తెలంగాణ ప్రాంతాన్నంతటినీ ఏకం చేసి పరిపాలించిన కాకతీయులు.. తెలుగు జాతి వైభవాన్ని సుసంపన్నం చేశారని చరిత్రకారులు, సాహితీవేత్తలు, కళాకారులు గుర్తు చేస్తున్నారు.
ఇపుడున్న రాష్ట్ర అధికారిక చిహ్నంలో నాకు తెలిసి ఎలాంటి లోపాలు లేవు. ఒక మతానికి, కులానికి, వర్గానికి సంబంధం లేకుండా ఉన్నది. ఇలాంటి చిహ్నాన్ని మార్చడం సమంజసంగా లేదు. మార్చాలనుకోవడమే లక్ష్యమైతే మార్చ డం తప్ప�
అప్పట్లో ఓ సైనికాధికారి ఉండేవాడు. సైనికులు ఖాళీగా ఉండటం ఆ అధికారికి అస్సలు నచ్చదు. ఒకసారి ఇద్దరు సైనికులు ముచ్చటించుకోవడాన్ని ఆయన గమనించారు. వెంటనే వారి వద్దకు వెళ్లి ‘ఏం చేస్తున్నారు’ అని అడిగారు.
ఉమ్మడి నల్లగొండ జిల్లా వ్యాప్తంగా కాకతీయ కాలం నాటి చారిత్రక కట్టడాలు, గొలుసుకట్టు చెరువులు, ప్రాచీన శివాలయాలు ఇలా ఎన్నో నేటికీ జిల్లా ప్రజలతో విడదీయలేని చారిత్రక బంధాలుగా కొనసాగుతున్నాయి.
కాకతీయ కళాతోరణం, చార్మినార్ను రాష్ట్ర చిహ్నం నుంచి తొలగిస్తామని, ఇవి రెండు రాచరిక వ్యవస్థ చిహ్నాలని సీఎం హోదాలో రేవంత్రెడ్డి అనడం దేనికి సంకేతమని కరీంనగర్ మాజీ ఎంపీ బోయినపల్లి వినోద్కుమార్ ప్రశ్న
హైదరాబాద్ అంటేనే చార్మినార్. తెలంగాణలో కాకతీయ రాజుల వైభవం ఎనలేనిది. కాకతీయులు ప్రజల కోసం చెరువులు తవ్వించి, ప్రజా సంక్షేమం కోసం పాటుపడిన తీరు చిరస్మరణీయం.
తెలంగాణ రాజముద్ర నుంచి కాకతీయుల కళాతోరణం, చార్మినార్ను తొలగించేందుకు కాంగ్రెస్ ప్రభుత్వం కుట్ర పన్నడంతో రగడ రాజుకుంటున్నది. రాష్ట్రంలోని ఉన్న చారిత్రక ప్రత్యేకత, ప్రజలు మెచ్చేలా పరిపాలన సాగించిన కా�
TS Anthem | ఒక తప్పును కప్పిపుచ్చడానికి ప్రభుత్వం మరో తప్పు చేస్తున్నదా? అజ్ఞానాన్ని మసిపూసి మారేడు కాయచేయటానికి మరో అగాథ సదృశ్య నిర్ణయానికి తెరలేపిందా? అంటే జరుగుతున్న పరిణామాలు అవుననే అంటున్నాయి.
కాకతీయ కళాతోరణం, చార్మినార్ రాచరికపు చిహ్నాలంటూ ఆయా గుర్తులను రాష్ట్ర అధికారిక చిహ్నం నుంచి తొలగిస్తామంటున్న ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి చివరకు తాను ప్రాతినిధ్యం వహిస్తున్న కాంగ్రెస్ పార్టీయే బోనుల�
KTR | అధికారిక చిహ్నంలో మార్పులు చేస్తున్నారు సీఎం రేవంత్ రెడ్డి. కేసీఆర్ హయాంలో రూపొందించిన రాష్ట్ర అధికారిక చిహ్నంలోని కాకతీయ కళాతోరణాన్ని తీసేస్తున్నట్లు రేవంత్ ఢిల్లీ వేదికగా ప్రకటించారు. రే
KTR | ఢిల్లీలో మీడియాతో చిట్చాట్ సందర్భంగా రాష్ట్ర అధికారిక చిహ్నంలో కాకతీయ కళాతోరణం ఉండదని సీఎం రేవంత్ రెడ్డి పేర్కొన్న సంగతి తెలిసిందే. ఈ వ్యాఖ్యలపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తీ�
తెలంగాణలో పర్యాటక రంగానికి అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు లభిస్తున్నది. నిత్యం వేలాది పర్యాటకులు రాష్ట్రంలోని వివిధ పర్యాటక ప్రాంతాలను సందర్శిస్తున్నారు. ప్రధానంగా హైదరాబాద్లోని చార్మినార్, సాలార్�