తెలంగాణలో పర్యాటక రంగానికి అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు లభిస్తున్నది. నిత్యం వేలాది పర్యాటకులు రాష్ట్రంలోని వివిధ పర్యాటక ప్రాంతాలను సందర్శిస్తున్నారు. ప్రధానంగా హైదరాబాద్లోని చార్మినార్, సాలార్�
Charminar | రాష్ట్రాన్ని భౌగోళికంగా పరిశీలిస్తే అతి చిన్న నియోజకవర్గం చార్మినార్. ఈ నియోజకవర్గం 5.31 చదరపు కిలోమీటర్ల పరిధిలో ఉన్నది. అతి పెద్ద నియోజకవర్గంగా ములుగు 3,979 చదరపు కిలోమీటర్లు ఉన్నట్లు అధికారుల లెక్కల
ఇష్టమైన ఆహారం ఆరగించాలంటే వెయిటింగ్ చేయక తప్పదు. వీకెండ్ వచ్చిదంటే నగరంలోని హోటల్స్, రెస్టారెంట్లు కస్టమర్లతో కళకళలాడుతున్నాయి. కుటుంబ సమేతంగా లంచ్, డిన్నర్ కోసం వెళ్లిన వారు కనీసం గంట నుంచి రెండు�
IRCTC Spiritual Telangana | మాన్సూన్ వచ్చిందంటే చాలు.. పర్యాటకులకు పండగే అని చెప్పాలి. ఈ సీజన్లో ఆహ్లాదకరమైన వాతావరణాన్ని ఆస్వాదించేందుకు ప్రజలు ఎక్కువగా టూర్స్ ప్లాన్ చేస్తుంటారు. అయితే ఈ మాన్సూన్ సీజన్లో తెలంగాణ (
హైదరాబాద్ పాతబస్తీలోని లాల్దర్వాజ సింహవాహిని మహంకాళి అమ్మవారి బోనాల జాతర కన్నులపండువగా జరుగుతున్నది. తెల్లవారుజాము నుంచి అమ్మవారికి బోనం సమర్పించేందుకు భక్తులు తరలివస్తున్నారు.
తెలంగాణ రాష్ర్టానికి ప్రత్యేక చిహ్నంగా చార్మినార్ నిలుస్తున్నదని యూఎస్ రాయబారి ఎరిక్ గార్సెట్టి అభిప్రాయపడ్డారు. నగర పర్యటనలో భాగంగా ఆయన శనివారం చార్మినార్ పరిసర ప్రాంతాల్లో పర్యటించారు. 500 ఏండ్ల�
వచ్చే నెల 2 నుంచి 22 వరకు జరిగే రాష్ట్ర అవతరణ దశాబ్ది ఉత్సవాలను పండుగలా నిర్వహించేందుకు పకడ్బందీ ఏర్పాట్లు చేయాలని సీఎస్ శాంతికుమారి ఆదేశించారు. ఉత్సవాల ప్రారంభోత్సవ నిర్వహణపై ఆమె బుధవారం ఉన్నతస్థాయి స�
హైకోర్టులో గురువారం రాత్రి స్వల్ప అగ్నిప్రమాదం సంభవించింది. సాయంత్రం విధులు ముగిసిన అనంతరం కోర్టు సిబ్బంది తాళాలు వేసి వెళ్లిపోయారు. ఆ తర్వాత కాసేపటికే ప్రమాదం సంభవించడంతో కోర్టు సిబ్బంది అగ్నిమాపక అధ
రంజాన్ (Ramadan) పర్వదినాన్ని పురస్కరించుకొని హైదరాబాద్లో పోలీసులు ట్రాఫిక్ ఆంక్షలు (Traffic restrictions) విధించారు. పలు ప్రాంతాల్లో రద్దీని బట్టి ట్రాఫిక్ను దారి మళ్లించనున్నారు.
రంజాన్ (Ramadan) మాసం చివరి శుక్రవారం కావడంతో హైదరాబాద్లోని చార్మినార్ (Charminar ) మక్కా మసీదు (Makkah Masjid) వద్ద ముస్లిం సోదరులు ప్రత్యేక ప్రార్థనలు చేస్తున్నారు. అదేవిధంగా సికింద్రాబాద్లోని (Secunderabad) జామ్-ఎ-మసీదులో కూడ�
నగరంలోని చారిత్రక కట్టడాల పునరుద్ధరణతో పాటు వాటి సంరక్షణకు చర్యలు చేపడుతున్నామని రాష్ట్ర మున్సిపల్ శాఖ కార్యదర్శి అర్వింద్కుమార్ తెలిపారు. బుధవారం అంతర్జాతీయ హెరిటేజ్ వాక్ సందర్భంగా దక్కన్ అకా
నమ్మకమే వ్యాపారంలో కీలకమని, వినియోగదారులను ఆకర్షించడానికి నమ్మకమైన వస్తువులే ప్రామాణికంగా నిలుస్తాయని ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ అన్నారు. చార్మినార్ వద్ద ఏర్పాటు చేసిన జోయలుక్కాస్ షోరూంను సోమవారం ఎమ్మ
అందమైన భాగ్యనగరం మనది. ఘన చరిత్రకు సాక్ష్యం...అద్భుతమైన వారసత్వ సంపదకు నిలయం ఈ నగరం. దేశంలో హైదరాబాద్ స్థానం విశిష్టమైనది. 400 సంవత్సరాలకు పైగా చరిత్ర కలిగిన ఈ నగరం..