Markandeya Swamy Temple | బ్రహ్మోత్సవాల్లో భాగంగా చండూరులోని మార్కండేశ్వర స్వామి దేవాలయాన్ని సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దారు. మార్చి 4 నుండి 9 వరకు బ్రహ్మోత్సవాలు కొనసాగనున్నాయి.
మెదక్ జిల్లా చిలిపిచెడ్ మండలంలోని చండూర్ ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలో మధ్యాహ్నం భోజనం, తాగునీటికి విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. పాఠశాలలో 58 మంది విద్యార్థులు చదువుతున్నారు.
నల్లగొండ జిల్లా చండూరులో (Chandur) పోలీసులు అత్యుత్సాహం ప్రదర్శించారు. ఏ కారణం చెప్పకుండానే దళిత నేత, మాజీ జడ్పీటీసీ, మాజీ మున్సిపల్ కౌన్సిలర్ అన్నెపర్తి శేఖర్ అన్నెపర్తి శేఖర్ను అరెస్టుచేశారు. గురువారం �
Chandru | తెలంగాణలో మరో రెండు కొత్త రెవెన్యూ డివిజన్లు ఏర్పాటయ్యాయి. నల్గొండ జిల్లా చండూరు రెవెన్యూ డివిజన్గా ఏర్పాటు చేస్తూ ప్రభుత్వం తుది నోటిఫికేషన్ను జారీ చేసింది. అయితే, ఈ నెల ప్రారంభంలో చండూరును రెవెన
రాష్ట్ర ప్రభుత్వం నల్లగొండ జిల్లాలో చండూరును రెవెన్యూ డివిజన్గా ఏర్పాటు చేసింది. ఈ మేరకు రెవెన్యూశాఖ ముఖ్య కార్యదర్శి నవీన్ మిట్టల్ సోమవారం ఉత్తర్వులు జారీ చేశారు. నల్లగొండ డివిజన్లోని చండూరు, మున�
అతను కొబ్బరి బొండాలు, పండ్ల వ్యాపారి. ఆంధ్రా నుంచి కాయలు దిగుమతి చేసుకొని విక్రయించేవాడు. దూర ప్రాంతం నుంచి దిగుమతి చేసుకోవడంతో ధర ఎక్కువ పడి లాభం తక్కువగా వచ్చేది.
Minister KTR | ఎన్నికలు వచ్చినప్పుడు రాజకీయాలు మాట్లాడుతాం. అప్పుడు మీ నిర్ణయం మీరు తీసుకోవచ్చు. కానీ పని చేసిన ప్రభుత్వం, పని చేసిన నాయకులు కోరుకునేది ఒక్కటే. ప్రజలు ఆశీర్వదించాలని, అండగా
Minister KTR | ఉమ్మడి నల్లగొండ జిల్లాలో మంత్రి కేటీఆర్ పర్యటిస్తున్నారు. ఇందులో భాగంగా హుజూర్నగర్ చేరుకున్న కేటీఆర్కు మంత్రి జగదీశ్రెడ్డి స్వాగతం పలికారు.
Minister KTR | మంత్రి కేటీఆర్ నేడు ఉమ్మడి నల్లగొండ జిల్లాలో పర్యటించనున్నారు. హుజూర్నగర్, చండూరు మున్సిపాలిటీలతోపాటు గట్టుప్పల్ మండలంలో పలు అభివృద్ధి కార్యక్రమాలకు
Minister KTR | ఉమ్మడి నల్లగొండ జిల్లాకు తెలంగాణ ప్రభుత్వం వరాలు ప్రకటించింది. ఉమ్మడి నల్లగొండ జిల్లా అభివృద్ధి, సంక్షేమంపై మంత్రి కేటీఆర్తో పాటు ప్రశాంత్రెడ్డి, ఎర్రబెల్లి దయాకర్రావు, జగదీశ్రెడ్డి, సత్యవతి
మునుగోడు ఉప ఎన్నికల్లో ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేర్చి తీరుతానని ఎమ్మెల్యే కూసుకుంట్ల ప్రభాకర్రెడ్డి పేర్కొన్నారు. చండూరు మున్సిపాలిటీలో మంగళవారం వివిధ శాఖల అధికారులు, ప్రజాప్రతినిధులు,
మునుగోడులో గెలుపునకు అన్ని దారు లు మూసుకుపోయాయని తెలిసి బీజేపీ అభ్యర్థి రాజగోపాల్రెడ్డి కొత్తనాటకానికి తెరతీశారు. ఓటమి తప్పదని గ్రహించి చివరి నిమిషంలో ప్రజల దృష్టిని మళ్లించేందుకు.. స్థానికేతరులు ము�
Munugode bypoll | మునుగోడు ఉపఎన్నికకు సర్వం సిద్ధమైంది. ఉపఎన్నిక పోలింగ్కు అధికారులు ముమ్మరంగా ఏర్పాట్లు చేస్తున్నారు. డిస్ట్రిబ్యూషన్ కేంద్రమైన చండూరులోని డాన్బోస్కో కాలేజీకి సిబ్బంది చేరుకున్నారు.