Chandrayaan-3 | వచ్చే 12 సెకండ్లలో వేగాన్ని ఏ మేరకు తగ్గించాలి? ప్రీ- ప్రొగ్రామ్లో అంచనా వేసినట్టు వాతావరణం లేదు.. ఇప్పుడు ఎలా? ధూళి వల్ల దిగే చోటు సరిగ్గా గుర్తించరావట్లే.. ఏం చేయాలి? చంద్రుడి గురుత్వాకర్షణశక్తి లాగ�
Chandrayaan-3 | చంద్రయాన్-3 ప్రాజెక్టు రూపకల్పనలో ఎన్నో బృందాలు రాత్రింబవళ్లు కష్టపడ్డాయి. దీని రూపకల్పన వెనుక నాలుగేళ్ల కృషి ఉంది. దేశమంతా కొవిడ్-19తో అల్లాడుతూ విపత్కర పరిస్థితులు ఎదుర్కొంటున్న సమయంలో కూడా ఈ ప�
చంద్రయాన్ -3 సక్సెస్పై ప్రజలు సంబురాలు చేసుకున్నారు. వినువీధుల్లో బుధవారం సాయంత్రం 6:04 నిమిషాలకు ఆవిష్కృతమైన ఘట్టాన్ని వీక్షించారు. విక్రమ్ ల్యాండర్ చంద్రుడిపై అడుగుపెట్టే క్షణం కోసం ఆయా పాఠశాలల విద�
తెలంగాణ ప్రభుత్వం దివ్యాంగులకు అండగా నిలిచిందని ఎక్సైజ్, క్రీడా శాఖల మంత్రి శ్రీనివాస్గౌడ్ అన్నారు. సీఎం కేసీఆర్ హయాంలో దివ్యాంగులకు మంచిరోజులు వచ్చాయన్నారు. రూ.3,016 నుంచి రూ.4,016 వరకు పింఛన్ పెంచిన ఘన�
చంద్రయాన్-3 విజయవంతంతో ఉమ్మడి జిల్లాలో సంబురాలు నిర్వహించారు. పాఠశాలలు, కళాశాలల్లో ఏర్పాటు చేసిన ఎల్ఈడీ స్క్రీన్ల ద్వారా విద్యార్థులు, ఉపాధ్యాయులు ప్రత్యక్ష ప్రసారాన్ని వీక్షించారు. విక్రమ్ ల్యాండర
వెండి వెన్నెల కాదు; ఇప్పుడు భూమి తల్లే చందమామను హత్తుకున్నది. పూర్ణ చంద్రుడి వెండి వెన్నెల సముద్రపు అలల మీద తెల్లగా తేలియాడుతుంటే, ‘జాబిల్లి సముద్రం మీద సంతకం చేసినట్టు’ందన్నడు శ్రీశ్రీ. ఇప్పుడు మనమే జా�
అనాదిగా నిన్ను మేము చూస్తూనే ఉన్నాం. నిన్ను మా మేనమామగా ఆదరించి మా పిల్లలకు చూపిస్తూ గోరుముద్దలు తినిపిస్తూనే ఉన్నాం. చందమామ రావే జాబిల్లి రావే కొండెక్కి రావే అంటూ అన్నమయ్య సంగీతాన్ని ఆరాధనగా నీకు ఎన్నో
చందమామను భారత్ సక్సెస్ఫుల్గా చేరుకోవడంలో యాదా ద్రి భువనగిరి జిల్లా సంస్థాన్ నారాయణపురం మండలంలోని పుట్టపాక గ్రామానికి చెందిన శాస్త్రవేత్త సిరిపోతు శ్రీరంగం భాగస్వామ్యం కూడా ఉండడం విశేషం.
చంద్రయాన్-3 జోష్తో సంబంధిత కంపెనీలు ఈ వారంలో రూ.20 వేల కోట్ల సంపదను సృష్టించాయి. ఈ ప్రతిష్ఠాత్మక ప్రాజెక్టులో భాగస్వాములైన ఏడు కంపెనీల షేర్లు బుధవారం కొత్త రికార్డు స్థాయిని చేరుకున్నాయి. ఇంజినీరింగ్ ద
జాబిల్లిపై విజయవంతంగా అడుగుపెట్టిన భారత్ తన రాకను ఘనంగా చాటుకున్నది. భారత్ చంద్రుడిపై దిగినందుకు గుర్తుగా అక్కడ జాతీయ చిహ్నం, ఇస్రో లోగోను ఉపరితలంపై ముద్రించింది.
చంద్రయాన్-3 విజయవంతం కావడం దేశం గర్వించదగిన విషయమని మంత్రి హరీశ్రావు తెలిపారు. ఇస్రో శాస్త్రవేత్తలకు ఆయన శుభాకాంక్షలు తెలిపారు. చంద్రునిపై త్రివర్ణ పతాకం సగర్వంగా ఎగరడం చారిత్రాత్మక ఘట్టమని ఎమ్మెల్స
ప్రొపల్షన్ మాడ్యూల్ జీవితకాలం పెరిగింది. ఇస్రో ఊహించిన దాని కంటే మరింత ఎక్కువ కాలం ఇది సేవలందించనుంది. ల్యాండర్ మాడ్యూల్ను నిర్ణీత కక్ష్యలోకి ప్రవేశపెట్టిన ప్రొపల్షన్ మాడ్యూల్లో ఇప్పటికీ 150 కిలో�
చంద్రయాన్-3 విజయంలో యాదగిరి గుట్ట మండలం పెద్ద కందుకూరు ప్రీమియర్ ఎక్స్ప్లోజివ్ కంపెనీ ఉద్యోగులు కీలక పాత్ర పోషించారు. ఇస్రోలో పని చేసేందుకు కావాల్సిన ఉద్యోగుల కాంట్రాక్టును పెద్దకందుకూరు పీఈఎల్క�