మహబూబాబాద్ మండలం సోమ్లాతండాకు చెందిన భూక్య లక్ష్మి-భీముడు దంపతులకు ముగ్గురు కుమారులు, ఒక్క కుమార్తె. పెద్ద కుమారుడు అమర్సన్ తండాలో వ్యవసాయం చేస్తున్నాడు. రెండో కుమారుడు దేవులాల్ కళాశాల లెక్చరర్గా �
41 రోజుల సుదీర్ఘ ప్రయాణం తర్వాత చంద్రయాన్-3 విజయవంతంగా జాబిల్లి ఉపరితలానికి చేరుకున్నది. దక్షిణ ధ్రువ ప్రాంతంలో ల్యాండర్ను దించిన తొలి దేశంగా భారత్ రికార్డు సృష్టించింది. అయితే ఇతర దేశాలు చంద్రుడి ఈక్�
ప్రయోగంపై విలేకర్లతో మాట్లాడిన ఓ రాజస్థాన్ మంత్రి నోరుజారారు. చంద్రయాన్-3 ప్రాజెక్టులో భాగంగా చంద్రుడిపై అడుగుపెట్టనున్న ప్రయాణికులకు అభినందనలు అని క్రీడా శాఖ మంత్రి అశోక్ చంద్ర పొరపాటుగా పేర్కొన్�
ఓ మారుమూల తండాలో పుట్టిన గిరిజన బిడ్డలు భూక్య రమేశ్, బానోత్ రమేశ్ దేశం గర్వించే స్థాయికి ఎదిగారు. చంద్రయాన్-3 విజయంలో తమ వంతు పాత్ర పోషించారు. కమ్యూనికేషన్ విభాగంలో కీలకంగా వ్యవహరించా రు. భారత విజయంల�
చంద్రయాన్-3 ల్యాండర్ విజయవంతంగా చందమామపై పాగావేయడంతో ఆ ప్రాజెక్టులో పాలుపంచుకున్న కంపెనీల షేర్లు గురువారం ట్రేడింగ్ ప్రారంభంలో పెద్ద ఎత్తున ర్యాలీ జరిపాయి. నూతన శిఖరాల్ని తాకాయి. అయితే కొద్ది రోజుల�
అంతరిక్ష పరిశోధనలో భారత్ మరో కీలక మైలురాయిని దాటింది. సంపన్న దేశాలకు దీటుగా స్వావలంబనను చాటుకుంది. చక్కనయ్య, చల్లనయ్య చందమామను చంద్రయాన్ ల్యాండర్ విక్రమ్ విజయవంతంగా ముద్దాడింది.
Chandrayaan Babies | భారత్ సాధించిన చంద్రయాన్-3 విజయాన్ని కొందరు తల్లిదండ్రులు వినూత్నంగా సెలబ్రేట్ చేస్తున్నారు. ఇస్రో పంపిన విక్రమ్ ల్యాండర్ చంద్రుడి దక్షిణ ధృవంపై దిగిన సమయంలో పుట్టిన తమ బేబీస్కు చంద్రయాన�
NYT Cartoon | అమెరికాకు చెందిన ప్రముఖ వార్తా పత్రిక న్యూయార్క్ టైమ్స్ (NYT Cartoon) గతంలో భారత్ను కించపరిస్తూ ఒక కార్టూన్ ప్రచురించింది. తాజాగా చంద్రయాన్-3 సక్సెస్ నేపథ్యంలో ఆ పాత కార్టూన్ను నెటిజన్లు సోషల్ మీడ�
Anand Mahindra | భారతదేశం చారిత్రాత్మక విజయం సాధించింది. చంద్రయాన్-3 ప్రయోగంతో జాబిల్లిని ముద్దాడింది. గతంలో ఏ దేశం చేపట్టిన విధంగా చంద్రుడి దక్షిణ ధ్రువంపై విజయవంతంగా అడుగుపెట్టింది. ఈ నేపథ్యంలో ప్రపంచవ్యాప్తం�
Chandrayaan-3 | దాయాది దేశాలైన భారత్, పాకిస్థాన్ మధ్య ద్వైపాక్షిక సంబంధాలు అంతగా లేవు. అయినప్పటికీ ‘చంద్రయాన్-3’ (Chandrayaan-3) చారిత్రక విజయాన్ని ఆ దేశంలోని ప్రధాన పత్రికలు మొదటి పేజీలో కవరేజ్ ఇచ్చాయి.
Chandrayaan - 3 | అంతరిక్ష ప్రయోగాల్లో భారత్ సరికొత్త చరిత్ర సృష్టించిన విషయం తెలిసిందే. రోదసిలో ఇప్పటివరకు ఏ దేశమూ అందుకోలేకపోయిన లక్ష్యాన్ని ఇస్రో (ISRO) విజయవంతంగా చేరుకుంది. ఈ నేపథ్యంలో ఇస్రో చీఫ్ ఎస్ సోమనాథ్