బీఎస్పీ ఎంపీ డానిష్ అలీ బీజేపీ ఎంపీలపై తీవ్ర ఆరోపణలు చేశారు. లోక్సభలో తనను మాటలతో చంపేశారని, సభ వెలుపల తనను మూకదాడిలో భౌతికంగా చంపే పరిస్థితిని సృష్టిస్తున్నారని మండిపడ్డారు.
Chandrayaan-3 | ఇస్రో చేపట్టిన చంద్రయాన్-3 విజయవంతమైంది. చంద్రుడి దక్షిణ ధ్రువంపై ల్యాండై.. భారత్ చరిత్ర సృష్టించింది. చంద్రుడిపైకి చేరిన నాలుగో దేశంగా నిలువగా.. దక్షిణ ధ్రువాన్ని చేరుకున్న తొలి దేశంగా అవతరించిం�
ల్యాండర్ విక్రమ్, రోవర్ ప్రజ్ఞాన్లను నిద్రాణ స్థితి నుంచి మేల్కొలిపేందుకు ఇస్రో శుక్రవారం ప్రయత్నించింది. అయితే వాటి నుంచి ఎలాంటి సంకేతాలు రాలేదని శాస్త్రవేత్తలు వెల్లడించారు. శుక్రవారం కూడా ఈ ప్ర
Chandrayaan-3 | చంద్రయాన్-3 నుంచి తమకు సిగ్నల్స్ అందడం లేదని శుక్రవారం ఇస్రో ప్రకటించింది. శనివారం వాటిని రీయాక్టివేట్ చేయడానికి ప్రయత్నిస్తామని తెలిపింది.
Chandrayaan-3 Ganesh Pandal | గణేష్ ఉత్సవాల్లో భాగంగా వివిధ రూపాల్లో ఉన్న గణనాథులు మండపాల్లో కొలువుదీరారు. (Chandrayaan-3 Ganesh Pandal) అయితే ఈ ఏడాది ఇస్రో మరో ఘనత సాధించింది. మూన్ మిషన్ చంద్రయాన్-3ను విజయవంతంగా చేపట్టింది. ఈ నేపథ్యంలో చం
Chandrayaan-3 | చంద్రుడిపై స్లీప్ మోడ్లో ఉన్న చంద్రయాన్-3 (Chandrayaan-3)కు సంబంధించిన విక్రమ్ ల్యాండర్, రోవర్ ప్రజ్ఞాన్ను పునరుద్ధరించే ప్రణాళికలను శనివారానికి వాయిదా వేసినట్లు భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో) �
చంద్రయాన్పై లోక్సభలో గురువారం వాడీవేడి చర్చ జరిగింది. చంద్రయాన్-3 విజయం మాదంటే.. మాదంటూ అధికార బీజేపీ, ప్రతిపక్ష కాంగ్రెస్ పొట్లాడుకున్నాయి. ఇస్రో శాస్త్రవేత్తల ఘనతను కొట్టేసేందుకు రెండు జాతీయ పార్ట
అంతరిక్ష ప్రయోగాల్లో భారతదేశ పతాకాన్ని రెపరెపలాడించిన ఉద్యోగులు 18 నెలల నుంచి జీతాలు లేకుండా బతుకుతున్నారు. ఇటీవల చంద్రుడిపై ప్రయోగాలకు ప్రయోగించిన చంద్రయాన్-3 విజయవంతం కావడంలో కీలకపాత్ర పోషించిన ఉద్�
భారత్ చేపట్టిన చంద్రయాన్-3 ప్రయోగం విజయవంతం కావడం వెనక ఎంతోమంది కృషి ఉంది. అలాంటి వారిలో దీపక్ కుమార్ ఉప్రారియా ఒకరు. హెవీ ఇంజనీరింగ్ కార్పొరేషన్ లిమిటెడ్ (హెచ్ఈసీ)కు చెందిన ఈ టెక్నీషియన్ చంద్రయ�
Chandrayaan-3 | నెల రోజుల క్రితం జాబిల్లి దక్షిణ ధ్రువంపై అడుగుపెట్టి చరిత్ర సృష్టించిన విక్రమ్ ల్యాండర్, ప్రజ్ఞాన్ రోవర్ అక్కడి నుంచి విలువైన సమాచారాన్ని భూమికి పంపాయి. 12 రోజులపాటు నిర్విరామంగా పరిశోధనలు చే
Rajya Sabha: చంద్రయాణ్-3 సక్సెస్ గురించి రాజ్యసభలో చర్చ జరిగింది. చైర్మెన్ జగదీప్ ధన్కర్ మాట్లాడుతూ.. చంద్రుడిపై సాఫ్ట్ ల్యాండింగ్ చేసిన నాలుగోవ దేశం భారత్ అని అన్నారు. చంద్రుడి దక్షిణ ద్రువంపై ల�
జాబిల్లిపై పరిశోధనలు చేసేందుకు భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో) ప్రయోగించిన చంద్రయాన్-1 ప్రపంచానికి దిక్సూచిగా మారింది. 15 ఏండ్ల క్రితం ప్రయోగించిన ఈ మిషన్... భూమికి పంపించిన డాటాను వినియోగించి ఇప్పటి�
Chandrayaan-3 | దక్షిణ కొరియాకు చెందిన లూనార్ ఆర్బిటర్ దనూరి ఇటీవల చంద్రుడి ఉపరితలంపై దిగిన చంద్రయాన్-3 మిషన్లోని విక్రమ్ ల్యాండర్ చిత్రాన్ని తీసింది. శివశక్తి పాయింట్లో ఉన్న ల్యాండర్ ఫొటోలు కనిపిస్తున్
Chandrayaan-3 | భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో) చేపట్టిన ప్రతిష్ఠాత్మక మూన్ మిషన్ చంద్రయాన్-3 (Chandrayaan-3)కు సంబంధించిన తాజా సమాచారాన్ని ఆ సంస్థ ఎప్పటికప్పుడు అందిస్తున్నది. ప్రస్తుతం స్లీప్ మోడ్లో ఉన్న విక్రమ్
చంద్రయాన్-3 విజయంతో దేశమంతా సంబురాల్లో మునిగి తేలుతుంటే, ఆ ప్రయోగంలో కీలకంగా పనిచేసిన కొందరు ఉద్యోగులు మాత్రం అర్ధాకలితో గడిపారు. మూడు నెలలుగా జీతాలు లేక వారి కుటుంబాలు తీవ్ర వేదనను అనుభవించాయి.