అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలకు వెళ్లాలని టీడీపీ శాసనసభ పక్షం నిర్ణయించింది. చంద్రబాబు అధ్యక్షతన జరిగిన సమావేశంలో ఈ నిర్ణయం తీసుకున్నారు. అసెంబ్లీకి వెళ్లకూడదని ఇటీవలి...
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజధానిగా అమరావతిని చేయాలంటూ ఇక్కడి రైతులు 99 శాతం మంది తమ భూములను ల్యాండ్ పూలింగ్ ఇచ్చారని నారా చంద్రబాబు నాయుడు పేర్కొన్నారు. ఇవాల్టి విజయం 5 కోట్ల తెలుగు ప్రజలదని చంద్రబాబు అభి�
పులివెందుల నియోజకవర్గ నేతలతో సమీక్ష నిర్వహించిన చంద్రబాబు.. నియోజకవర్గంలో పార్టీ అభ్యర్థిపై క్లారిటీ ఇచ్చారు. కడప జిల్లా పులివెందుల అసెంబ్లీ స్థానానికి వచ్చే ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థిగా...
టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడుపై ఏపీ మంత్రి కొడాలి నాని మరోసారి విరుచుకుపడ్డారు. పచ్చ మీడియా ఎంత చేసినా చంద్రబాబు మరోసారి సీఎం కావడం కల్ల, ఇది రాసి పెట్టుకోండి అని...
ప్రత్యేక హోదా అంశానికి ద్రోహం చేసింది చంద్రబాబే అని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కురసాల కన్నబాబు మండిపడ్డారు. ప్యాకేజీకి ఒప్పుకున్న చంద్రబాబుకు ప్రత్యేక హోదా గురించి మాట్లాడే...
చంద్రబాబు నాయుడు డైరెక్షన్లో ప్రభుత్వం పరువు తీసేందుకు కొందరు ప్రయత్నిస్తున్నారని జగన్ ఆరోపించారు. ఉద్యోగులను ఉసిగొల్పుతున్న చంద్రబాబు.. ప్రభుత్వానికి చెడ్డ పేరు తెచ్చేందుకు...
కొత్త జిల్లాల పేర్లు పెట్టే విధానంలో వైసీపీ సర్కారు అనుసరించి తీరుపై టీడీపీ జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు మండిపడ్డారు. జిల్లాల్లో ఒక్కదానికైనా అంబేడ్కర్ పేరు పెట్టక పోవడంపై...