తెలుగుదేశం ప్రజల పార్టీ అని ఆ పార్టీ నేత లోకేశ్ అన్నారు. జగన్ది మాత్రం గాలి పార్టీ అని మండిపడ్డారు. ఆస్తిలో మహిళలకు టీడీపీ సమాన హక్కు కలిపిస్తే, సీఎం జగన్ మాత్రం తన సోదరిని పక్క రాష్ట్రా�
టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబుపై ఏపీ మంత్రి కొడాలి నాని చేసిన వ్యాఖ్యలపై టీడీపీ నేత బుద్దా వెంకన్న తీవ్రంగా మండిపడ్డారు. టీడీపీ స్థాపించి 40 సంవత్సరాలు గడించిందని, ఇప్పుడు చంద్రబాబును వెన్నుపోట�
ఏపీ మంత్రి కొడాలి నాని సంచలన వ్యాఖ్యలు చేశారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్ వద్ద మార్కుల కోసం పాకులాడాల్సిన అవసరం లేదని స్పష్టం చేశారు. ఎలా మార్కులు వేయించుకోవాలో తనకు తెలుసన్నారు. తనకు మంత్ర�
అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలకు వెళ్లాలని టీడీపీ శాసనసభ పక్షం నిర్ణయించింది. చంద్రబాబు అధ్యక్షతన జరిగిన సమావేశంలో ఈ నిర్ణయం తీసుకున్నారు. అసెంబ్లీకి వెళ్లకూడదని ఇటీవలి...
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజధానిగా అమరావతిని చేయాలంటూ ఇక్కడి రైతులు 99 శాతం మంది తమ భూములను ల్యాండ్ పూలింగ్ ఇచ్చారని నారా చంద్రబాబు నాయుడు పేర్కొన్నారు. ఇవాల్టి విజయం 5 కోట్ల తెలుగు ప్రజలదని చంద్రబాబు అభి�
పులివెందుల నియోజకవర్గ నేతలతో సమీక్ష నిర్వహించిన చంద్రబాబు.. నియోజకవర్గంలో పార్టీ అభ్యర్థిపై క్లారిటీ ఇచ్చారు. కడప జిల్లా పులివెందుల అసెంబ్లీ స్థానానికి వచ్చే ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థిగా...