Tirumala Laddu | తిరుమల లడ్డూ వ్యవహారంలో కల్తీ జరుగలేదని బుకాయిస్తున్న వైసీపీ నాయకులు దేవుడితో పెట్టుకుంటే తీవ్ర పరిణామాలు ఉంటాయని కూటమి నాయకులు తీవ్ర హెచ్చరికలు జారీ చేశారు.
Harish Rao | ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం జలదోపిడీకి పాల్పడుతున్నదని, ముందుగా గోదావరి బనకచర్లతో జలదోపిడీకి ప్రయత్నించిన ఆంధ్రప్రదేశ్.. నష్టనివారణ కోసం గోదావరి నల్లమల సాగర్కు మార్చుకుందని బీఆర్ఎస్ నేత, మాజీ మం�
తెలంగాణ గ్లోబల్ సమ్మిట్ సందర్భంగా పత్రికలకు ఇచ్చిన మొదటి పేజీ ప్రకటనలో ‘తెలంగాణ మీన్స్ బిజినెస్' అనే కొత్త మాటను ప్రభుత్వం ప్రచారానికి తెచ్చింది. ఇదేదో మార్వాడీ స్లోగన్లా ఉన్నది.
YS Jagan | వైసీపీ హయాంలో అక్క చెల్లెమ్మలకు రిజిస్ట్రేషన్ చేసి ఇచ్చిన ఇళ్లస్థలాలను ( Registered houses ) రద్దు చేసే అధికారం మీకు ఎవరు ఇచ్చారని ఏపీ సీఎం చంద్రబాబుకు వైసీపీ అధినేత వైఎస్ జగన్ (YS Jagan ) ప్రశ్నించారు.
Rajinikanth | సూపర్ స్టార్ రజినీకాంత్ నటించిన లేటెస్ట్ మల్టీ స్టారర్ మూవీ 'కూలీ' బాక్సాఫీస్ వద్ద విజయవిహారం కొనసాగిస్తోంది. స్టార్ డైరెక్టర్ లోకేష్ కనగరాజ్ తెరకెక్కించిన ఈ భారీ యాక్షన్ థ్రిల్లర్, ఆగస్ట్ 14న ప్రపం�
హైటెక్సిటీ అనగానే మనకు టక్కున గుర్తుకొచ్చేది వేలాది భారీ భవంతులు, ధగధగలాడే ఐటీ టవర్లు, లక్షలాది మంది ఉద్యోగులు, నిత్యం రద్దీగా ఉండే రోడ్లు.. ఇలా హైటెక్ సిటీ, దాని చుట్టుపక్కల ప్రాంతాలను ‘నిద్రపోని నగరం’
ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి బనకచర్లకు అనుకూలంగా మసలుతుండటంతో కాంగ్రెస్ పార్టీలో ముసలం పుట్టిందా? ఇది లోలోపల రగులుతూ అంతర్యుద్ధం స్థాయికి చేరిందా? మంత్రివర్గంలోని అసలు కాంగ్రెస్ నేతలు, వలస కాంగ్రెస్ �
బనకచర్ల ప్రాజెక్టు అనుమతులపై ఏపీ సీఎం చంద్రబాబు తనయుడు, మంత్రి లోకేశ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ‘బనకచర్లకు అనుమతులు ఎలా తెచ్చుకోవాలో మాకు తెలుసు.. ఆ సత్తా టీడీపీకి ఉన్నది’ అని పేర్కొన్నారు. గురువారం ఏపీలో