Dr. Namrata : రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టించిన 'సృష్టి ఫర్టిలిటీ సెంటర్' కేసులో ప్రధాన నిందితురాలు డాక్టర్ నమ్రత (Dr. Namrata) పోలీస్ కస్టడీ ముగిసింది.
ఆదాయానికి మించి న ఆస్తుల కేసులో ఇరిగేషన్ శాఖ మాజీ ఇంజినీర్ ఇన్ చీఫ్ (ఈఎన్సీ) మురళీధర్రావును ఐదురోజులపాటు ఏసీబీ కస్టడీకి అప్పగిస్తూ మంగళవారం ఇన్చార్జి కోర్టు జడ్జి ఉత్తర్వులు జారీచేశారు.
రాష్ట్ర జైళ్లశాఖ ఆధ్వర్యంలో నడుస్తున్న చంచల్గూడ జైలు పెట్రోల్ బంక్ హైదరాబాద్, సికింద్రాబాద్ డివిజన్లలోనే పెట్రోల్ అమ్మకంలో మొదటి స్థానంలో నిలిచింది.
చంచల్గూడ జైలులో ఓ రిమాండ్ ఖైదీ రీల్స్ చేసిన ఉదంతం వెలుగులోకి వచ్చింది. ఆ వీడియో సోషల్ మీడియాలో వైరలైంది. పాతబస్తీకి చెందిన అహ్మద్ జబ్రీ ఈనెల 11న దారి దోపిడీ కేసులో అరెస్టయి చంచల్గూడ జైలులో రిమాండ్ �
స్ఆర్డీపీ పథకం కింద హైదరాబాద్లో చేపట్టిన పనులు 16 నెలల కాంగ్రెస్ పాలనలో నత్తనడకన సాగుతున్నాయని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ (KTR) విమర్శించారు. పూర్తయినవాటికి సున్నాలేసి రిబ్బన్ కటింగ్�
సింగరేణి కార్మిక సమాఖ్య (సికాస)వ్యవస్థాపక మాజీ సభ్యుడు, మావోయిస్టు, రచయిత మహ్మద్ హుస్సేన్ అలియాస్ రమాకాంత్ శుక్రవారం హైదరాబాద్లోని చంచల్గూడ జైలు నుంచి విడుదలయ్యాడు.
చంచల్గూడ జైలు నుంచి మంగళవారం మహిళా జర్నలిస్టులు రేవతి, బండి సంధ్య అలియాస్ తన్వీయాదవ్ విడుదలయ్యారు. జైలు వద్ద మీడియాతో రేవతి మాట్లాడుతూ ప్రభుత్వ పనితీరును విమర్శిస్తే అక్రమ కేసులు బనాయించి జైలులో ని�
Telangana | దేశంలోనే ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించుకోవడంలో తెలంగాణ జైళ్ల శాఖ ముందుందని తెలంగాణ రాష్ట్ర పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డ్ డైరెక్టర్ వివి శ్రీనివాసరావు తెలిపారు.
ఫోన్ల ట్యాపింగ్ కేసులో రెండో ముద్దాయి ప్రణీత్రావుకు ఒకటో అదనపు జిల్లా కోర్టు షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేసింది. రూ.లక్ష చొప్పున ఇద్దరి జామీనులను కోర్టుకు సమర్పించాలని, పాస్పోర్టును జమ చేయాలని పేర�
జైళ్ల శాఖలో ఉద్యోగాలు సవాళ్లతో కూడుకున్నవని హోం శాఖ ప్రత్యేక కార్యదర్శి రవి గుప్త (Ravi Gupta) అన్నారు. ఒత్తిడిని అధిగమించేందుకు క్రీడలు దోహదం చేస్తాయని చెప్పారు. చంచల్గూడలోని సికా పరేడ్ గ్రౌండ్లో తెలంగాణ �
లగచర్ల దాడి కేసులో ప్రధాన నిందితుడిగా ఉన్న కొడంగల్ మాజీ ఎమ్మెల్యే నరేందర్రెడ్డితోపాటు 36 మంది రైతులు జైలు నుంచి విడుదలయ్యారు. కానీ మరో నిందితుడైన సురేశ్ మాత్రం 60 రోజులుగా రిమాండ్ ఖైదీగా చంచల్గూడ జైల
తెలంగాణలో కాంగ్రెస్ అధికారంలోకి రాగానే నేరాల సంఖ్య విపరీతంగా పెరిగింది. దీంతో గత ఏడాది కాలంలో జైళ్లకు వెళ్లిన ఖైదీల సంఖ్య కూడా భారీగా 31 శాతం పెరిగింది.