రాష్ట్రంలో తెలంగాణ బిల్డర్లు, కాంట్రాక్టర్లు గురువారం తలపెట్టిన ‘చలో హైదరాబాద్'ను విరమించుకోవాలని ఆర్అండ్బీ శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకట్రెడ్డి విజ్ఞప్తిచేశారు. బిల్డర్లు, కాంట్రాక్టర్లతో మంగళవ�
రాష్ట్రంలో పేరుకపోయిన దాదాపు రూ. 25 వేల కోట్లకుగా బిల్లులు సాధించేందుకు బిల్డర్స్ అసోసియేషన్ అఫ్ ఇండియా (బీఏఐ) ఆధ్వర్యంలో కాంట్రాక్టర్లను ఏకతాటికిపైకి తెచ్చింది. ఇప్పటి వరకు కాంట్రాక్టర్లు ఒకే గొడుగు
బిల్లులు చెల్లించాలని అడిగిన కాంట్రాక్టర్లపై రాష్ట్ర ప్రభుత్వం కక్షసాధింపు చర్యలకు దిగిందా? ఈ నెల 18న ‘చలో హైదరాబాద్' కార్యక్రమానికి పిలుపునిచ్చారనే అక్కసుతో అత్యవసర మెమో జారీచేసిందా? గుత్తేదారుల నోర�
ఈ నెల 25న భవన నిర్మాణ కార్మికుల సమస్యల పరిష్కారం కోసం జరగనున్న చలో హైదరాబాద్ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని టీయూసీఐ డివిజన్ అధ్యక్షుడు రమేశ్ కోరారు. బుధవారం తుంగతుర్తి మండల కేంద్రంలో గోడ పోస్టర్లను ఆవి�
Asha workers | ఆందోళనలో పాల్గొన్న ఆశావర్కర్ల పట్ల పోలీసుల అత్యుత్సాహం ప్రదర్శించారు. పోలీసుల ఓవరాక్షన్ వల్ల జరిగిన తోపులాటలో పలువురు ఆశావర్కర్లకు గాయాలయ్యాయి.
Asha Workers | చలో హైదరాబాద్కు పిలుపునిచ్చిన నేపథ్యంలో పోలీసులు అక్రమ అరెస్టులకు పాల్పడుతున్నారు. బీఆర్టీయూ రాష్ట్ర అధ్యక్షుడు రాంబాబు యాదవ్; కార్యదర్శి మారయ్యను అర్ధరాత్రి పోలీసులు అరెస్టు చేశారు. అలాగే రా�
రూ.10 వేల కోట్ల రీయింబర్స్మెంట్ బకాయిల్లో రూ.5,000 కోట్లు విడుదల చేసేదాకా కాలేజీల నిరవధిక బంద్ కొనసాగుతుందని ఫెడరేషన్ ఆఫ్ అసోసియేషన్స్ ఆఫ్ తెలంగాణ హైయ్యర్ ఇన్స్టిట్యూషన్స్ (ఫతి) స్పష్టంచేసింది.
ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిల విడుదలపై సర్కారుతో తాడేపేడో తేల్చుకునేందుకు ప్రైవేట్ కాలేజీ యాజమాన్యాలు రెడీ అ య్యాయి. పోరాటాన్ని మరింత ఉధృతం చే యాలని నిర్ణయించాయి. సోమవారం నుంచి కాలేజీల నిరవధిక మూసివే
ASHA activists arrest | ఆశా కార్యకర్తల సమస్యలు పరిష్కరించాలని కోరుతూ సోమవారం చలో హైదరాబాద్ వెళ్లడానికి సిద్ధమవుతున్న ఆశా కార్యకర్తలను పోలీసులు ముందుస్తు అరెస్టు చేశారు.
ప్రభుత్వ ఉద్యోగులు సమరానికి సిద్ధమవుతున్నారు. కాంగ్రెస్ సర్కార్పై యుద్ధం ప్రకటించనున్నారు. సెప్టెంబర్ ఒకటి నుంచి సుమారు 45 రోజులు ఏకధాటిగా ఉద్యమబాట పట్టనున్నారు. ఈ మేరకు ఈ నెల 19న సమావేశమై ఉద్యమ కార్యా
ప్రభుత్వ పెన్షనర్ల సమస్యల సాధనకు 11న ఇందిపార్క్లో తలపెట్టిన ‘చలో హైదరాబాద్'ను విజయవంతం చేయాలని అధ్యక్షుడు విద్యాసాగర్, ప్రధాన కార్యదర్శి నెహ్రూప్రసాద్ పిలుపుఇచ్చారు.
తమ డిమాండ్ల సాధన కోసం హైదరాబాద్లోని పంచాయతీరాజ్ కమిషనర్ కార్యాలయం ముట్టడికి గ్రామపంచాయతీ కార్మికులు (Grama Panchayathi Workers) పిలుపునిచ్చారు. ఈ నేపథ్యంలో హైదరాబాద్ వెళ్లకుండా జీపీ కార్మికులను పోలీసులు ఎక్కడికక్క�
రాజ్యాంగ బద్ధంగా రావాల్సిన నిధులు, హకుల కోసం ప్రభుత్వానికి వినతిపత్రం అందించేందుకు మంగళవారం చేపట్టిన ‘చలో హైదరాబాద్' కార్యక్రమాన్ని పోలీసులు అడ్డుకున్నారు. హైదరాబాద్ వెళ్లకుండా జిల్లాల్లో ఎక్కడికక
EX sarpanches Bills | మంగళవారం ముఖ్యమంత్రి ఇంటి ముట్టడికి మాజీ సర్పంచులు వెళ్తున్నారనే సమాచారంతో హుజూరాబాద్, ఇల్లంతకుంట మండలానికి చెందిన మాజీ సర్పంచులను తెల్లవారుజామున హైదరాబాద్ కు వెళ్లకుండా పోలీసులు అడ్డుకొని ప
Ex Sarpanches | ప్రభుత్వం అవలంబిస్తున్న వైఖరికి నిరసనగా చేపట్టిన చలో హైదరాబాద్ కార్యక్రమాన్ని దృష్టిలో పెట్టుకొని హుస్నాబాద్ పోలీసులు పలువురు మాజీ సర్పంచులను ముందస్తుగా అదుపులోకి తీసుకున్నారు.