ఉద్యోగ, ఉపాధ్యాయ, పెన్షనర్ల పెండింగ్ సమస్యల పరిష్కారం కోసం తలపెట్టిన ‘చలో హైదరాబాద్' యథాతథంగా నిర్వహిస్తామని తెలంగాణ ఉద్యోగుల జేఏసీ స్పష్టంచేసింది. లక్ష మంది ఉద్యోగులతో సమరానికి దిగుతామని ప్రకటించిం
అధికారంలోకి వచ్చిన ఆరు నెలల్లోనే ఉద్యోగులు, ఉపాధ్యాయుల సమస్యలను పరిషరిస్తామని కాంగ్రెస్ మ్యానిఫెస్టోలో హామీ ఇచ్చిందని, మూడేండ్లు కావస్తున్నా ఒక ప్రధాన హామీని కూడా నెరవేర్చలేదని స్టేట్ బేవరేజెస్ క�
ఉద్యోగులకు ప్రభుత్వమిచ్చిన హామీల అమలు కోసం ఈ నెల 10న తలపెట్టిన చలో హైదరాబాద్ను విజయవంతం చేయాలని తెలంగాణ గెజిటెడ్ అధికారుల సంఘం (టీజీవో) పిలుపునిచ్చింది. ఆదివారం టీజీవో రాష్ట్ర కార్యవర్గ సమావేశాన్ని ని�
ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి అబద్ధాలు మాని, ఎన్నికల ముందు ఉద్యోగులకు ఇచ్చిన హామీలను ఇప్పటికైనా అమలుచేయాలని బీఆర్ఎస్ నేత, కార్పొరేషన్ మాజీ చైర్మన్ దేవీప్రసాద్ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశా
ఉద్యోగుల పాలిట గుదిబండగా మారిన కాంట్రిబ్యూటరీ పెన్షన్ స్కీమ్ (సీపీఎస్) రద్దు చేయాలనే ప్రధాన డిమాండ్తో పీఆర్టీయూ టీఎస్ ఉద్యమబాట పట్టింది. కాంగ్రెస్ సర్కార్పై ఒత్తిడి పెంచడంలో భాగంగా సెప్టెంబర్
ఉద్యోగుల సంక్షేమం, పెండింగ్ సమస్యలు, న్యాయమైన హక్కుల సాధన కోసం జేఏసీ పిలుపుమేరకు ఈ నెల 27న హైదరాబాద్ ఇందిరాపార్క్ వద్ద మహాధర్నా, సెప్టెంబర్ 10న చలో హైదరాబాద్ పేరుతో నిరసనలు తెలుపునున్నట్టు తెలంగాణ ఉద�
సీపీఎస్ను రద్దుచేయాలని, పాత పింఛన్ను పునరుద్ధరించాలన్న ప్రధాన డిమాండ్తో తెలంగాణ సీపీఎస్ ఎంప్లాయీస్ యూనియన్ (సీపీఎస్ఈయూ) ఆదివారం ‘చలో హైదరాబాద్' కార్యక్రమాన్ని తలపెట్టింది.
విద్యారంగ, ఉపాధ్యాయ సమస్యలను ఈ నెల 31లోగా పరిష్కరించాలని తెలంగాణ ప్రాంత ఉపాధ్యాయ సంఘం(తపస్) సర్కార్కు అల్టిమేటం జారీచేసింది. గడువులోపు సమస్యలు పరిష్కరించకపోతే వేల మంది టీచర్లతో సచివాలయం, అసెంబ్లీని ము�
రాష్ట్రంలో తెలంగాణ బిల్డర్లు, కాంట్రాక్టర్లు గురువారం తలపెట్టిన ‘చలో హైదరాబాద్'ను విరమించుకోవాలని ఆర్అండ్బీ శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకట్రెడ్డి విజ్ఞప్తిచేశారు. బిల్డర్లు, కాంట్రాక్టర్లతో మంగళవ�
రాష్ట్రంలో పేరుకపోయిన దాదాపు రూ. 25 వేల కోట్లకుగా బిల్లులు సాధించేందుకు బిల్డర్స్ అసోసియేషన్ అఫ్ ఇండియా (బీఏఐ) ఆధ్వర్యంలో కాంట్రాక్టర్లను ఏకతాటికిపైకి తెచ్చింది. ఇప్పటి వరకు కాంట్రాక్టర్లు ఒకే గొడుగు
బిల్లులు చెల్లించాలని అడిగిన కాంట్రాక్టర్లపై రాష్ట్ర ప్రభుత్వం కక్షసాధింపు చర్యలకు దిగిందా? ఈ నెల 18న ‘చలో హైదరాబాద్' కార్యక్రమానికి పిలుపునిచ్చారనే అక్కసుతో అత్యవసర మెమో జారీచేసిందా? గుత్తేదారుల నోర�
ఈ నెల 25న భవన నిర్మాణ కార్మికుల సమస్యల పరిష్కారం కోసం జరగనున్న చలో హైదరాబాద్ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని టీయూసీఐ డివిజన్ అధ్యక్షుడు రమేశ్ కోరారు. బుధవారం తుంగతుర్తి మండల కేంద్రంలో గోడ పోస్టర్లను ఆవి�
Asha workers | ఆందోళనలో పాల్గొన్న ఆశావర్కర్ల పట్ల పోలీసుల అత్యుత్సాహం ప్రదర్శించారు. పోలీసుల ఓవరాక్షన్ వల్ల జరిగిన తోపులాటలో పలువురు ఆశావర్కర్లకు గాయాలయ్యాయి.
Asha Workers | చలో హైదరాబాద్కు పిలుపునిచ్చిన నేపథ్యంలో పోలీసులు అక్రమ అరెస్టులకు పాల్పడుతున్నారు. బీఆర్టీయూ రాష్ట్ర అధ్యక్షుడు రాంబాబు యాదవ్; కార్యదర్శి మారయ్యను అర్ధరాత్రి పోలీసులు అరెస్టు చేశారు. అలాగే రా�