చట్టసభల్లో జరిగే చర్చలపై ప్రజల్లో గౌరవభావం తగ్గుతున్నదని, శాసనసభలు నిజమైన చర్చా వేదికలుగా కొనసాగినప్పుడే ప్రజాస్వామ్యం వృద్ధి చెందుతుందని శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్రెడ్డి అన్నారు.
2025, జూన్ 11వ తేదీ బుధవారం రోజున సాయంత్రం 5.30 గంటలకు డాక్టర్ దేవులపల్లి రామానుజరావు కళామందిరం, తెలంగాణ సారస్వత పరిషత్తు, తిలక్రోడ్, అబిడ్స్, హైదరాబాద్లో ‘రాష్ట్రస్థాయి ఉత్తమ గ్రంథ పురస్కారాలు-2025’, ‘వరిష�
అవునన్నా, కాదన్నా... రైతుబంధు పథకంతోనే రాష్ట్రంలో సాగు విస్తీర్ణంతోపాటు పంటల ఉత్పత్తి బాగా పెరిగిందని శాసన మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్రెడ్డి అన్నారు.
చట్టసభల్లో ప్రవేశపెట్టే బిల్లులపై రాష్ట్ర ప్రభుత్వం ముందుగానే మీడియాకు లీకులు ఇస్తుండటంపై శాసన మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్రెడ్డి అసంతృప్తి వ్యక్తం చేశారు.
రూ.2 లక్షల వరకు రుణం తీసుకున్న రైతులు.. ఆపైన ఉన్న మొత్తాన్ని బ్యా ంకులకు చెల్లిస్తేనే వారికి రూ.2 లక్షల రుణమాఫీ వర్తిస్తుందని వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వర్రావు స్పష్టంచేశారు.
ప్రస్తుత రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్ లెక్కలే బీఆర్ఎస్ గత పాలనలో జరిగిన అభివృద్ధికి నిదర్శనమని బీఆర్ఎస్ ఎమ్మెల్సీలు పేర్కొన్నారు. శాసనమండలిలో శనివారం జరిగిన బడ్జెట్పై చర్చలో బీఆర్�
ప్రొటోకాల్ విషయంలో అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని శాసనసభ స్పీకర్ గడ్డం ప్రసాద్కుమార్, శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్రెడ్డి అసంతృప్తి వ్యక్తంచేశారు.
నల్లగొండ నడిబొడ్డున బెంజ్.. ఆడీ.. వోల్వో వంటి లగ్జరీ కార్లు రయ్యురయ్యున చక్కర్లు కొట్టాయి. ఆరేడు లక్షల రూపాయల బైక్లు యువతను ఆకట్టుకున్నాయి. సామాన్యులకు అందుబాటులో ఉండే మోడల్స్ నుంచి లక్షల విలువ జేసే లగ
ప్రతి ఒక్కరూ దైవ చింతన కలిగి ఉండాలని శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్రెడ్డి అన్నారు. మండలంలోని చామలేడు గ్రామంలో పంచాయతన ఉమామహేశ్వర స్వామి, దుర్గమ్మ, గౌరమ్మ దేవతల విగ్రహ, ధ్వజస్తంభ ప్రతిష్ఠాపన మహోత్స�
ప్రస్తుత రాజకీయాలు చూస్తే చెన్నమనేని ఆత్మ ఘోషిస్తుందని శాసన మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి అన్నారు. చెన్నమనేని జీవిత భావితరాలకు ఆదర్శనీయం’ అని వక్తలు అన్నారు.
సంక్రాంతి పండుగ సందర్భంగా తెలుగు ప్రజలందరికీ శాసన మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్రెడ్డి హృదయ పూర్వక శుభాకాంక్షలు తెలిపారు. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ర్టాల ప్రజలంతా ఐష్టెశ్వర్యాలు, ఆయురారోగ్యాలతో జీ�