దొంగతనాలు, చైన్ స్నాచింగ్ నేరాలకు పాల్పడుతున్న ఓ వ్యక్తిని మొయినాబాద్ పోలీసులు అరెస్టు చేసి రిమాండ్కు తరలించారు. డీసీపీ జగదీశ్వర్రెడ్డి ఈ కేసు వివరాలను వెల్లడించారు.
Viral Video | కారులో ప్రయాణిస్తున్న ఒక వ్యక్తి చేయి బయటకుపెట్టి కౌసల్య మెడలోని బంగారు గొలుసును తెంపుకుని పోయేందుకు ప్రయత్నించాడు. అయితే ఆమె తన చేతులతో గట్టిగా ఆ చైన్ను పట్టుకుంది. దీంతో ఆ వ్యక్తి గొలుసును వదిల�
జిల్లా కేంద్రంలో రెండు రోజుల క్రితం జరిగిన చైన్ స్నాచింగ్, సెల్ఫోన్ చోరీ కేసును నాలుగో టౌన్ పోలీసులు 24 గంటల్లోనే ఛేదించారు. ఇద్దరు నిందితులను అరెస్టు చేసి, రిమాండ్కు తరలించారు.
జల్సాలకు అలవాటు చైన్ స్నాచింగ్లకు పాల్పడుతున్న తొమ్మిది మందిని పోలీసులు అరెస్ట్ చేశారు. మాదాపూర్ డీసీపీ శిల్పవల్లి, ఏసీపీ రఘునందన్రావు, మాదాపూర్ ఇన్స్పెక్టర్ తిరుపతి, క్రైం ఇన్స్పెక్టర్ వెం�
Crime news | గురువారం రాత్రి తొమ్మిది గంటల సమయంలో ఓ మహిళ రోడ్డుపై నడుచుకుంటూ వెళ్తుండగా బైకుపై వచ్చిన ఇద్దరు వ్యక్తులు తుపాకీతో బెదిరించి ఆమె మెడలోని గొలుసును లాక్కెళ్లారు. ఆ ఘటనకు సంబంధించిన దృశ్యాలు రోడ్డు ప�
Hyderabad | గ్రేటర్లో శనివారం ఉదయం 6.20 నుంచి 8.10 గంటల్లోపు చైన్ స్నాచర్లు హల్చల్ చేసిన విషయం తెలిసిందే. కేవలం 1గంటా 50 నిమిషాల్లోనే ఆరు చైన్ స్నాచింగ్లు చేశారు. ఈ నేపథ్యంలో హైదరాబాద్ పోలీస్ కమిషనరేట్ పరిధిల�
Hyderabad | హైదరాబాద్, రాచకొండ పోలీసు కమిషనరేట్ల పరిధిలో చైన్ స్నాచర్స్ రెచ్చిపోయారు. 2 గంటల వ్యవధిలోనే ఆరు చోట్ల బంగారు గొలుసు దొంగతనాలకు పాల్పడ్డారు. మార్నింగ్ వాకర్స్ను టార్గెట్
Chain snatching | రాజధాని హైదరాబాద్లో దొంగలు రెచ్చిపోయారు. గంటల వ్యవధిలోనే దుండగులు ఆరు చోట్ల స్నాచింగ్కు పాల్పడ్డారు. రాచకొండ పోలీస్ కమిషనరేట్ పరిధిలో ఉప్పల్, నాచారం, ఉస్మానియా
Secunderabad | సికింద్రాబాద్ పరిధిలోని గోపాలపురం పోలీసు స్టేషన్లో దారుణం చోటు చేసుకుంది. పట్టపగలే గొలుసు దొంగతనం జరిగింది. ఉదయం 10.50 గంటల ప్రాంతంలో ఇద్దరు మహిళలు రోడ్డుపై నిల్చున్నారు
ఆర్టీసీ బస్సులో ప్రయాణిస్తున్న ఓ వ్యక్తి మెడలో నుంచి దుండగులు బంగారు గొలుసును కొట్టేసిన సంఘటన నారాయణగూడ పీఎస్ పరిధిలో చోటు చేసుకుంది. డీఐ రవికుమార్ కథనం ప్రకారం.. లంగర్హౌస్ నివాసి బండ
కోయంబత్తూర్లోని తొండముతూర్లో వృద్ధురాలి నుంచి నాలుగు తులాల బంగారు గొలుసును తెంచుకెళ్లిన ఘటనలో ఇద్దరు బీటెక్ విద్యార్దులను పోలీసులు అరెస్ట్ చేశారు.
ల్యాండ్ మాఫియా..డ్రగ్స్ మాఫియాలా ఇప్పుడు చైన్ స్నాచింగ్ మాఫియా వెలుగులోకి వచ్చింది. ఉత్తరాదికి చెందిన ముఠాలు గొలుసు చోరీలకు తెగబడుతున్నాయని రాచకొండ పోలీసుల దర్యాప్తులో తేలింది. అబ్దుల్లాపూర్మెట�