Hyderabad | పట్టపగలు ఓ మహిళ మెడలోంచి మంగళ సూత్రాన్ని అపహరించకపోయిన (Chain snatching)ఘటన నార్సింగి(Narsingi) పోలీస్ స్టేషన్ పరిధిలోని అల్కాపూర్ టౌన్షిప్లో చోటుచేసుకుంది.
కొడుకుకి తెలియకుండా కూతురి ఆర్థిక ఇబ్బందులు తీర్చేందుకు ఓ తల్లి చైన్ స్నాచింగ్ నాటకమాడి.. చివరికి పోలీసులకు దొరికిపోయింది. స్థానికులు, ఘట్కేసర్ పోలీసుల కథనం ప్రకారం.. అవుషాపూర్ గ్రామానికి చెందిన వృ
బైకుపై వెనక కూర్చున్న ఓ మహిళ మెడలో నుంచి చైన్స్నాచర్లు పుస్తెలతాడు తెంపుకొని వెళ్లిన ఘటన నేరేడ్మెట్లో జరిగింది. నేరేడ్మెట్ ఎస్సై చంద్రశేఖర్ తెలిపిన వివరాల ప్రకారం నిజామాబాద్లో నివాసం ఉంటున్న ప�
హైదరాబాద్లో రాత్రి, పగలు తేడా లేకుండా సెల్ఫోన్ స్నాచర్లు హల్చల్ చేస్తున్నారు. అడ్డొచ్చిన వారిపై కత్తులతో దాడి చేస్తున్నారు. నాలుగు నెలల కిందట గుడిమల్కాపూర్, వారం రోజుల కిందట సికింద్రాబాద్లో.. ఇద్
నడుచుకుంటూ వెళ్తున్న ఓ మహిళ మెడలో నుంచి దుండగుడు పుస్తెల తాడు తెంచుకొని పారిపోయాడు. ఈ ఘటన హయత్నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగింది. పోలీసుల కథనం ప్రకారం.. పెద్ద అంబర్పేట మున్సిపాలిటీ పరిధిలోని హైమా�
జిల్లాలో దొంగలు మళ్లీ బీభత్సం సృష్టిస్తున్నారు. నిత్యం చోరీలు, దొంగతనాలతో రెచ్చిపోతున్నారు. రోజుకో ఊరిలో దొంగతనాలు చేస్తూ ప్రజలను బెంబేలెత్తిస్తున్నారు. వేసవిలో వరుస చైన్స్నాచింగ్, దొంగతనాలు జరగ్గా,
భార్య కోరిన కోర్కెలను తీర్చేందుకు ఓ వ్యక్తి చైన్ స్నాచింగ్కు పాల్పడి.. దొంగగా మారాడు. ఓ మహిళ మెడలోంచి బంగారు పుస్తెల తాడును కొట్టేసి.. తనఖా పెట్టగా వచ్చిన నగదుతో భార్యతో కలిసి గోవా వెళ్లి ఎంజాయ్ చేశాడు.
చైన్స్నాచింగ్లకు పాల్పడుతున్న కారు డ్రైవర్ను కుషాయిగూడ పోలీసులు అరెస్టు చేశారు. అతడి వద్ద నుంచి మూడు బంగారు పుస్తెల తాళ్లు (67 గ్రాములు), బైకుతో సహా మొత్తం రూ.5,58,000 విలువైన వస్తువులను స్వాధీనం చేసుకున్నా�
వనస్థలిపురంలో బుధవారం ఓ వ్యక్తి కండ్లలో కారం కొట్టి మెడలో ఉన్న బంగారు గొలుసును లాక్కెళ్లారు. సాహెబ్నగర్ పద్మావతి కాలనీకి చెందిన గోవర్ధన్ స్థానికంగా కిరాణషాపు నిర్వహిస్తున్నాడు. బుధవారం పాల ప్యాకెట�
దొంగతనాలు, చైన్ స్నాచింగ్ నేరాలకు పాల్పడుతున్న ఓ వ్యక్తిని మొయినాబాద్ పోలీసులు అరెస్టు చేసి రిమాండ్కు తరలించారు. డీసీపీ జగదీశ్వర్రెడ్డి ఈ కేసు వివరాలను వెల్లడించారు.
Viral Video | కారులో ప్రయాణిస్తున్న ఒక వ్యక్తి చేయి బయటకుపెట్టి కౌసల్య మెడలోని బంగారు గొలుసును తెంపుకుని పోయేందుకు ప్రయత్నించాడు. అయితే ఆమె తన చేతులతో గట్టిగా ఆ చైన్ను పట్టుకుంది. దీంతో ఆ వ్యక్తి గొలుసును వదిల�
జిల్లా కేంద్రంలో రెండు రోజుల క్రితం జరిగిన చైన్ స్నాచింగ్, సెల్ఫోన్ చోరీ కేసును నాలుగో టౌన్ పోలీసులు 24 గంటల్లోనే ఛేదించారు. ఇద్దరు నిందితులను అరెస్టు చేసి, రిమాండ్కు తరలించారు.
జల్సాలకు అలవాటు చైన్ స్నాచింగ్లకు పాల్పడుతున్న తొమ్మిది మందిని పోలీసులు అరెస్ట్ చేశారు. మాదాపూర్ డీసీపీ శిల్పవల్లి, ఏసీపీ రఘునందన్రావు, మాదాపూర్ ఇన్స్పెక్టర్ తిరుపతి, క్రైం ఇన్స్పెక్టర్ వెం�