హైదరాబాద్ : రంగారెడ్డి జిల్లా యాచారం పోలీస్ స్టేషన్ పరిధిలోని గాండ్ల గూడలో దారుణం చోటు చేసుకుంది. ఇంటి ముందు కూర్చొని ఉన్న బ్యాగరీ పోచమ్మ (72)అనే మహిళ మెడలో ఉన్న బంగారు పుస్తెల తాడును దుండగులు లాక్కెళ్లారు. ఓ పల్సర్ బైక్ మీద వచ్చిన ఇద్దరు దుండగులు పోచమ్మను మాటలతో మభ్య పెట్టి చైన్ లాక్కెళ్లారు. బాధితురాలి ఫిర్యాదుతో రంగంలోకి దిగిన పోలీసులు కేసు నమొదు చేసి దర్యాప్తు చేపట్టారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
ఇవి కూడా చదవండి..
Punjab Police: హైవేపై సీసీటీవీ ఇన్స్టాల్ చేసి.. ఆర్మీ సమాచారాన్ని పాక్కు చేరవేస్తున్నాడు..
Pethkar family | వివాహ కానుకగా 3,500 మందికి బీమా.. ఓ జంట వినూత్న నిర్ణయం