హైదరాబాద్లోని బీహెచ్ఈఎల్ ప్రాంతం అది.. మంగళవారం మధ్యా హ్నం 12 గంటల సమయం.. ఒక మహిళ వీధిలో నడుచుకుంటూ వెళ్తున్నది. ముగ్గురు దొంగలు బైక్పై వెనుక నుంచి వచ్చి ఒక్కసారిగా ఆమె మెడలోని చైన్ లాగి ఉడాయించారు. దొ�
22 ఏండ్లకే జల్సాలకు అలవాటు పడ్డాడు. ఇందుకోసం దొరికినకాడల్లా అప్పులు చేశాడు. ఆ అప్పులు తీర్చడం కోసం దొంగతనాలను ఎంచుకున్నాడు. సోషల్ మీడియాలో చూసి చైన్స్నాచింగ్లు చేస్తున్న యువకుడు ఎట్టకేలకు పోలీసులకు చ
నల్లగొండ : మహిళలను లక్ష్యంగా చేసుకుని బంగారు గొలుసులను అపహరిస్తున్న అంతర్ జిల్లా దొంగల ముఠాను నల్లగొండ జిల్లా పోలీసులు అరెస్టు చేశారు. ఈ సందర్భంగా దొంగల ముఠాను మీడియా ఎదుట ప్రవేశపెట్ట
గట్టిగా అరవలేరు.. చూపు మందగించి ఉంటుంది..ఓపిక ఉండదు..ఎవరొచ్చారో అంతగా జ్ఞాపకం ఉండదు.. ఈ అంశాలే నేరస్తులకు పండుటాకులు టార్గెట్గా మారుతున్నారు. వారిని లక్ష్యంగా చేసుకొని..దోపిడీ పర్వాన్ని సాగిస్తున్నారు.
Hyderabad | సికింద్రాబాద్ పేట్ బషీరాబాద్ పోలీసు స్టేషన్ పరిధిలో వరుస చోరీలు జరిగాయి. గంట వ్యవధిలోనే మూడు చోట్ల చైన్ స్నాచింగ్ ఘటనలు చోటు చేసుకున్నాయి. బాధిత మహిళలు
కాచిగూడ : జల్సాలకు అలవాటుపడి రద్ధీగా ఉన్న ప్రాంతాల్లో స్నాచింగ్లకు పాల్పడుతున్న ఇద్దరు యువ నేరస్తులపై నగర పోలీస్ కమిషనర్ అంజనీకుమార్ పీడీయాక్ట్ విధించారు. కాచిగూడ అడిషనల్ ఇన్స్పెక్టర్ యాదేందర�
కార్వాన్ : ఈ నెల 17న టప్పాచబుత్రా పోలీస్ స్టేషన్ పరిధిలో చైన్స్నాచింగ్కు పాల్పడిన దొంగను పోలీసులు అరెస్టుచేసి రిమాండ్కు తరలించారు. ఇన్స్పెక్టర్ జి.సంతోష్ కుమార్, అదనపు ఇన్స్పెక్టర్ ప్రసాద్�
న్యూఢిల్లీ: వరుసగా చైన్ స్నాచింగ్లకు పాల్పడుతున్న వ్యక్తిని పట్టుకునేందుకు ఢిల్లీ పోలీసులు ప్రత్యేక ఆపరేషన్ నిర్వహించారు. గోల్డ్ చైన్ ధరించిన మహిళా పోలీస్ను ఎర వేయడంతో అతడు దొరికిపోయాడు. నైరుతీ
సికింద్రాబాద్ : సీతాఫల్మండిలో వృద్దురాలి మెడలోంచి బంగారు గొలుసును అపహరించిన చైన్స్నాచర్ను 24 గంట ల్లోపే చిలకలగూడ పోలీసులు అరెస్ట్ చేశారు. వివరాల్లోకి వెళితే మంగళవారం ఉదయం ఓ అపార్ట్మెంట్లో పనులు �
భోపాల్ : పట్టపగలు.. అందరూ చూస్తుండగానే ఓ దుండగుడు మహిళకు పాయింట్ బ్లాక్లో గన్పెట్టి ఆమె మెడలోని బంగారు గొలుసును లాక్కుని దర్జాగా చెక్కేశాడు. ఈ దౌర్జన్య ఘటన మధ్యప్రదేశ్ రాష్ట్ర గ్వాలియర్లో చోటుచేసుక