దేశవ్యాప్తంగా ప్రతిష్ఠాత్మక ఉన్నత విద్యా సంస్థల్లో 56 శాతం ప్రొఫెసర్ పోస్టులు ఖాళీగా ఉన్నాయి. ఐఐటీలు, సెంట్రల్ యూనివర్సిటీలూ ఈ దుస్థితిని ఎదుర్కొంటున్నాయి.
CUET PG Exams | సెంట్రల్ యూనివర్సిటీలు, జాతీయ విద్యాసంస్థల్లో పీజీ కోర్సుల్లో ప్రవేశాలకు నిర్వహించే సీయూఈటీ-పీజీ ప్రవేశ పరీక్షలను మార్చి 13 నుంచి ఏప్రిల్ 1 వరకు నిర్వహించనున్నట్టు నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ(ఎన�
కేంద్రప్రభుత్వం దేశంలోని సెంట్రల్ యూనివర్సిటీలను పూర్తిగా నిర్వీర్యం చేస్తుంది. అత్యంత కీలకమైన ఈ వర్సిటీల్లోని పోస్టులను భర్తీచేయడం లేదు. అక్టోబర్ వరకు జాతీయంగా 5,182 పోస్టులు ఖాళీగా ఉన్నట్టు కేంద్రం �
దేశవ్యాప్తంగా సెంట్రల్ యూనివర్సిటీలు, ఇతర విద్యాసంస్థల్లోని అండర్ గ్రాడ్యుయేట్ కోర్సుల్లో ప్రవేశాలకు నిర్వహించే సీయూఈటీ - యూజీ పరీక్షలు ఈ నెల 15 నుంచి ప్రారంభంకానున్నాయి.
దేశవ్యాప్తంగా సెంట్రల్ వర్సిటీలు, ఇతర విద్యాసంస్థల్లో ప్రవేశాలకు నిర్వహించే సీయూఈటీ -యూజీ దరఖాస్తుల గడువును 5 వరకు మరొకసారి పొడిగిస్తూ నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (ఎన్టీఏ) నిర్ణయం తీసుకొన్నది.
న్యూఢిల్లీ: గత ఐదేండ్లలో ఏకంగా 8 వేల మందికిపైగా విద్యార్థులు ఐఐటీల నుంచి డ్రాపౌట్ అయినట్లు కేంద్ర ప్రభుత్వం వెల్లడించింది. రాజ్యసభలో ఓ సభ్యుడు అడిగిన ప్రశ్నకు కేంద్ర విద్యాశాఖ సహాయ మంత్రి సుభాష్ సర్కార
దేశంలోని ప్రతిష్టాత్మక ఐఐటీ, ఐఏఎంలలు, సెం ట్రల్ వర్సిటీల వంటి 200పైగా విద్యాసంస్థల్లో ప్రవేశం పొందిన ప్రతిభావంతులైన బీసీ విద్యార్థుల మొత్తం ఫీజును ప్రభుత్వమే చెల్లించాలని నిర్ణయించడంపై సర్వత్రా హర్షా�
సెంట్రల్ యూనివర్సిటీలకు ఫుల్ డిమాండ్ పెరిగింది. ఈ వర్సిటీల్లో చదివేందుకు విద్యార్థులు క్యూ కడుతున్నారు. వీటిల్లో నాణ్యమైన విద్య, రిసెర్చ్ వంటి అత్యుత్తమ ప్రమాణాలను అందించడమే అందుకు కారణం.
సెంట్రల్ వర్సిటీలను కేంద్రం నిర్వీర్యం చేస్తున్నది. ఉద్యోగాల భర్తీని చేపట్టడం లేదు. మరీ ముఖ్యంగా ఎస్సీ, ఎస్టీ రిజర్వ్డ్ సీట్లను భర్తీ చేయడంలో అలసత్వం వహిస్తున్నది.
దేశవ్యాప్తంగా సెంట్రల్ యూనివర్సిటీలు, ఐఐటీలు, ఐఐఎంలలో 11 వేల అధ్యాపక పోస్టులు ఖాళీగా ఉన్నాయి. ఈ మేరకు కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రదాన్ సోమవారం లోక్సభలో ఓ ప్రశ్నకు రాతపూర్వక సమాధానమిచ్చారు.