హైదరాబాద్, మార్చి 31 (నమస్తే తెలంగాణ): దేశవ్యాప్తంగా సెంట్రల్ వర్సిటీలు, ఇతర విద్యాసంస్థల్లో ప్రవేశాలకు నిర్వహించే సీయూఈటీ -యూజీ దరఖాస్తుల గడువును 5 వరకు మరొకసారి పొడిగిస్తూ నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (ఎన్టీఏ) నిర్ణయం తీసుకొన్నది.
సీయూఈటీ పరీక్షలు మే 15 నుంచి 31 వరకు నిర్వహించనున్న విషయం తెలిసిందే.