Chidambaram | నరేంద్రమోదీ నేతృత్వంలోని కేంద్ర సర్కారుపై కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత, కేంద్ర మాజీ ఆర్థిక మంత్రి పీ చిదంబరం మరోసారి విమర్శలు గుప్పించారు. కేంద్రం ఇంధనంపై పన్నులను పెంచుతూ ప్రజలపై పన్నుల భారం మో
బీజేపీ నేతలు పేరుకు దళితుల ఇంట్లో భోజనం అంటూ వెళతారు. కానీ అక్కడ వండింది ఏమీ తినరు. సదరు ఇంటి యజమాని ఇచ్చింది ఏదీ తీసుకోరు. తమ వెంట తెచ్చుకున్న హోటలు సాపాటును తినేసి చేతులు కడుక్కోవడం వారికి పరిపాటి అయింద�
తెలంగాణ ఐటీ రంగ ప్రగతికి సహకారం అందించాలని రాష్ట్ర ఐటీశాఖ మంత్రి కే తారకరామారావు కేంద్ర ఫ్రభుత్వాన్ని కోరారు. ఐటీ, ఎలక్ట్రానిక్స్ రంగంలో పురోగమిస్తున్న హైదరాబాద్ పైనా దృష్టి సారించాలని విజ్ఞప్తిచేశ�
ధాన్యం కొనుగోళ్లపై కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ పదే పదే అవే అబద్ధాలు చెప్తున్నారు. తాజాగా శుక్రవారం పార్లమెంటులోనూ అసత్యాలు మాట్లాడారు. బియ్యం, నూకలకు అంతర్జాతీయ మార్కెట్లో డిమాండ్ లేదని చెప్పడం, ఎగు�
ఆదివాసీ గిరిజనుల మనోభావాలను కేంద్ర మంత్రి దెబ్బతీయడమే కాకుండా రాష్ట్ర శాసనసభ ఏకగ్రీవ తీర్మానాన్ని అవహేళన చేశారని టీఆర్ఎస్ ఎంపీలు ఆగ్రహం వ్యక్తం చేశారు. లోక్సభా పక్షనేత నామా నాగేశ్వరరావు ఆధ్వర్యంల�
దమ్మపేట: ఏజెన్సీ మండలమైన దమ్మపేట, మల్కారం గ్రామాలకు చెందిన ఇద్దరు రైతులకు కేంద్ర వ్యవసాయ శాఖా మంత్రి నరేంద్రసింగ్ తొమర్ చేతులమీదుగా సర్టిఫికెట్ల ప్రధానంచేశారు. హైదరాబాద్ కన్వెన్షన్ సెంటర్ నోవోటెల్లో
Lakhimpur kheri | violence | లఖింపూర్ ఖేరి హింసాత్మక ఘటనకు సంబంధించిన కేసులో కేంద్ర మంత్రి అజయ్ మిశ్రాకు వ్యతిరేకంగా దాఖలైన పిటిషన్ను స్థానిక కోర్టు తోసిపుచ్చింది.
తేల్చి చెప్పిన కేంద్రం ఏడాది ధాన్యం సేకరణ షెడ్యూలుపై అదే నాన్చుడు కేంద్ర మంత్రులు గోయల్, తోమర్తో రాష్ట్ర బృందం భేటీ ధాన్యం కొనుగోలుపై ఏడాది టార్గెట్కు సానుకూలం వచ్చే ఏడాది నుంచి దేశమంతా అమలు రాష్ట్ర
ఆందోళన చేస్తున్న అన్నదాతలమీదకు కేంద్రమంత్రి కాన్వాయ్ నలుగురి మృతి.. ఆగ్రహంతో కార్లను తగులబెట్టిన నిరసనకారులు పోలీసుల లాఠీచార్జి… ఘర్షణల్లో మరో నలుగురు ఇతరుల మృతి రణరంగాన్ని తలపించిన యూపీలోని లఖింపూ�