డ్రోన్ టెక్నాలజీ | టెక్నాలజీ వినియోగంలో తెలంగాణ ముందువరసలో ఉందని కేంద్ర మంత్రి జ్యోతిరాదిత్య సింధియా ప్రశంసించారు. సామాన్యుడి అభివృద్ధికి తోడ్పడే టెక్కీలే నిజమైన హీరోలని చెప్పారు
కేంద్ర మంత్రి మోరేశ్వర్ పాటిల్| కేంద్ర పంచాయతీరాజ్ శాఖ సహాయ మంత్రి కపిల్ మోరేశ్వర్ పాటిల్ యాదాద్రి శ్రీ లక్ష్మీనరసింహ స్వామివారిని దర్శించుకున్నారు. శుక్రవారం ఉదయం యాదగిరిగుట్టకు చేరుకున్న మోరే�
మంత్రి మల్లారెడ్డి | కార్మిక మంత్రిత్వ శాఖకు స్కిల్ డెవలప్ మెంట్ కింద కేంద్రం నుంచి రావాల్సిన పెండింగ్ నిధులను వెంటనే విడుదల చేయాలని కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ కు విజ్ఞప్తి చేశారు.
కేంద్ర మంత్రి హర్దీప్ సింగ్ పురీన్యూఢిల్లీ: పౌరసత్వ చట్టానికి ఇటీవల చేసిన సవరణలు ఎంత అవసరమో అఫ్గానిస్తాన్లోని తాజా పరిణామాలు తెలియజేస్తున్నాయని కేంద్ర మంత్రి హర్దీప్ సింగ్ పురీ వ్యాఖ్యానించారు. �
యాదాద్రి : యాదాద్రి లక్ష్మీనరసింహస్వామిని కేంద్ర పర్యాటక, సాంస్కృతిక శాఖ మంత్రి కిషన్రెడ్డి శనివారం దర్శించుకున్నారు. ఈ సందర్భంగా ఆలయ అర్చకులు, అధికారులు ఆయనకు ఆలయ సంప్రదాయరీతిలో ఘనస్వాగతం పలికారు. అన�
ప్రభుత్వ విప్ బాల్క సుమన్ కమలాపూర్, ఆగస్టు 8: వచ్చే హుజూరాబాద్ ఉప ఎన్నికలో టీఆర్ఎస్ను ఓడించేందుకు కేంద్ర మంత్రి కిషన్రెడ్డి కుట్రలు చేస్తున్నారని ప్రభుత్వ విప్ బాల్క సుమన్ ఆరోపించారు. ఆదివారం వ
కేంద్ర హోంశాఖ సహాయమంత్రి నిత్యానందరాయ్ ఎన్పీఏకు కేటాయించిన భూములను పరిశీలించిన మంత్రి ఇబ్రహీంపట్నం : దేశ భద్రతకు రక్షణ రంగ సంస్థలను మరింత బలోపేతం చేయాల్సిన అవసరం ఉందని కేంద్రం హోంశాఖ సహాయమంత్రి నిత్
జైపూర్ : రాజస్ధాన్లో కాంగ్రెస్ సర్కార్ తప్పుడు విధానాలు, అంతర్గత కలహాలతో రాష్ట్ర ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని కేంద్ర మంత్రి అర్జున్రాం మేఘ్వాల్ విమర్శించారు. రాష్ట్రంలో శా�
ఇచ్చోడ, జూన్ 12 : ఆదిలాబాద్ జిల్లా ఇచ్చోడ మండలంలోని ముక్రా(కే) పంచాయతీని కేంద్ర పంచాయతీరాజ్శాఖ మంత్రి నరేంద్రసింగ్ తోమర్ ప్రశంసించారు. పల్లెప్రగతిలో భాగంగా చేపట్టిన అభివృద్ధి పనులు ఆదర్శంగా నిలుస్త�
కేంద్రమంత్రి గజేంద్రసింగ్ షెకావత్ ప్రశంసలు జూమ్ యాప్లో కడ్తాల్ సర్పంచ్తో ముఖాముఖి గ్రామాల ప్రగతి గురించి ఆసక్తిగా విన్న అమాత్యులు కడ్తాల్, మే 28: తెలంగాణలో గ్రామాల అభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం �
న్యూఢిల్లీ: ప్రకాశ్ జావడేకర్ తర్వాత మరో కేంద్రమంత్రి కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ విమర్శలపై ధ్వజమెత్తారు. బాధ్యత గల దేశప్రజలు ప్రధాని మోదీతో కలిసి దేశ ఆర్థికవృద్ధికి ఇంటినుండే పనిచేస్తూ కృషి చేస్తున్నార
న్యూఢిల్లీ: టీకాలపై గందరగోళం ఇంకా కొసాగుతూనే ఉంది. ఈ నేపథ్యంలో కేంద్ర పాలక, విపక్షాల మధ్య పరస్పర ఆరోపణల పర్వం యథావిధిగా కొనసాగుతున్నది. దేశం జనాభా 130 కోట్లలో కనీసం 3 శాతం మందికి మాత్రమే రెండు టీకాలు పూర్తయ్�
న్యూఢిల్లీ: వ్యాక్సిన్ల సరఫరా అరకొరగా ఉండడంతో టీకాల కార్యక్రమం మందకొడిగా సాగడమో లేక మొత్తంగా నిలిచిపోవడమో జరుగుతున్నది. ఈ నేపథ్యంలో కేంద్ర ఉపరితల రవాణా మంత్రి నితిన్ గడ్కరీ ఓ మంచిమాట చెప్పారు. అంతకంతకూ
లక్నో: కేంద్రమంత్రి సంతోష్ గాంగ్వార్ యూపీలో కరోనా పరిస్థితిపై సీఎం యోగి ఆదిత్యనాథ్కు ఘాటైన లేఖ రాశారు. తాను ప్రాతినిధ్యం వహించే బరేలీ నియోజకవర్గంలో ఆక్సిజన్ కు కొరత ఉందని, వెంటిలేటర్లు, ఇతర వైద్య పరికర�