గ్రామీణ ప్రాంతాల్లోని మహిళా స్వయం సహాయక సభ్యులను వ్యాపార రంగంలో ప్రోత్సహించేందుకు కేంద్ర ప్రభుత్వం నేషనల్ రూరల్ లైవ్లీ హుడ్ మిషన్(ఎన్ఆర్ఎల్ఎం) రుణాలను అందించేందుకు శ్రీకారం చుట్టింది.
విద్యుత్తో నడిచే వాహన తయారీ సంస్థలకు రాయితీలు ఇవ్వాల్సిన అవసరం లేదని కేంద్ర రవాణా మంత్రి నితిన్ గడ్కరీ స్పష్టంచేశారు. ప్రస్తుతం కొనుగోలుదారులు సొంతంగా ఈవీలు లేదా సీఎన్జీ వాహనాలను ఎంచుకునే స్థాయికి
గత కొన్నేండ్లుగా ఉద్యోగ, ఉపాధ్యాయ, కార్మికవర్గాలు ఎన్పీఎస్ విధానాన్ని రద్దుచేసి ఓపీఎస్ విధానాన్ని పునరుద్ధరించాలని డిమాండ్ చేస్తున్న విషయం తెలిసిందే. అటు కేంద్ర, ఇటు రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు ఈ ఉద�
24-క్యారెట్ల మేలిమి బంగారం గురించి అందరికీ తెలిసిందే. ఆభరణాల తయారీలో 22-క్యారెట్లు, 18-క్యారెట్ల బంగారాన్ని వినియోగిస్తారన్న సంగతి కూడా విదితమే. అయితే, కేంద్రం త్వరలో 9-క్యారెట్ల బంగారాన్ని తీసుకొచ్చే యోచనలో
రాష్ట్రంలో వరద ప్రమాదాన్ని కేంద్ర ప్రభుత్వం జాతీయ విపత్తుగా ప్రకటించాలని ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్బాబు కోరారు. ఈ విషయమై త్వరలో సీఎం రేవంత్రెడ్డి ఆధ్వర్యంలో కేంద్ర ప్రభుత్వ పెద్దలను �
NETFLIX | 1999 నాటి కాందహార్ హైజాక్ ఉదంతం నేపథ్యంలో రూపొందించిన ‘ఐసీ 814: ది కాందహార్ హైజాక్' నెట్ఫ్లిక్స్ సిరీస్ వివాదాల్లో చిక్కుకుంది. ఈ సిరీస్లో ఉగ్రవాదుల పేర్లను మార్చి చూపించారని, ప్రేక్షకులను తప్పు�
రాష్ట్రంలో వర్షం సృష్టించిన బీభత్సాన్ని కేంద్ర ప్రభుత్వం జాతీయ విపత్తుగా పరిగణించాలని ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి డిమాండ్ చేశారు. తక్షణమే రాష్ర్టానికి రూ.2వేల కోట్లు కేటాయించాలని కోరారు. ఈ విషయమై త్వరల
వేదాలలో ప్రవచించిన ధర్మార్థ కామ మోక్షాలు సిద్ధించాలంటే వివాహ వ్యవస్థ, అందులో ముఖ్యంగా లింగ సమానత్వం ఉండాలన్నది ధర్మ సిద్ధాంతం. సమానత్వం ఎప్పుడు సిద్ధిస్తుంది? స్త్రీలు, పురుషులు ఇద్దరికీ ఒకరి మీద ఇంకొక�
దేశ ఆర్థిక వ్యవస్థను నిస్తేజం ఆవరించింది. ఓవైపు వృద్ధిరేటు.. మరోవైపు కీలక రంగాల పనితీరు మందగించాయి. శుక్రవారం విడుదలైన కేంద్ర ప్రభుత్వ గణాంకాల్లో ఈ ఆర్థిక సంవత్సరం (2024-25) తొలి త్రైమాసికం (ఏప్రిల్-జూన్)లో ద
కోల్కతా ఘటనకు వ్యతిరేకంగా నిరసన చేస్తున్న వైద్యులను నేను బెదిరించినట్టు కొందరు ఆరోపిస్తున్నారు. అది పూర్తిగా అబద్ధం. వైద్యులకు వ్యతిరేకంగా ఒక్క మాట కూడా నేను మాట్లాడలేదు. వారి పోరాటంలో న్యాయం ఉంది.
సంగారెడ్డి జిల్లా జహీరాబాద్లో కేంద్ర ప్రభుత్వం ఇండస్ట్రియల్ స్మార్ట్ సిటీని ఏర్పాటు చేయనుంది. బుధవారం ఢిల్లీలో ప్రధానమంత్రి మోదీ అధ్యక్షతన జరిగిన ఆర్థిక వ్యవహారాల మంత్రివర్గ కమిటీ(సీసీఈఏ) ఇం దుకు ఆ
Zahirabad | సంగారెడ్డి జిల్లా జహీరాబాద్లో ఇండస్ట్రియల్ స్మార్ట్ సిటీని ఏర్పాటు చేయనున్నట్లు కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. బుధవారం ఢిల్లీలో ప్రధానమంత్రి నరేంద్రమోదీ నాయకత్వంలో జరిగిన ఆర్థిక వ్యవహారాల కేం�