South Coast Railway Zone | సౌత్ కోస్ట్ రైల్వే జోన్కు కేంద్ర కేబినెట్ ఆమోదం తెలిపింది. ఢిల్లీలో శుక్రవారం సాయంత్రం సమావేశమైన కేంద్ర మంత్రి మంలి పలు కీలక నిర్ణయాలను తీసుకుంది. ఈ క్రమంలోనే విశాఖ కేంద్రంగా సౌత్ కోస్ట్�
Former Pm Manmohan Singh | భారత మాజీ ప్రధాని, ప్రముఖ ఆర్థికవేత్త, ఉన్నత విద్యావంతుడు డాక్టర్ మన్మోహన్ సింగ్ మృతితో యావత్తు భారతావని శోకసంద్రంలో మునిగిపోయింది.
తెలంగాణకు కేంద్రం ఏడు నవోదయ విద్యాలయాలు మంజూరు చేయడం బీఆర్ఎస్ పోరాట ఫలితమేనని బీఆర్ఎస్ లోక్సభా పక్ష మాజీ నేత, ఖమ్మం మాజీ ఎంపీ నామా నాగేశ్వరరావు స్పష్టం చేశారు.
దేశంలో జమిలి ఎన్నికలకు (ఏకకాల ఎన్నికలకు) ప్రధాని నరేంద్రమోదీ నేతృత్వంలోని కేంద్ర క్యాబినెట్ బుధవారం ఆమో దం తెలిపింది. దేశవ్యాప్తంగా ఒకేసారి ఎన్నికల నిర్వహణకు సంబంధించి మాజీ రాష్ట్రపతి రామ్నాథ్ కోవి
ఐఏఎఫ్ మిగ్-29 యుద్ధ విమానం సోమవారం రాజస్థాన్లోని బామర్లో కూలిపోయింది. కూలిపోవడానికి ముందే పైలట్ సురక్షితంగా బయటపడగలిగారు. బామర్ సెక్టార్లోని ఐఏఎఫ్ బేస్ నుంచి శిక్షణ కోసం బయల్దేరిన ఈ విమానంలో సా
దేశంలో ప్రధాన మెట్రో నగరాల్లో ఒకటిగా ఉన్న హైదరాబాద్ మహానగరంపై గత పదేండ్లుగా కేంద్రం చిన్న చూపు చూస్తున్నది. ఇటీవల ప్రవేశపెట్టిన బడ్జెట్లోనూ నిధులు ఇవ్వకపోగా, తాజాగా జరిగిన కేంద్ర కేబినెట్ సమావేశంలో
దేశంలోని పలు నగరాల్లో దాదాపు 50 కూరగాయల క్లస్టర్లను ఏర్పాటు చేసేందుకు కేంద్ర ప్రభుత్వం సిద్ధమవుతున్నదని అధికారిక వర్గాలు వెల్లడించాయి. వ్యవసాయ శాఖ రూపొందిస్తున్న ఈ పథకం త్వరలో కేంద్ర క్యాబినెట్ ముందు�
కేంద్ర క్యాబినెట్ కూర్పునకు సంబంధించి ఓ ‘ఫార్ములా’ను బీజేపీ చీఫ్ జేపీ నడ్డా, ఆరెస్సెస్, పార్టీ ముఖ్య నేతలు ఖరారు చేసినట్టు విశ్వసనీయ వర్గాలు తెలిపాయి. ఈ ‘ఫార్ముల’ను ఎన్డీయేలోని టీడీపీ, జేడీయూ, ఎల్జేప�
Lok Sabha Elections | లోక్సభ ఎన్నికల నోటిఫికేషన్ను విడుదల చేసేందుకు కేంద్ర ప్రభుత్వం ప్రక్రియను ప్రారంభించింది. ఏడు దశల ఎన్నికల్లో ఎన్నికలు నిర్వహిస్తామన్న (EC) ప్రతిపాదనలను కేంద్ర మంత్రివర్గం రాష్ట్రపతికి పంపినట
తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ మధ్య కృష్ణా జలాల పునఃపంపిణీకి సంబంధించి బ్రిజేశ్కుమార్ ట్రిబ్యున్లకు అధికారాలు కట్టబెడుతూ కేంద్రప్రభుత్వం గెజిట్ నోటిఫికేషన్ జారీచేసింది.
కేంద్రంలో బీజేపీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఎడాపెడా గ్యాస్ ధరల మోత మోగించడంతో ఎల్పీజీ సిలిండర్ ధర కొండెక్కి కూర్చొన్నది. దీని వలన ఇప్పటికే లక్షలాది కుటుంబాలు ఎల్పీజీ వినియోగాన్ని ఆపేసి తిరిగి కట్టెల �
‘రిసెర్చ్ అండ్ ఎనాలసిస్ వింగ్' (రా) చీఫ్గా ఐపీఎస్ అధికారి రవి సిన్హా నియమితులయ్యారు. ఛత్తీస్గఢ్కు చెందిన 1988 ఐపీఎస్ బ్యాచ్కు చెందిన ఆయనను రా చీఫ్గా నియమిస్తూ కేంద్ర క్యాబినెట్ కమిటీ సోమవారం ప్�
సహకార రంగంలో ధాన్యం నిల్వ సామర్థ్యాన్ని పెంచేందుకు దేశవ్యాప్తంగా గిడ్డంగుల నిర్మాణాలు చేపట్టాలని కేంద్ర క్యాబినెట్ నిర్ణయించింది. తొలుత దేశవ్యాప్తంగా పది జిల్లాల్లో పైలట్ ప్రాజెక్టు కింద ఈ నిర్మాణ