దేశంలో కొత్తగా 2 లక్షల ప్రాథమిక వ్యవసాయ రుణ పరపతి సంఘాలు (పీఏసీఎస్), పాల, మత్స్య సహకార సంఘాలు ఏర్పాటు చేయడానికి బుధవారం కేంద్ర మంత్రివర్గం ఆమోదించింది. ఇంతకుముందు వీటిని ఏర్పాటు చేయని గ్రామాలు, పంచాయతీలల�
నిధుల కేటాయింపులో కేంద్ర ప్రభుత్వ పక్షపాత వైఖరి మరోసారి బయటపడింది. గుజరాత్లోని అహ్మదాబాద్, న్యూ ఢిల్లీ, ముంబై రైల్వేస్టేషన్ల పునరాభివృద్ధికి రూ.10 వేల కోట్లు కేటాయిస్తూ ప్రధాని మోదీ నేతృత్వంలో గురువా �
న్యూఢిల్లీ : ప్రధాన మంత్రి గరీబ్ కళ్యాణ్ అన్న యోజన(జీకేఏవై) పేరిట అందించే ఉచిత రేషన్ పధకాన్ని 2022 మార్చి వరకూ పొడిగించేందుకు కేంద్ర క్యాబినెట్ బుధవారం ఆమోద ముద్ర వేసింది. ఈ పధకం కింద 80 కోట్ల మంద�
న్యూఢిల్లీ : దేశవ్యాప్తంగా 44 గిరిజన ప్రాబల్య జిల్లాల్లో మౌలిక వసతుల మెరుగుదలకు రెండు ప్రధాన ప్రాజెక్టులను కేంద్ర క్యాబినెట్ బుధవారం మంజూరు చేసింది. ఈ ప్రాజెక్టుల కింద ఆయా జిల్లాల్లో రూ 33,822 కోట�
Cabinet approves PM Gati Shakti National Master Plan | దేశ మౌలిక రంగ అభివృద్ధిని పరుగులు పెట్టించే దిశగా రూ.100లక్షల కోట్ల ప్రధానమంత్రి గతిశక్తి కార్యక్రమాన్ని ప్రారంభించిన
కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు తీపికబురు కేంద్ర క్యాబినెట్ కీలక నిర్ణయాలు 17% నుంచి 28 శాతానికి పెరుగుదల ఈ ఏడాది జూలై 1 నుంచి వర్తింపు ఓబీసీ వర్గీకరణ కమిషన్ గడువు పొడిగింపు కోర్టుల్లో మౌలిక సదుపాయాలకు 9 వేల కో�
తెలంగాణ : కేంద్ర సాంస్కృతిక, టూరిజం, ఈశాన్య రాష్ట్రాల అభివృద్ధి శాఖ మంత్రిగా జి.కిషన్రెడ్డి ఈవాళ బాధ్యతలు స్వీకరించనున్నారు. గురువారం ఉదయం 9.30 గంటలకు టూరిజం మంత్రిగా, ఉదయం 10 గంటలకు సాంస్కృతి�
తొలి విస్తరణలో 43 మంది ప్రమాణం రెండోసారి అధికారంలో ఇదే తొలి విస్తరణ కీలక మంత్రులతో పాటు 12 మంది ఔట్ కొత్తగా 36 మంది కేంద్ర మంత్రి వర్గంలోకి కిషన్రెడ్డి సహా ఏడుగురికి ప్రమోషన్ సింధియాకు దక్కిన క్యాబినెట్
ఢిల్లీ : ప్రధానమంత్రి నరేంద్రమోదీ మెగా మంత్రివర్గంలో రైల్వే, ఐటీశాఖ మంత్రిగా అశ్వినీ వైష్ణవ్ నియమితులయ్యారు. ఒడిశాకు చెందిన బీజేపీ రాజ్యసభ ఎంపీ నూతన రైల్వే మంత్రిగా అదేవిధంగా సమాచార, సాంకేతిక �
కొత్తగా 20మందికి పైగా చోటు? కేంద్రంలో చేరేందుకు జేడీయూ సుముఖం ఢిల్లీకి సింధియా, రాణె, శర్బానంద థావర్చంద్ స్థానంలో జితిన్ లేక త్రివేది యూపీ, మహారాష్ట్ర, బెంగాల్కు ప్రాధాన్యం పాశ్వాన్ సోదరుడు పరాస్కూ
ఢిల్లీకి బీహార్ సీఎం నితీశ్కుమార్ పాట్నా : రెండేండ్ల క్రితం బీజేపీ ఆఫర్ను తిరస్కరించిన జేడీయూ ఇప్పుడు కేంద్ర మంత్రివర్గంలో చేరడానికి సుముఖంగా ఉన్నదని సమాచారం. బీహార్ ముఖ్యమంత్రి నితీశ్కుమార్ మ�