ఏపీ సర్కారు చేపట్టిన సీమ ఎత్తిపోతల పథకం పనులకు పర్యావరణ అనుమతులను మంజూరు చేసేందుకు కేంద్రం నిరాకరించింది. అనుమతులు కావాలంటే ప్రాజెక్టు ప్రాంతాన్ని పూర్వ స్థితికి తీసుకువచ్చాకే తిరిగి దరఖాస్తు చేసుకో�
దివ్యాంగుల పింఛన్ పెంచేలా రాష్ర్టానికి చెందిన కేంద్రమంత్రులు, బీజేపీ ఎంపీలు కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి తేవాలని మహిళా,శిశు సంక్షేమశాఖ మంత్రి సీతక్క డిమాండ్ చేశారు.
Supreme Court | వైవాహిక అత్యాచారాన్ని నేరంగా పరిగణించాల్సిన అవసరం లేదని కేంద్ర ప్రభుత్వం సుప్రీంకోర్టుకు తెలిపింది. ఈ మేరకు కేంద్రం సుప్రీంకోర్టులో అఫిడవిట్ దాఖలు చేసింది. వైవాహిక అత్యాచారాన్ని నేరంగా పరిగణి�
ఆయిల్పామ్ సాగు చేసే రైతులకు భారీ ఊరట లభించింది. పామాయిల్ దిగుమతిపై సుంకాన్ని భారీగా పెంచుతూ కేంద్రం నిర్ణయం తీసుకున్నది. ఇప్పటి వరకు ఉన్నటువంటి 5.5 శాతం సుంకాన్ని ఏకంగా 27.5 శాతానికి పెంచింది.
ఏపీలో అమరావతి అభివృద్ధికి రూ.15 వేల కోట్ల సాయంతో పాటు పోలవరం నిర్మాణానికి సాయం, వెనుకబడిన జిల్లాలకు ప్రత్యేక ప్యాకేజీ కింద నిధులు ఇస్తామని ప్రకటించింది.
Onion Export | ఉల్లి ఎగుమతులపై నిషేధాన్ని ఎత్తివేస్తున్నట్లు కేంద్రం ప్రకటించింది. దేశంలో ఎన్నికల ప్రవర్తనా నియమావళికి సంబంధించిన మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ అమలులో ఉన్నది. నిషేధం ఎత్తివేసే ముందు ఎన్నికల సంఘం అ�
Supreme Court | కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య సుప్రీంకోర్టును ఆశ్రయించారు. నీటి కొరతతో అల్లాడుతున్న రాష్ట్రానికి కేంద్ర ప్రభుత్వం నుంచి నిధులు రావడంలేదని పేర్కొన్నారు. కేంద్రం నుంచి నేషనల్ డిజాస్టర్ రెస్పాన
నేషనల్ హెల్త్ మిషన్ కింద రాష్ర్టానికి రావాల్సిన నిధులను విడుదల చేయడంలో కేంద్ర ప్రభుత్వం తీవ్ర నిర్లక్ష్యం ప్రదర్శిస్తున్నది. ఆర్థిక సంవత్సరం ముగుస్తున్నా రెండు త్రైమాసికాలకు సంబంధించిన నిధులను ఇం
Air Strike | కేంద్రం వైమానిక దాడులకు పాల్పడుతోందని మావోయిస్టులు ఆరోపించారు. సుక్మా-బీజాపూర్
సరిహద్దులోని మెట్టగూడ, ఎరన్పల్లి, బొట్టేటాంగ్లలో డ్రోన్తో బాంబు దాడి జరిపినట్లు సీపీఐ (మావోయిస్ట్)
సౌత్ సబ్ జ
Mohammad Akbar Lone | అసెంబ్లీ సాక్షిగా పాక్కు జై కొట్టిన ఎమ్మెల్యే నుంచి క్షమాపణలు కోరుతున్నట్లు సర్వోన్నత న్యాయస్థానానికి కేంద్రం తెలిపింది. జమ్ముకశ్మీర్కు చెందిన నేషనల్ కాన్ఫరెన్స్ పార్టీ నేత మహ్మద్ అక్బర్
Krishna Tribunal | కృష్ణా జల వివాదాల పరిష్కార ట్రిబ్యునల్ గడువును కేంద్ర ప్రభుత్వం శనివారం పొడిగించింది. ఈ మేరకు కేంద్ర జలశక్తి మంత్రిత్వ శాఖ ఉత్తర్వులు జారీ చేసింది.
Supreme Court | అధికారుల బదిలీకి సంబంధించిన ఆర్డినెన్స్ రాజ్యాంగబద్ధతను సవాల్ చేస్తూ ఢిల్లీ ప్రభుత్వం దాఖలు చేసిన పిటిషన్పై భారత ప్రధాన న్యాయమూర్తి డీవై చంద్రచూడ్ నేతృత్వంలోని సుప్రీంకోర్టు ధర్మాసనం మంగళవా�
జాతీయస్థాయిలో ఏ అవార్డు ఇచ్చినా మన పల్లెలు, పట్టణాలే ముందు వరుసలో ఉంటున్నాయి. ఏ విభాగంలోనైనా మనమే మేటి. మరో రాష్ట్రం లేదు మనకు సాటి. దీనికి వచ్చిన అవార్డులే నిదర్శనం.
ఆంధ్రా-తెలంగాణ రాష్ర్టాల మధ్య నీటి వాటా తేల్చడంలో కేంద్ర ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్రెడ్డి ధ్వజమెత్తారు. శనివారం నాగర్కర్నూల్, వనపర్తి జిల్లాల్లోని పాలమూర�