కేంద్ర ప్రభుత్వ వ్యతిరేక విధానాలైన ఇన్కంటాక్స్, సీపీఎస్ రద్దు విషయంలో ఉద్యోగులు పోరాటం చేయాలని రాష్ట్ర ప్రభుత్వ చీఫ్ విప్ దాస్యం వినయ్భాస్కర్ పిలుపునిచ్చారు.
Minister Srinivas Yadav | వైజాగ్ (Vizag) స్టీల్ ప్లాంట్ (Steel plant)ను ప్రైవేటుపరం చేసేందుకు కేంద్రం కుట్రలు పన్నుతోందని, ఆ ఆలోచనను మానుకోవాలని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ సూచించారు. ఆదివారం విశాఖ ఉక్కు పరిరక్షణ పోరాట కమి�
రాష్ట్ర శాసనసభలు తీర్మానించిన బిల్లులకు గవర్నర్ ఆమోదముద్ర వేయకపోవటాన్ని సవాల్ చేస్తూ రాష్ట్రప్రభుత్వం దాఖలు చేసిన పిటిషన్ను విచారించిన సుప్రీంకోర్టు కేంద్రప్రభుత్వానికి కీలక ఆదేశాలను జారీ చేసిం
Congress | కేంద్రం ప్రతిపక్ష నేతలపై ఈడీ (ED), సీబీఐ (CBI)లను ఉసిగొల్పుతూ కుంభకోణాలకు పాల్పడ్డ వ్యక్తులను రక్షిస్తోందని కాంగ్రెస్ ప్రభుత్వం మండిపడింది. పంజాబ్ నేషనల్ బ్యాంక్ కుంభకోణంలో దేశం విడిచి పారిపోయిన వజ�
Shiv Sena | కేంద్రంలోని మోదీ ప్రభుత్వంపై ఉద్ధవ్ బాలా సాహెబ్ థాకరే శివసేన తీవ్ర విమర్శలు గుప్పించింది. ఉద్ధవ్ వర్గం మౌత్ పీస్ సామ్నాలో బీజేపీని అవినీతి వాషింగ్ మెషీన్ అని అభివర్ణించింది. కేంద్రం నిరంకుశ
తెలంగాణ రైతులపై కేంద్రం మరో పిడుగు వేసింది. ఈ యాసంగి సీజన్కు ఎరువుల కేటాయింపుల్లో భారీగా కోత విధించింది. గత యాసంగి కంటే 4.29 లక్షల టన్నులు తక్కువగా కేటాయించింది.
Sharad Pawar | నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ (NCP) అధినేత శరద్ పవార్ బుధవారం కేంద్ర ప్రభుత్వంపై మండిపడ్డారు. ప్రతిపక్ష పార్టీల నేతలపై కేసులు నమోదు చేయడం, అరెస్టు చేయడమే కేంద్రం పెద్ద ప్రాజెక్టుగా కనిపిస్తోందని విమర్�
నిన్నటివరకు.. పలు రాష్ర్టాల్లో బొగ్గుకొరత.. ఫలితంగా విద్యుత్తు కోతలు.. కేంద్రం ఒత్తిడితో ఎన్టీపీసీ వంటి సంస్థలన్నీ బొగ్గు దిగుమతి చేసుకోక తప్పని సంకటస్థితి. సరిపడా బొగ్గు నిల్వలు ఉన్నాయని రాష్ర్టాలు వాద�
హైదరాబాద్ : రాష్ట్రంలో భారీ వర్షాలతో ప్రకృతి విపత్తు మూలంగా సంభవించిన వరద నష్టాలపై ప్రాథమిక అంచనాలను రాష్ట్ర ప్రభుత్వం తయారు చేసి నివేదించింది. పలు శాఖల్లో సుమారు రూ.1,400కోట్ల నష్టం సంభవించినట్లు నివేది�
హైదరాబాద్ : పెట్రోల్, డీజిల్ ధరలతో పాటు వంటగ్యాస్ను రికార్డు స్థాయిలో ధరలను పెంచిన కేంద్రం.. కంటితుడుపు చర్యగా స్వల్పంగా ధరలను తగ్గించింది. అయినా ఇంకా ధరలు సామాన్యుడికి భారంగానే ఉన్నాయి. ఈ క్రమంలో రాష
బీజేపీ, కాంగ్రెస్లు ఢిల్లీలో కలిసికట్టుగా ఆడుతున్న నాటకాలు ఒక్కొక్కటిగా బయటపడుతున్నాయి. ఇన్నాళ్లు రహస్యంగా సాగిన రెండు పార్టీల వ్యవహారాలు తాజాగా తెరముందుకు వచ్చాయి.
ముంబై : పెరుగుతున్న ద్రవ్యోల్బణం నేపథ్యంలో శివసేన శివసేన నేత, ఎంపీ సంజయ్ రౌత్ కేంద్రంపై విమర్శలు గుప్పించారు. ప్రస్తుతం దేశంలో అతిపెద్ద సమస్య ద్రవ్యోల్బణం అనీ, అయితే ప్రధాని గానీ, ఆర్థికమంత్రి గానీ దాన�
పార్బాయిల్డ్ రైస్ అంశం తెలంగాణ సృష్టిస్తు న్న సమస్య అని కేంద్రం వక్రీకరిస్తూ వస్తున్నది. తెలంగాణకు తప్ప దేశంలో ఏ రాష్ర్టానికీ సమ స్య లేదని రాష్ట్రంపై నీలాపనిందలు వేసింది.
హైదరాబాద్ : బీజేపీ నేతలు ప్రతీది దేశం కోసం.. ధర్మం కోసం అంటారనీ.. పెట్రో ధరల పేరిట చేస్తున్న దోపిడీని సైతం దేశం కోసం.. ధర్మం కోసమేనా? అని ప్రశ్నించారు. ఇటీవల వరుసగా పెరుగుతున్న పెట్రోల్ ధరలపై కేంద్రానికి లే