వచ్చే ఏడాది ఫిబ్రవరిలో ప్రారంభం కానున్న జనగణనకు సన్నాహకంగా నిర్మల్ జిల్లాలో చేపట్టిన ఇండ్ల లెక్కింపు ప్రక్రియ ఈనెల 9వ తేదీతో పూర్తయింది. గత నెల 11వ తేదీ నుంచి ఈ నెల 9వ తేదీ వరకు జిల్లా వ్యాప్తంగా నిర్వహించ
ప్రజల జీవన ప్రమాణాలు, క్షేత్రస్థాయి వాస్తవాలను ప్రతిబింబించాల్సిన జనగణన(సెన్సెస్) నిర్మల్ జిల్లాలో ఒక ప్రహసనంగా మారుతున్నదన్న విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ప్రజలు చెప్పే సమాధానాలతో మాకు సంబంధం లేదు. మ
జన గణనలో ప్రభుత్వం ఆశించిన ఫలితాలు కనిపించడం లేదు! ఢిల్లీ మొదలుకొని పంజాబ్, మహారాష్ట్ర వరకు వివిధ రాష్ర్టాల్లో మండే ఎండల్లో ఎన్యుమరేటర్లు ఇంటింటికీ వెళ్లి ప్రజలకు విజ్ఞప్తి చేస్తున్నా.. చాలా మంది తమ ఆస�
జనాభా లెక్కల కోసం వచ్చానని మాయ మాటలు చెప్పిన ఓ దుండగుడు వృద్ధురాలి మెడలో నుంచి నాలుగు తులాల బంగారు ఆభరణాలను అపహరించుకుపోయాడు. ఈ ఘటన యాచారం పోలీస్స్టేషన్ పరిధిలో శుక్రవారం ఉదయం చోటు చేసుకున్నది.
జనగణన విషయంలో యాప్ ద్వారా ఇచ్చిన ప్రతి విషయాన్ని పరిశీలించి నమోదు చేయాలని, ఎక్కడా తప్పిదం జరగకుండా ఎన్యూమరేటర్లు జాగ్రత్తలు తీసుకోవాలని ఖమ్మం కలెక్టర్ దివాకర టీఎస్ అన్నారు. కూసుమంచిలో జరుగుతున్న జన
భారత ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న జనగణన 2027 కార్య క్రమంలో ప్రతి ఒక్కరూ బాధ్యతాయుతంగా పాల్గొని తమ కుటుంబ వివరాలను ఖచ్చితంగా నమోదు చేయాలని నల్లగొండ జిల్లా ఎస్పీ శరత్ చంద్ర పవార్ ప్రజలకు �
నల్లగొండ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో జరుగుతున్న జనాభా గణన, గృహ బాబితా కార్యక్రమానికి నగర ప్రజలు పూర్తి సహకారం అందించాలని కలెక్టర్ బి.చంద్రశేఖర్, నగర మేయర్ బుర్రి చైతన్యశ్రీనివాస్ రెడ్డి కోరారు. జనా�
జనగణన–2027 తొలి దశ (Census–2027) కార్యక్రమాన్ని విజయవంతం చేయాలిన నల్లగొండ మున్సిపల్ కమిషనర్ బచ్చలకూరి శరత్చంద్ర అన్నారు. “ఇండ్ల జాబితా మరియు ఇండ్ల గణన” (House Listing & Housing Census) కార్యక్రమం నేటి నుండి నల్లగొండ �
నేటి నుండి ప్రారంభమైన జనగణన ప్రక్రియలో ఏదులాపురం మున్సిపాలిటీ పరిధిలోని ప్రతి పౌరుడు తమ పేరు పూర్తి వివరాలతో నమోదు చేయించుకోవాలని మున్సిపల్ చైర్పర్సన్ పి.అనిత కోరారు. జనగణన ప్రక్రియ ప్రారంభోత్సవ కా
‘జనగణనలో భాగంగా మొదటి విడత ఇండ్ల గుర్తింపులోనూ ఎస్సీ, ఎస్టీలతోపాటు బీసీ కుటుంబాలనూ లెక్కించాలి. పార్టీలకతీతంగా ఓబీసీ కులగణన సాధన కోసం ఉద్యమాన్ని తీవ్రం చేయాలి. ఈ మేరకు 10న చేపట్టబోయే నిరసన కార్యక్రమాలు ఢ�
కేంద్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టనున్న ‘జన గణన-2027’ప్రక్రియలో భాగంగా జూలూరుపాడు మండలంలో సన్నాహక కార్యక్రమాలు ముమ్మరంగా సాగుతున్నాయి. మొదటి దశలో భాగంగా నిర్వహించాల్సిన ‘ఇంటి జాబితా, గృహాల గణన’ పై
కేంద్ర ప్రభుత్వం నిర్వహిస్తున్న స్వీయ జనగణన వెబ్సైట్లో భద్రాచలం ఏపీలో ఉన్నట్టుగా చూపిస్తుండటం, భద్రాచల వాసులు స్వీయ జనగణన చేసుకునేందుకు అవాంతరం ఏర్పడటం వంటి అంశాలపై రెండు రోజుల క్రితం ‘నమస్తే తెలంగ�
Bhadrachalam | రామయ్య కొలువుదీరిన భద్రగిరిపై ప్రభుత్వాలు వివక్ష వీడటంలేదు. రాముడు నడయాడిన నేలగా.. దక్షిణ అయోధ్యగా పేరుగాంచిన భద్రాచల పట్టణంపై కేంద్ర ప్రభుత్వం మరోసారి నిర్లక్ష్యాన్ని ప్రదర్శించింది.
కేంద్ర ప్రభుత్వ మార్గదర్శకాల ప్రకారంగా జనగణన (2027)ను ఆదివారం నుంచి జిల్లాలో ప్రారంభిస్తున్నామని, మొదటి విడతగా స్వీయ గణన, రెండో విడతగా ఇండ్ల వారీ గణన ఉంటుందని నల్లగొండ జిల్లా కలెక్టర్ చంద్రశేఖర్ పేర్కొన�
Peddapalli | జన గణన 2026 మొదటి విడత మే 11 నుంచి జూన్ 9 వరకు చేపట్టనున్న నేపథ్యంలో పెద్దపెల్లి జిల్లా ధర్మారం మండలం రచ్చపల్లి ప్రభుత్వ ప్రాథమిక పాఠశాల విద్యార్థులు మేము సైతం అంటూ ఈ కార్యక్రమంలో పాల్గొంటున్నారు.