దేశవ్యాప్తంగా 16వ జనగణనతోపాటు కులగణన నిర్వహించేందుకు కేంద్ర ప్రభుత్వం సోమవారం నోటిఫికేషన్ జారీచేసింది. చివరిగా 2011లో దేశంలో జనగణన జరగగా మళ్లీ 16 సంవత్సరాల తర్వాత ఈ కార్యక్రమాన్ని ప్రభుత్వం నిర్వహించనున్
Census | జనాభా లెక్కలకు సంబంధించి కేంద్ర ప్రభుత్వం జారీ చేసిన నోటిఫికేషన్ పేలవంగా ఉందని కాంగ్రెస్ పార్టీ విమర్శించింది. జనాభా లెక్కల్లో కుల గణణ చేర్చడంలో కేంద్రం మౌనంగా ఉందని విమర్శించింది. ఇది ప్రభుత్వం �
Census | ఎంతోకాలంగా వాయిదాపడుతూ వస్తున్న జనగణన (Census) ప్రక్రియ వచ్చే ఏడాది ప్రారంభం కానున్నది. దేశంలో 16 ఏండ్ల తర్వాత చేపడుతున్న ఈ జనగణనకు సంబంధించిన గెజిట్ నోటిఫికేషన్ (Gazette Notification) సోమవారం విడుదలైంది.
ఎంతోకాలంగా వాయిదాపడుతూ వస్తున్న జనగణన (Census) ప్రక్రియ వచ్చే ఏడాది ప్రారంభం కానున్నది. దేశంలో 16 ఏండ్ల తర్వాత చేపడుతున్న ఈ జనగణనకు సంబంధించిన గెజిట్ నోటిఫికేషన్ (Gazette Notification) సోమవారం విడుదల కానుంది.
ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సారథ్యంలో దేశంలో జనగణనతో పాటు కుల గణన చేపట్టనుండడం పట్ల హర్షం వ్యక్తం చేస్తూ నల్లగొండ జిల్లా మునుగోడు మండల కేంద్రంలో బీజేపీ మండల కమిటీ ఆధ్వర్యంలో శుక్రవారం ప్రధాని నరేంద
రాష్ట్రవ్యాప్తంగా కులగణన సర్వే చేపట్టిన సిబ్బందికి నేటికీ కాంగ్రెస్ ప్రభుత్వం పారితోషికం చెల్లించలేదు. రోజువారీ లక్ష్యాలు నిర్దేశించి సర్వే పూర్తిచేసుకున్న సర్కారు.. గౌరవ వేతనం చెల్లించకుండా తాత్సా
కేంద్ర బడ్జెట్ ప్రతిపాదనలను పరిశీలిస్తే ఈ ఏడాది కూడా జనగణన చేపట్టే అవకాశం లేదు. దీనికోసం 2025 సంవత్సరానికి బడ్జెట్లో కేవలం 574.80 కోట్లను మాత్రమే కేటాయించారు.
జనగణనకు కేంద్రప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో మహిళలకు చట్టసభల్లో మూడవ వంతు స్థానాల కేటాయింపు, నియోజకవర్గాల పునర్విభజనకు మార్గం సుగమం కానుంది. ప్రస్తుత జనాభా ప్రాతిపదికన లోక్సభ స్థానాలను 848కి పెంచ�
Caste Census : వచ్చే ఏడాది జనాభా లెక్కింపు ఉంటుందని కేంద్ర ప్రభుత్వ అధికార వర్గాల ద్వారా తెలుస్తోంది. అయితే జనాభాతో పాటు కుల గణన కూడా చేపడుతారా లేదా అన్న అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. ఓబీసీ లెక్క తేల్
Delimitation | దేశంలో జనగణన (Census) జరపాలని కేంద్ర ప్రభుత్వం భావిస్తున్నట్టు తెలిసింది. ఈ ప్రక్రియ 2025లో ప్రారంభం అవుతుందని సంబంధిత వర్గాలు సోమవారం వెల్లడించాయి.
Census | దేశంలో జనగణన (Census) జరపాలని కేంద్ర ప్రభుత్వం భావిస్తున్నట్టు తెలుస్తోంది. ఈ ప్రక్రియ 2025లో ప్రారంభం అవుతుందని సంబంధిత వర్గాలు సోమవారం వెల్లడించాయి.
Caste Census: పెండింగ్లో ఉన్న జనాభా లెక్కల ప్రక్రియను త్వరలో చేపట్టనున్నారు.అయితే జనాభా లెక్కల సమయంలో కుల గణన కూడా చేపట్టాలా వద్దా అన్న కోణంలో ఆలోచిస్తున్నారు. ప్రత్యేకంగా కులం కోసం ఓ కాలమ్�