కేంద్ర ప్రభుత్వం తక్షణమే బీసీ జనగణన చేపట్టాలని సీఎం కేసీఆర్ డిమాండ్ చేశా రు. బీసీ జన గణన చేపట్టడానికి కేంద్రం ఎందుకు వెనకడుగు వేస్తున్నదని ప్రశ్నించారు. గురువారం తెలంగాణభవన్లో బీఆర్ఎస్ 23వ ఆవిర్భావ
2021లో జరగాల్సిన దేశవ్యాప్త జనగణన ప్రక్రియను 2024కు వాయిదా వేస్తూ కేంద్ర సర్కార్ గతవారం విధానపరమైన నిర్ణయం తీసుకొన్నది. లోక్సభ ఎన్నికలు ముగిసిన అనంతరం 2024, జూలై తర్వాతనే జనగణన ఉండే అవకాశం ఉన్నట్టు ప్రభుత్వ వ
దేశంలో జనాభా లెక్కల సేకరణ మరింత ఆలస్యం కానున్నది. పదేండ్లకోసారి చేపట్టే ఈ ప్రక్రియ కనీసం ఈ ఏడాది సెప్టెంబర్ 30 వరకు వాయిదా పడినట్టు అధికారులు వెల్లడించారు.
కుల జనగణన అంశం మళ్లీ చర్చకు వచ్చింది. ఎన్డీయేలో కీలక భాగస్వామిగా ఉన్న జేడీయూ అధినేత, బీహార్ ముఖ్యమంత్రి నితీశ్ కుమార్.. బీజేపీ అభ్యంతరాలను పక్కనపెట్టి ఈ విషయంలో కసరత్తు జరుపుతున్నారు. జనగణనలో ఓబీసీల జ�
బీసీల భావితరాల కోసం కేంద్ర ప్రభుత్వం జనగణనలో కులగణన చేపట్టాలని, పార్లమెంట్లో బీసీ బిల్లు పెట్టి, చట్టసభల్లో బీసీలకు 50 శాతం రిజర్వేషన్లు కల్పించాలని జాతీయ బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు ఆర్ కృష్ణయ�
రాష్ట్రంలో జనన-మరణాలు 100 శాతం నమోదు చేయాలని సీఎస్ సోమేశ్కుమార్ అధికారులను ఆదేశించారు. బీఆర్కే భవన్లో శనివారం వివిధ అంశాలపై ఆయన సమీక్ష నిర్వహించారు. జనన-మరణాలపై ఆన్లైన్ నోటిఫికేషన్ కోసం దవాఖానలక�
న్యూఢిల్లీ, జనవరి 3: 2020-21లో జరగాల్సి ఉండి కరోనా మహమ్మారి కారణంగా వాయిదా పడిన జనగణన కార్యక్రమం ఇప్పట్లో జరిగే అవకాశం కనిపించడం లేదు. థర్డ్వేవ్ భయాందోళనల నేపథ్యంలో.. జనగణన, ఎన్పీఆర్ అప్డేట్ ఎప్పుడు చేపట్�
జనాభా గణనలో కులగణన కోసం అదనంగా ఒక ‘కాలమ్’ పెట్టాలని దేశవ్యాప్తంగా ప్రజలు, ప్రజా సంఘాలు, రాజకీయపార్టీలు, రాష్ట్ర ప్రభుత్వాలు, అసెంబ్లీలు తీర్మానాలతో డిమాండ్ చేస్తున్నా కేంద్ర ప్రభుత్వం పట్టించుకోవడ�
దేశవ్యాప్తంగా పెరుగుతున్న డిమాండ్లు సోమవారం మోదీని కలవనున్న నితీశ్, తేజస్వీ కుల ఆధారిత జనగణన కేంద్రం విధానం కాదు పార్లమెంటులో కేంద్రమంత్రి నిత్యానంద్ రాయ్ ఏ నిర్ణయమైనా జనాభా లెక్కల తర్వాతే కేంద్ర స