బీసీల భావితరాల కోసం కేంద్ర ప్రభుత్వం జనగణనలో కులగణన చేపట్టాలని, పార్లమెంట్లో బీసీ బిల్లు పెట్టి, చట్టసభల్లో బీసీలకు 50 శాతం రిజర్వేషన్లు కల్పించాలని జాతీయ బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు ఆర్ కృష్ణయ�
రాష్ట్రంలో జనన-మరణాలు 100 శాతం నమోదు చేయాలని సీఎస్ సోమేశ్కుమార్ అధికారులను ఆదేశించారు. బీఆర్కే భవన్లో శనివారం వివిధ అంశాలపై ఆయన సమీక్ష నిర్వహించారు. జనన-మరణాలపై ఆన్లైన్ నోటిఫికేషన్ కోసం దవాఖానలక�
న్యూఢిల్లీ, జనవరి 3: 2020-21లో జరగాల్సి ఉండి కరోనా మహమ్మారి కారణంగా వాయిదా పడిన జనగణన కార్యక్రమం ఇప్పట్లో జరిగే అవకాశం కనిపించడం లేదు. థర్డ్వేవ్ భయాందోళనల నేపథ్యంలో.. జనగణన, ఎన్పీఆర్ అప్డేట్ ఎప్పుడు చేపట్�
జనాభా గణనలో కులగణన కోసం అదనంగా ఒక ‘కాలమ్’ పెట్టాలని దేశవ్యాప్తంగా ప్రజలు, ప్రజా సంఘాలు, రాజకీయపార్టీలు, రాష్ట్ర ప్రభుత్వాలు, అసెంబ్లీలు తీర్మానాలతో డిమాండ్ చేస్తున్నా కేంద్ర ప్రభుత్వం పట్టించుకోవడ�
దేశవ్యాప్తంగా పెరుగుతున్న డిమాండ్లు సోమవారం మోదీని కలవనున్న నితీశ్, తేజస్వీ కుల ఆధారిత జనగణన కేంద్రం విధానం కాదు పార్లమెంటులో కేంద్రమంత్రి నిత్యానంద్ రాయ్ ఏ నిర్ణయమైనా జనాభా లెక్కల తర్వాతే కేంద్ర స