దేశ ప్రజలు ఎంతోకాలంగా ఎదురుచూస్తున్న జనగణనకు రంగం సిద్ధమైంది. సెప్టెంబర్ నుంచి దేశంలో జనాభా లెక్కల ప్రక్రియను ప్రారంభించేందుకు కేంద్ర ప్రభుత్వం సమాయత్తమవుతుండటం శుభపరిణామం.
సెప్టెంబరు నుంచి దేశంలో జనగణన జరపాలని కేంద్ర ప్రభుత్వం భావిస్తున్నట్టు తెలుస్తున్నది. ఈ మేరకు ఇద్దరు ప్రభుత్వ ఉన్నతాధికారులు తెలిపారని రాయిటర్స్ న్యూస్ ఏజెన్సీ ఒక కథనంలో పేర్కొన్నది. దేశంలో ప్రతి పద
సమగ్ర కులగణన చేపట్టిన తర్వాతే స్థానిక ఎన్నికలు నిర్వహించాలని, లేకుంటే కాంగ్రెస్ ప్రభుత్వంపై యుద్ధం ప్రకటిస్తామని బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు జాజుల శ్రీనివాస్గౌడ్ స్పష్టంచేశారు.
కేంద్ర బడ్జెట్లో జనగణనకు కేవలం రూ.1,309.46 కోట్లను కేటాయించారు. 2021-22లో కేటాయించిన రూ.3,786 కోట్లతో పోల్చితే ఈ మొత్తం చాలా తక్కువ. ఈ నేపథ్యంలో ఈ ఏడాది కూడా జనగణన ఉండకపోవచ్చని భావిస్తున్నారు.
రాష్ట్రంలో కులగణన చేపట్టి బీసీలకు 42% రిజర్వేషన్లు కల్పించిన తర్వాతే స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించాలని భారత జాగృతి అధ్యక్షురాలు, ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత డిమాండ్ చేశారు. కాంగ్రెస్ పార్టీ బీసీ డిక
Modi | దేశంలో నిరుద్యోగం ఎంత ఉన్నది? ప్రజల జీవన ప్రమాణాలు ఎలా ఉన్నాయి? కులాలవారీగా ఎవరి జనాభా ఎంత ఉన్నది? మొత్తంగా దేశ జనాభా ఎంత ఉన్నది? వంటి అనేక ప్రశ్నలకు ఏకైక సమాధానం జనగణన.
Delimitation | 2024 సార్వత్రిక ఎన్నికల తర్వాత జనగణన చేపట్టనున్నట్టు కేంద్ర హోం మంత్రి అమిత్ షా స్పష్టం చేశారు. రాబోయే ఎన్నికల్లో గెలుపొంది కేంద్రంలో అధికారంలోకి వచ్చే ప్రభుత్వం ఈ బాధ్యతను చూసుకుంటుందని ఆయన తేల్చ�
కేంద్ర ప్రభుత్వం తక్షణమే బీసీ జనగణన చేపట్టాలని సీఎం కేసీఆర్ డిమాండ్ చేశా రు. బీసీ జన గణన చేపట్టడానికి కేంద్రం ఎందుకు వెనకడుగు వేస్తున్నదని ప్రశ్నించారు. గురువారం తెలంగాణభవన్లో బీఆర్ఎస్ 23వ ఆవిర్భావ
2021లో జరగాల్సిన దేశవ్యాప్త జనగణన ప్రక్రియను 2024కు వాయిదా వేస్తూ కేంద్ర సర్కార్ గతవారం విధానపరమైన నిర్ణయం తీసుకొన్నది. లోక్సభ ఎన్నికలు ముగిసిన అనంతరం 2024, జూలై తర్వాతనే జనగణన ఉండే అవకాశం ఉన్నట్టు ప్రభుత్వ వ
దేశంలో జనాభా లెక్కల సేకరణ మరింత ఆలస్యం కానున్నది. పదేండ్లకోసారి చేపట్టే ఈ ప్రక్రియ కనీసం ఈ ఏడాది సెప్టెంబర్ 30 వరకు వాయిదా పడినట్టు అధికారులు వెల్లడించారు.
కుల జనగణన అంశం మళ్లీ చర్చకు వచ్చింది. ఎన్డీయేలో కీలక భాగస్వామిగా ఉన్న జేడీయూ అధినేత, బీహార్ ముఖ్యమంత్రి నితీశ్ కుమార్.. బీజేపీ అభ్యంతరాలను పక్కనపెట్టి ఈ విషయంలో కసరత్తు జరుపుతున్నారు. జనగణనలో ఓబీసీల జ�