అన్ని అర్హతలున్నా తనకు ఇందిరమ్మ ఇల్లు (Indiramma Illu) రాకపోవడంతో సెల్ టవర్ ఎక్కి ఓ వ్యక్తి నిరసన వ్యక్తం చేశారు. మరిపెడ మండలంలోని తానంచర్ల గ్రామానికి చెందిన బాసనపల్లి రాములు అర్హుల జాబితాలో తన పేరులేదని, తనకు ఇ�
Cell Tower | ఓ ఇంటి యజమాని సెల్ టవర్ ఏర్పాటు చేసేందుకు ప్రయత్నిస్తున్నాడని దానికి అనుమతులు ఇవ్వకూడదంటూ పలువురు కాలనీవాసులు మున్సిపల్ వెంకటేశ్వర నాయక్ను కలిసి వినతిపత్రం అందజేశారు.
ధర్మపురి పట్టణంలోని పోలీస్ స్టేషన్ ఎదురుగా ఉన్న జియో సెల్ టవర్ ఎక్కి ఓ వ్యక్తి హల్చల్ సృష్టించాడు. ధర్మపురికి చెందిన గడిపెల్లి గోపాల్ అనే వ్యక్తి ఓ టెంట్ హౌజ్ లో పనిచేస్తూ జీవిస్తున్నాడు. అయితే సోమవారం త�
ఇందిరమ్మ ఇండ్ల జాబితాలో నుంచి అధికారులు తన పేరును తొలగించారని మనస్తాపం చెందిన యువకుడు సెల్ టవర్ ఎక్కి నిరసన వ్యక్తం చేసిన ఘటన రూరల్ మండలంలోని మల్లారం గ్రామంలో గురువారం చోటుచేసుకున్నది. గ్రామానికి చ�
ఇందిరమ్మ ఇండ్ల జాబితాలో నుంచి అధికారులు తన పేరును తొలగించారని నిరసన వ్యక్తంచేస్తూ ఓ యువకుడు సెల్ టవర్ ఎక్కిన ఘటన నిజామాబాద్ మండలం మల్లారంలో గురువారం చోటుచేసుకున్నది.
Medak | ప్రాణాలైనా ఇస్తాం.. సెల్ టవర్ను వేయనీయమని స్థానికులు తేల్చిచెప్పారు. ఎయిర్టెల్ సంస్థ నిర్వాహకులు మెదక్ పట్టణంలోని నర్స్ఖేడ్ కాలనీలో ఇళ్ల మధ్య ఏర్పాటు చేస్తున్న సెల్ టవర్ నిర్మాణాన్ని స్థా�
Cell tower | తమపై భౌతిక దాడికి పాల్పడిన సోదరుడిపై ఫిర్యాదు చేసిన పోలీసులు పట్టించుకోవడం లేదని ఆరోపిస్తూ
పురుగుల మందు డబ్బాతో ఓ సెల్ టవర్(Cell tower) ఎక్కి నిరసనకు దిగాడు.
సిద్దిపేట జిల్లా దుబ్బాక మున్సిపల్ పరిధిలోని లచ్చపేట 11వ వార్డుకు చెం దిన మామిడాల రాజు అనే యువకుడి పేరు ఇందిరమ్మ ఇండ్ల జాబితాలో రాకపోవడంతో సెల్టవర్ ఎక్కాడు. గతంలో ఇందిరమ్మ ఇంటి కోసం ప్రజాపాలనలో దరఖాస�
Siddipet |
ఇందిరమ్మ ఇల్లు నిర్మాణం కోసం మంత్రి కొండా సురేఖ హామీ ఇస్తేనే సెల్ టవర్ దిగుతాను. లేదంటే కిందపడి దూకి బలవన్మరణానికి పాల్పడుతానని సిద్దిపేట జిల్లాలో ఓ వ్యక్తి సెల్ టవర్ ఎక్కి నిరసన తెలిపాడు.
గతంలో తనకు మంజూరైన ఇందిరమ్మ ఇంటి బిల్లు స్వాహా చేసిన వారిపై చర్య తీసుకోవాలని, ఇప్పుడు తనకు ఇల్లు మంజూరు చేయాలని, లేదంటే ఆత్మహత్య చేసుకుంటానని ఓ వ్యక్తి సెల్ టవర్ ఎక్కి ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. �
గతంలో తనకు మంజూరైన ఇందిరమ్మ ఇంటి బిల్లు మింగిన వారిపై చర్య తీసుకోవడంతోపాటు తనకు ఇల్లు మంజూరు చేయాలని, లేదంటే ఆత్మహత్య చేసుకుంటానని ఓ వ్యక్తి సెల్ టవర్ ఎక్కిన ఘటన ఖమ్మం జిల్లా చింతకాని మండలం నాగిలిగొండ
బీహార్లో ఇటీవల కొందరు దొంగలు బ్రిడ్జిలను, రైలింజన్ను దొంగలించిన వార్తల్ని చూసి ఆశ్చర్యపోయాం. తాజాగా బెంగళూరులోనూ ఇలాంటి ఘటనే జరిగింది. కొందరు కేటుగాళ్లు ఏకంగా మొబైల్ టవర్నే ఎత్తుకెళ్లారు
బంజారాహిల్స్ : సెల్టవర్ల నిర్మాణం కాంట్రాక్టు పనుల పేరుతో బురిడీ కొట్టించిన సైబర్ నేరగాళ్లపై బంజారాహిల్స్ పోలీసులు కేసు నమోదు చేశారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. బంజారాహిల్స్ రోడ్ నెం 11లోన�
సెల్ టవర్ ఎక్కిన ఓనర్ | బొగ్గు రవాణా చేయడానికి భూపాలపల్లి లారీ ఓనర్ అసోసియేషన్ వారు తన లారీకి సీరియల్ ఇవ్వడం లేదని లారీ ఓనర్ సెల్ టవర్ ఎక్కి హల్ చల్ సృష్టించాడు.