బీహార్లో ఇటీవల కొందరు దొంగలు బ్రిడ్జిలను, రైలింజన్ను దొంగలించిన వార్తల్ని చూసి ఆశ్చర్యపోయాం. తాజాగా బెంగళూరులోనూ ఇలాంటి ఘటనే జరిగింది. కొందరు కేటుగాళ్లు ఏకంగా మొబైల్ టవర్నే ఎత్తుకెళ్లారు
బంజారాహిల్స్ : సెల్టవర్ల నిర్మాణం కాంట్రాక్టు పనుల పేరుతో బురిడీ కొట్టించిన సైబర్ నేరగాళ్లపై బంజారాహిల్స్ పోలీసులు కేసు నమోదు చేశారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. బంజారాహిల్స్ రోడ్ నెం 11లోన�
సెల్ టవర్ ఎక్కిన ఓనర్ | బొగ్గు రవాణా చేయడానికి భూపాలపల్లి లారీ ఓనర్ అసోసియేషన్ వారు తన లారీకి సీరియల్ ఇవ్వడం లేదని లారీ ఓనర్ సెల్ టవర్ ఎక్కి హల్ చల్ సృష్టించాడు.