బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ జన్మదిన వేడుకలు ప్రజలు పండుగలా జరుపుకుంటున్నారని, గిఫ్ట్ ఏ స్మైల్ కొనసాగించడం హర్షణీయమని సిరిసిల్ల సెస్ చైర్మన్ చిక్కాల రామారావు అన్నారు. తంగళ్ళపల్లి మండల కేంద�
గంగమ్మ తల్లి బోనాల జాతర వేడుకలను గంగపుత్ర బెస్తలు బుధవారం అంగరంగ వైభవంగా ఘనంగా జరుగుపుకున్నారు. ప్రత్యేకంగా ఆలంకరించిన పల్లకిలో శ్రీ గంగామాత విగ్రహాన్ని ఉంచి కొబ్బరి కాయ కొట్టి గంగమ్మ తల్లి బోనాల వేడు�
జిల్లా కేంద్రంలోని వాల్మీకి ఆవాసంలో మాజీ మంత్రి రాజేశం గౌడ్ మనమరాలు సమీరా ఎనిమిదో పుట్టినరోజు వేడుకలను ఆవాసం విద్యార్థులతో కలిసి శనివారం జరుపుకున్నారు. ఈ సందర్భంగా ఆవాసం విద్యార్థులకు ఒకరోజు భోజన వసతి
బీఆర్ఎస్ రాష్ట్ర నాయకుడు టీఎస్టీఎస్ మాజీ చైర్మన్ చిరుమల్ల రాకేష్ జన్మదిన వేడుకలను కాల్వ శ్రీరాంపూర్ లో శనివారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా కేక్ కట్ చేసి, స్వీట్లు పంపిణీ చేశారు.
చిగురుమామిడి మండలంలోని రామంచ గ్రామంలో రెండు రోజులపాటు ఉర్సుఉత్సవాలను ఘనంగా నిర్వహించారు. దర్గా నిర్వాకుడు మహమ్మద్ కరీంఖాన్ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున రెండు రోజులపాటు నిర్వహించారు.
రుద్రంగి మండల కేంద్రంలో పద్మశ్రీ అవార్డు గ్రహీత మందకృష్ణ మాదిగ జన్మదిన వేడుకలను ఎమ్మార్పీఎస్ మండల అధ్యక్షుడు దయ్యాల నారాయణ ఆధ్వర్యంలో సోమవారం ఘనంగా నిర్వహించారు.
బోధన్ పట్టణంలో ఎమ్మార్పీఎస్ ఆవిర్భావ దినోత్సవ వేడుకలను సోమవారం నిర్వహించారు. ఈ సందర్భంగా బోధన్ పట్టణం బాబు జగ్జీవన్ రాం విగ్రహం వద్ద ఎంఆర్పీఎస్ జెండా ఆవిష్కరణ చేశారు. అనంతరం రాష్ట్ర కోర్ కమిటీ సభ్యుడు, �
భారతీయ జనతా పార్టీ పెద్దపల్లి జిల్లా అధ్యక్షుడు కర్ర సంజీవ రెడ్డి జన్మదిన వేడుకలను సోమవారం నిర్వహించారు. జన్మదిన వేడుకలను పురస్కరించుకొని పెద్దపెల్లి జిల్లా సుల్తానాబాద్ మండలం గర్రెపల్లి గ్రామంలో పా�
కోరుట్ల పట్టణంలోని ముక్కాస్ ఫంక్షన్ హల్లో శనివారం మాస్ట్రో జూనియర్ కళాశాల ఫ్రేషర్స్ ఫేస్ట్- 2025 పేరిట స్వాగతోత్సవ వేడుకలను శనివారం ఘనంగా నిర్వహించారు.
పెద్దపల్లి జిల్లా ఓదెల మండలం పొత్కపల్లి గ్రామంలో దారి మైసమ్మ ఉత్సవాలను ఆటో యూనియన్ ఆధ్వర్యంలో గురువారం ఘనంగా నిర్వహించారు. ఆటో యజమానులందరూ దారి మైసమ్మ ఆలయం వరకు ఆటోలతో ర్యాలీగా వెళ్లి అక్కడ మైసమ్మకు ప్�
జిల్లా కేంద్రంలోని వాల్మీకి ఆవాసం సేవా భారతి ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ఉచిత కంప్యూటర్ శిక్షణ కేంద్రంలో గోరింటాకు వేడుకలను గురువారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా నిర్వాహకులు మాట్లాడుతూ ఆషాడ మాసం సంద�
మెట్పల్లి పట్టణంలోని త్రిశక్తి ఆలయ చతుర్థి వార్షికోత్సవ వేడుకలను ఆలయ అర్చకులు విధమౌళి శర్మ ఆధ్వర్యంలో బుధవారం నిర్వహించారు. వేద పండితులు పుణ్యా వచనం 108 కలిశాలతో అభిషేకం, కుంభాభిషేకం తదితర ప్రత్యేక పూజ�
Doctors Day | మంగళవారం జగిత్యాల జిల్లా కేంద్రంలోని మాతా శిశు కేంద్ర సూపర్ స్పెషాలిటీ ప్రభుత్వ ఆస్పత్రిలో తెలంగాణ ఆల్ సీనియర్ సిటిజేన్స్ అసోసియేషన్ జగిత్యాల జిల్లా శాఖ, ఆర్ఎంపి, పీఎంపీ శాఖల ఆధ్వర్యంలో జాతీయ వైద్
పీవీ సేవా సమితి, అలయన్స్ క్లబ్ అధ్వర్యంలో భారత రత్న, భారత మాజీ ప్రధాని పీవీ నరసింహారావు 104వ
జయంతి వేడుకలు శనివారం నిర్వహించారు. పట్టణంలోని సైదాపూర్ క్రాస్ రోడ్డులో పీవీ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళుల�
సంపూర్ణ ఆరోగ్యానికి యోగ అవసరమని మండల విద్యాధికారి ఏనుగు ప్రభాకర్ రావు అన్నారు. మండలంలోని ఒద్యారం ప్రభుత్వ పాఠశాలలో అంతర్జాతీయ యోగా దినోత్సవం వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఉపాధ్యాయులు, విద్య�