నిజామాబాద్ జిల్లా కోటగిరి మండల కేంద్రంలో మరిగెమ్మ ఆలయ తృతీయ వార్షిక వేడుకలను ఆలయ కమిటీ నిర్వాహకులు సోమవారం ఘనంగా నిర్వహించింది. ఆలయంలో ఉదయం నుంచి భక్తులు ప్రత్యేక పూజలు నిర్వహించారు.
రెంజల్ మండలంలోని దూపల్లి గ్రామంలోని ఉన్నత పరిషత్ పాఠశాల లో నిజామాబాద్ పార్లమెంట్ సభ్యుడు ధర్మపురి అరవింద్ జన్మదిన వేడుకలను సోమవారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆ బీజేపీ మండల ఆధ్వర్యంలో పాఠశాల విద్�
శ్రీ కృష్ణ జన్మాష్టమి గోకులాష్టమి పండగలను పురస్కరించుకుని త్రైత సిద్ధాంతం ప్రబోధ సేవా సమితి ఇందూ జ్ఞాన వేదిక కరీంనగర్ కు చెందిన సభ్యుల ఆధ్వర్యంలో ఆచార్య ప్రబోధానంద యోగిశ్వరులు రచించిన త్రైత సిద్ధాంత భ
రుద్రంగి మండలంలో ఎలాంటి గొడవలు లేకుండా ప్రశాంతంగా వినయక చవితి వేడుకలు జరుపుకోవాలని చందుర్తి సీఐ వెంకటేశ్వర్లు సూచించారు. రుద్రంగి మండల కేంద్రంలోని గణేష్ మండలి నిర్వాహకులు, యువకులతో సీఐ వెంకటేశ్వర్లు శ
కరీంనగర్ జిల్లా కేంద్రంలోని భగత్నగర్ హరిహరక్షేత్రంలో మాస శివరాత్రి పర్వదినం పురస్కరించుకొని శివాలయంలో గణపతి, శివలింగానికి ఫల పంచామృతాలతో విశేష అభిషేకాలు నిర్వహించారు.. ఈ క్రమంలో పెద్ద సంఖ్యలో మహిళలు
స్థానిక ప్రభుత్వ మహిళా డిగ్రీ కళాశాల స్వయం ప్రతిపత్తిలో ఎన్ఎస్ఎస్, ఎకోక్లబ్ ఆధ్వర్యంలో ముందస్తు వినాయక చవితి వేడుకలను గురువారం సంబురంగా నిర్వహించారు. దీనిలో భాగంగా విద్యార్థులు పర్యావరణహితమైన మట్టి వ�
సిరిసిల్ల జిల్లా గౌడ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో సర్దార్ సర్వాయి పాపన్న జయంతి వేడుకలు జిల్లా కేంద్రంలో సోమవారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా స్థానిక నర్సింగ్ కళాశాల వద్ద సర్దార్ సర్వాయి పాపన్న విగ్రహాని�
రెంజల్ మండలంలోని బాగేపల్లి గ్రామంలో సోమవారం సర్దార్ సర్వాయి పాపన్న 3 75 వ జయంతివేడుకలను ఘనంగా జరుపుకున్నారు. గ్రామంలోని గాంధీ విగ్రహం వద్ద ఏర్పాటు చేసిన సర్దార్ సర్వాయి పాపన్న చిత్రపటానికి పూలమాలలు వేస�
పెద్దపల్లి జిల్లా ధర్మారం మండల కేంద్రంలోని రేణుక ఎల్లమ్మ గుడి ఆవరణలో బడుగు, బలహీన వర్గాల ఆత్మగౌరవం , సామాజిక రాజకీయ సమానత్వం కోసం పోరాడిన యోధుడు స్వర్గీయ సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ గారి 375వ జయంతి వేడుకలు
మెట్పల్లి పట్టణంలోని శ్రీ మురళీకృష్ణ మందిరంలో ఆలయ అధ్యక్షుడు మైలారపు లింబాద్రి దంపతుల ఆధ్వర్యంలో శ్రీకృష్ణ జన్మాష్టమి వేడుకలు శనివారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఉత్సవమూర్తులకు పంచామృతాభిషేకాల�
తిమ్మాపూర్ మండలం వ్యాప్తంగా శ్రీకృష్ణాష్టమి వేడుకలు ఘనంగా జరిగాయి. రామకృష్ణ కాలనీలోని యాదవ సంఘం ఆధ్వర్యంలో కృష్ణాష్టమి వేడుకలు నిర్వహించారు. ఈ సందర్భంగా చిన్నారులు కృష్ణుడు, గోపికమ్మల వేషధారణలతో ముస్�
కృష్ణాష్టమి పర్వదినం పురస్కరించుకొని చిగురుమామిడి మండలంలోని పలు గ్రామాల్లో వేడుకలను శనివారం ఘనంగా నిర్వహించారు. చిగురుమామిడి, రేకొండ, బొమ్మన పల్లి, గాగిరెడ్డిపల్లి, ఇందుర్తి, తదితర గ్రామాల్లో చిన్నారు