రెంజల్ మండలంలోని బాగేపల్లి గ్రామంలో సోమవారం సర్దార్ సర్వాయి పాపన్న 3 75 వ జయంతివేడుకలను ఘనంగా జరుపుకున్నారు. గ్రామంలోని గాంధీ విగ్రహం వద్ద ఏర్పాటు చేసిన సర్దార్ సర్వాయి పాపన్న చిత్రపటానికి పూలమాలలు వేస�
పెద్దపల్లి జిల్లా ధర్మారం మండల కేంద్రంలోని రేణుక ఎల్లమ్మ గుడి ఆవరణలో బడుగు, బలహీన వర్గాల ఆత్మగౌరవం , సామాజిక రాజకీయ సమానత్వం కోసం పోరాడిన యోధుడు స్వర్గీయ సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ గారి 375వ జయంతి వేడుకలు
మెట్పల్లి పట్టణంలోని శ్రీ మురళీకృష్ణ మందిరంలో ఆలయ అధ్యక్షుడు మైలారపు లింబాద్రి దంపతుల ఆధ్వర్యంలో శ్రీకృష్ణ జన్మాష్టమి వేడుకలు శనివారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఉత్సవమూర్తులకు పంచామృతాభిషేకాల�
తిమ్మాపూర్ మండలం వ్యాప్తంగా శ్రీకృష్ణాష్టమి వేడుకలు ఘనంగా జరిగాయి. రామకృష్ణ కాలనీలోని యాదవ సంఘం ఆధ్వర్యంలో కృష్ణాష్టమి వేడుకలు నిర్వహించారు. ఈ సందర్భంగా చిన్నారులు కృష్ణుడు, గోపికమ్మల వేషధారణలతో ముస్�
కృష్ణాష్టమి పర్వదినం పురస్కరించుకొని చిగురుమామిడి మండలంలోని పలు గ్రామాల్లో వేడుకలను శనివారం ఘనంగా నిర్వహించారు. చిగురుమామిడి, రేకొండ, బొమ్మన పల్లి, గాగిరెడ్డిపల్లి, ఇందుర్తి, తదితర గ్రామాల్లో చిన్నారు
పెద్దపల్లి జిల్లా వ్యాప్తంగా 79వ భారత స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలు శుక్రవారం అట్టహాసంగా జరిగాయి. జిల్లా కేంద్రంలోని అన్ని ప్రభుత్వ కార్యాలయాలు, ప్రభుత్వ, ప్రైవేట్ విద్యా సంస్థలు, అన్ని గురుకుల విద్యాలయ
భారత స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలను జిల్లా అధికార యంత్రాంగం జిల్లా కేంద్రంలోని పోలీస్ పరేడ్ గ్రౌండ్ లో శుక్రవారం ఘనంగా నిర్వహించింది. రాష్ట్ర ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కు
సిరిసిల్ల జిల్లా కేంద్రంలో శుక్రవారం స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా స్థానిక ప్రభుత్వ, ప్రైవేటు కార్యాలయాలు, విద్యాసంస్థలలో ఆయా అధికారులు నిర్వాహకులు జాతీయ జెండాను ఆవిష్కరించా
స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకొని శుక్రవారం రామగిరి మండల కేంద్రం తోపాటు పల్లెపల్లెల్లో ఘనంగా జాతీయ పండుగ జరుపుకున్నారు. ఉదయం నుంచే పాఠశాలలు, ప్రభుత్వ కార్యాలయాలు, గ్రామ చౌరస్తాలు వివిధ రాజకీయ
లయన్స్ క్లబ్ ఆఫ్ రామగుండం అధ్యక్షురాలిగా తానిపర్తి విజయలక్ష్మి అందించిన సేవలకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం గుర్తింపు లభించింది. ఈ మేరకు పెద్దపల్లి జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్ పరేడ్ గ్రౌండ్ లో శుక్రవా�
పెద్దపల్లి జిల్లా ఓదెల మండలంలోని పలు గ్రామాల్లో 79 వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలను శుక్రవారం ఘనంగా నిర్వహించారు. ప్రభుత్వ, ప్రైవేటు కార్యాలయాలను రంగురంగు జెండాలతో శోభాయమానంగా తీర్చిదిద్దుకున్నారు. జాత�
తిమ్మాపూర్ మండల కేంద్రంలోని శ్రీ శ్రీనివాస రామానుజ పాఠశాలలో శ్రీ కృష్ణాష్టమి జన్మదిన వేడుకలను ముందస్తుగా గురువారం నిర్వహించారు. విద్యార్థులు కృష్ణులు గోపికమ్మను వేషదారణలో అలరించారు.
మల్లాపూర్ మండల కేంద్రంలోని ప్రసిద్ది గాంచిన శ్రీ కనక సోమేశ్వరస్వామి కొండ మూడవ సోమవారం సందర్భంగా భక్తుల రద్దీతో కిక్కిరిసిపోయింది. ఇక్కడ శ్రావణమాసంలో భక్తులు ఐదు సోమవారం భక్తులు కాలినడకన కొండపైకి ఎక్క�
పట్టణంలోని పురాతన ఏండ్ల చరిత్ర కలిగిన రెంజల్ బేస్ లోని హాజ్రత్ సయ్యద్ శా జలాల్ బుఖారీ దర్గా ఉర్సు ఉత్సవాలను ఆదివారం రాత్రి ప్రారంభించారు. ఇందులో భాగంగా దర్గాకు వచ్చే రహదారిలో ఏర్పాటు చేసిన స్వాగత తోరణాల