పెద్దపల్లి జిల్లా జూలపల్లి మండల కేంద్రంలో ఆదివారం తెలంగాణ తొలితరం ఉద్యమ నేత శ్రీ ఆచార్య కొండా లక్ష్మణ్ బాపూజీ వర్ధంతి నిర్వహించారు. ఈ సందర్భంగా జూలపల్లి ఏఎంసీ మాజీ చైర్మన్ పాటకుల అనిల్ బాపూజీ చిత్రపటాన�
స్వాతంత్ర్య సమరయోధుడు, మలి దశ తెలంగాణ ఉద్యమ కారుడు ఆచార్య కొండా లక్ష్మణ్ బాపూజీ వర్ధంతి వేడుకలు ఆదివారం పెగడపల్లి మండలం సుద్దపల్లి గ్రామంలో నిర్వహించారు. ఈ సందర్భంగా లక్ష్మణ్ బాపూజీ విగ్రహానికి పూలమాల �
తిమ్మాపూర్ మండల కేంద్రంలోని శ్రీ శ్రీనివాస రామానుజన్ పాఠశాలలో ముందస్తు బతుకమ్మ వేడుకలు నిర్వహించారు. విద్యార్థులు తెలంగాణ సాంప్రదాయం ప్రకారం పూలు పేర్చి బతుకమ్మ ఆడి పాడారు.
చిగురుమామిడి మండల కేంద్రంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాలలో శనివారం ఫ్రెషర్స్ డే ఘనంగా నిర్వహించారు. కళాశాల ప్రిన్సిపల్ శశిధర్ శర్మ అధ్యక్షతన నిర్వహించిన కార్యక్రమానికి డీఐఈఓ గంగాధర్ హాజరయ్యారు. ప్రతీ వి�
వీణవంక మండలంలోని ఎంపీ, యూపీఎస్ హిమ్మత్ నగర్ పాఠశాల నందు ముందస్తు బతుకమ్మ సెలబ్రేషన్స్ అలరించాయి. ఈ కార్యక్రమానికి మండల విద్యాధికారిని శోభారాణి, జెడ్పిహెచ్ఎస్ ఘన్ముక్ల కాంప్లెక్స్ ప్రధానోపాధ్యాయులు శ్�
ధర్మారం మండల కేంద్రంలోని పలు పాఠశాలల్లో శనివారం ముందస్తు బతుకమ్మ వేడుకలను నిర్వహించారు. బ్రిలియంట్ మోడల్ హై స్కూల్, స్మార్ట్ కిడ్స్,సాందీపని ప్లే స్కూల్ లలో వేడుకలను ఘనంగా నిర్వహించారు.
కాల్వ శ్రీరాంపూర్, మల్యాల, పెగడపల్లి గంగారం గ్రామాల్లో విశ్వకర్మ జయంతిని విశ్వబ్రాహ్మణ కుల సంఘాల ఆధ్వర్యంలో బుధవారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా విశ్వకర్మ పథకావిష్కరణ చేశారు.
ధర్మారం మండల కేంద్రంలోని అంబేద్కర్ చౌరస్తాలో భారత ప్రధానమంత్రి నరేంద్ర మోడీ 75వ జన్మదిన వేడుకలను బుధవారం బిజెపి మండల శాఖ అధ్యక్షుడు తీగుళ్ల సతీష్ రెడ్డి ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు.
కోరుట్ల పట్టణంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాల మైదానం సమీపంలో గల శ్రీ దుర్గా దేవాలయంలో నిర్వహించే దేవి శరన్నవరాత్రోత్సవాల కరపత్రాన్ని సోమవారం ఆలయ నిర్వహణ కమిటీ సభ్యులు ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఈనెల 22 నుం
కాల్వశ్రీరాంపూర్ మండలంలోని కూనారం నుండి పెద్దరాత్ పల్లి వరకు నూతనంగా నిర్మించే బీటీ రోడ్డు నిర్మాణానికి రూ.10 కోట్ల నిధులు ఎమ్మెల్యే విజయ రమణారావు మంజూరు చేయించారని కూనారంలో గ్రామస్తులు ఆదివారం సంబరా�
బహ్రెయిన్ లోని నాస్ లేబర్ క్యాంపులో తెలంగాణ ప్రజలు వినాయక నవరాత్రోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా భక్తులకు అన్నదానం నిర్వహించారు. గణనాథుడికి భక్తి శ్రద్ధలతో ప్రత్యేక పూజలు జరిపి, గణపతి బప్�
గణేష్ నవరాత్రోత్సవాల్లో భాగంగా శనివారం రుద్రంగి మండల కేంద్రంలోని కృష్ణవేణి టాలెంట్ లో నెలకొల్పిన మట్టి గణనాథుడికి పాఠశాల యాజమాన్యం ప్రత్యేక పూజలు నిర్వహించి ఉపాధాయులు, విద్యార్థులకు అన్నదాన కార్యక్ర