రాష్ట్రంలో ఎన్నికల నిర్వహణకు కనీసం రెండు లక్షల మంది అధికారులు, సిబ్బంది అవసరమవుతారని ఎన్నికల సంఘం అంచనా వేసింది. ఆ మేరకు సిబ్బంది అందుబాటులో ఉన్నట్టు గుర్తించింది. 119 నియోజకవర్గాల పరిధిలోని 35వేల పోలింగ్�
తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలకు షెడ్యూల్ విడుదల చేయడానికి ముందు కేంద్ర ఎలక్షన్ కమిషన్ రాష్ట్రంలో పర్యటిస్తున్నది. హైదరాబాద్లోని తాజ్కృష్ణాలో బసచేస్తున్న కేంద్ర, రాష్ట్ర ఎన్నికల అధికారులు మంగళవారం వి
రాష్ట్రంలో అసెంబ్లీ ఎన్నికలకు రంగం సిద్ధమవుతున్నది. ఎన్నికల ఏర్పాట్ల పరిశీలన కోసం భారత ఎన్నికల సంఘం (ఈసీఐ) ఈ నెల 3 రాష్ర్టానికి రానున్నది. మూడు రోజుల పర్యటనలో భాగంగా చీఫ్ ఎలక్షన్ కమిషనర్ (సీఈసీ) రాజీవ్�
ఎన్నికల్లో అభ్యర్థులకు కేటాయించే గుర్తుల్లో కారును పోలిన వాటిని తొలగించడంలో ఎన్నికల సంఘం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నది. కారును పోలిన గుర్తులను తొలగించాలని బీఆర్ఎస్ చేసిన విజ్ఞప్తిని పెడచెవిన పెట�
రాజ్యాంగ పరిధిలో పార్లమెంటుకు, రాష్ర్టాల శాసనసభలకు ఎప్పుడైనా ఎన్నికలు నిర్వహించేందుకు సిద్ధమేనని జాతీయ ఎన్నికల ప్రధాన కమిషనర్ (సీఈసీ) రాజీవ్కుమార్ తెలిపారు.
ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజాస్వామ్య దేశం మనది. అలాంటి భారతంలో ఎన్నికల ప్రక్రియ పారదర్శకంగా జరుగాలి. అయితే, కేంద్రంలోని బీజేపీ సర్కారు పార్లమెంట్లో ప్రవేశపెట్టిన ఓ బిల్లు కారణంగా ఎన్నికల నిర్వహణ లోపభూయి
ఉస్మానియా యూనివర్సిటీ మరొక ఘనమైన వేడుకకు వేదిక కానుంది. 24వ కన్సార్టియం ఫర్ ఎడ్యుకేషన్ కమ్యూనికేషన్ (సీఈసీ) - యూజీసీ ఎడ్యుకేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ను ఓయూలో గురువారం నుంచి నిర్వహించనున్నారు. ఈ ఫెస్టివ�
ర్ణాటక అసెంబ్లీ ఎన్నికలకు కేంద్ర ఎన్నికల సంఘం బుధవారం షెడ్యూల్ ప్రకటించింది. ఇదే సమయంలో కేరళలోని వయనాడ్ లోక్సభ స్థానానికి కూడా ఉప ఎన్నిక నిర్వహణకు నోటిఫికేషన్ విడుదల అవుతుందని అందరూ భావించారు. అయి�
CEC Rajiv Kumar | ఆమ్ ఆద్మీ పార్టీ (AAP)కి జాతీయ పార్టీ హోదా (National Party Status) అంశం తమ పరిశీలనలో ఉన్నదని కేంద్ర ఎన్నికల సంఘం (CEC) తెలిపింది. ఈ విషయాన్ని భారత చీఫ్ ఎలక్షన్ కమిషనర్ రాజీవ్కుమార్ స్వయంగా ప్రకటించారు.
Vinod Kumar | దేశ రాజధాని ఢిల్లీలో కేంద్ర ఎన్నికల కమిషన్ సభ్యుడు అనూప్ చంద్రపాండేతో రాష్ట్ర ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు, రాష్ట్ర హైకోర్టు అడిషనల్ జనరల్ రాంచందర్రావు మంగళవారం సమావేశమయ్యారు. రాష్ట్రంలో మున
గుజరాత్ అసెంబ్లీ ఎన్నికల తేదీలు ప్రకటించకపోవడంలో ఎలాంటి నిబంధనలను ఉల్లంఘించలేదని ప్రధాన ఎన్నికల కమిషనర్ రాజీవ్ కుమార్ తెలిపారు. గత ప్రాధాన్యతను అనుసరించినట్లు ఆయన చెప్పారు.
ఒక్క స్థానం నుంచే అభ్యర్థి పోటీ ఆధార్తో ఓటరు కార్డు లింకింగ్ న్యాయశాఖకు ఈసీ ప్రతిపాదనలు న్యూఢిల్లీ, జూన్ 13: ఎన్నికల ప్రధాన అధికారిగా (సీఈసీ) ఇటీవలే బాధ్యతలు చేపట్టిన రాజీవ్ కుమార్ న్యాయమంత్రిత్వ శాఖ