ప్రజాస్వామ్యంలో దాపరికానికి తావు లేదని, ప్రజాస్వామ్యం అంటేనే ప్రజలకు అన్ని విషయాలు తెలియజేయడమని కేంద్ర ప్రధాన ఎన్నికల కమిషనర్ రాజీవ్ కుమార్ వ్యాఖ్యానించారు. ఈ పారదర్శకత కోసమే తామంతా ఉన్నట్టు పేర్క�
Lok Sabha Elections | కేంద్ర ఎన్నికల సంఘం లోక్సభ ఎన్నికలతోపాటు ఆంధ్రప్రదేశ్, ఒడిశా, అరుణాచల్ప్రదేశ్, సిక్కిం రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలకు షెడ్యూల్ విడుదల చేసింది. మొత్తం ఏడు దశల్లో ఎన్నికలు జరగనున్నాయి. ఈ ఏడు దశ
Assembly Elections | ఏప్రిల్ 19 నుంచి ప్రారంభమయ్యే ఏడు దశల్లో లోక్సభ ఎన్నికలతో పాటు ఆంధ్ర ప్రదేశ్, అరుణాచల్ ప్రదేశ్, సిక్కిం, ఒడిశా రాష్ట్రాల్లో అసెంబ్లీ ఎన్నికలు కూడా జరుగుతాయని ప్రధాన ఎన్నికల కమిషనర్ (సీఈసీ) రాజీవ
Supreme Court | కొత్తగా బాధ్యతలు చేపట్టిన ఇద్దరు ఎన్నికల కమిషనర్ల నియామకాలను నిలిపివేసేందుకు సుప్రీంకోర్టు నిరాకరించింది. సీఈసీ, ఈసీల నియామకం కోసం ఏర్పాటైన ప్రధాని నేతృత్వంలోని కమిటీ నుంచి సుప్రీంకోర్టు ప్రధ�
కాంగ్రెస్ పార్టీ (Congress) సీనియర్లు ఒక్కొక్కరిగా ప్రత్యక్ష ఎన్నికలకు దూరమవుతున్నారు. ఇప్పటికే పార్టీ అధినేత మల్లికార్జునఖర్గే లోక్సభ ఎన్నికల్లో పోటీచేయొద్దని నిర్ణయించుకున్నట్లు తెలుస్తున్నది. ఆయన దా�
భారత ప్రధాన ఎన్నికల కమిషనర్, ఎన్నికల కమిషనర్ల నియామకానికి కేంద్రం ఇటీవల తెచ్చిన కొత్త చట్టం అమలుపై స్టే విధించడానికి సుప్రీంకోర్టు శుక్రవారం నిరాకరించింది. దీనిపై దాఖలైన పలు పిటిషన్లను విచారించడానిక�
Supreme Court : ఎన్నికల అధికారుల నియామకంపై రూపొందించిన కొత్త చట్టం అమలుపై స్టే ఇవ్వడం లేదని సుప్రీంకోర్టు తెలిపింది. ఆ చట్టాన్ని వ్యతిరేకిస్తూ దాఖలైన పిటీషన్పై ఇవాళ కోర్టు విచారణ చేపట్టింది. ఎన్ని
ప్రధాన ఎన్నికల కమిషనర్ (సీఈసీ), ఎన్నికల కమిషనర్ల (ఈసీలు) నియామకానికి సంబంధించి తీసుకొచ్చిన కొత్త చట్టాన్ని సవాల్ చేస్తూ సుప్రీంకోర్టులో ప్రజా ప్రయోజన వ్యాజ్యం (పిల్) దాఖలైంది. దీనిని న్యాయవాది గోపాల్
CEC Bill: ఎన్నికల సంఘం అధికారుల నియామకం, సర్వీసు, కాలపరిమితికి చెందిన బిల్లుకు ఇవాళ లోక్సభ ఆమోదం తెలిపింది. ఆ బిల్లుపై న్యాయశాఖ మంత్రి అర్జున్ మాట్లాడారు. గత పాలకులు విస్మరించిన అంశాలను ఈసారి బిల
మాజీ డీజీపీ అంజనీ కుమార్పై (Anjani kumar) కేంద్ర ఎన్నికల సంఘం (CEC) సస్పెన్షన్ ఎత్తివేసింది. డిసెంబర్ 3న అసెంబ్లీ ఎన్నికల ఓట్ల లెక్కింపు ముగియక ముందే పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డిని అప్పటి డీజీపీ అంజనీ కుమార్�
మద్యం ప్రియులకు షాకింగ్ న్యూస్. అసెంబ్లీ ఎన్నికల (Assembly ELections) నేపథ్యంలో రాష్ట్ర వ్యాప్తంగా మూడు రోజులపాటు మద్యం దుకాణాలు బంద్ (Wine shops) కానున్నాయి.
Telangana | తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో రాష్ట్ర వ్యాప్తంగా ఎన్నికల అధికారులు, పోలీసులు విస్తృతంగా తనిఖీలు నిర్వహిస్తున్నారు. తనిఖీల్లో భాగంగా పెద్దమొత్తంలో నగదు, బంగారం, మద్యం, విలువైన కానుక�
రాష్ట్రంలో నవంబర్ 30వ తేదీన అసెంబ్లీ ఎన్నికలు నిర్వహించనున్నారు. ఈ మేరకు కేంద్ర ఎన్నికల సంఘం(సీఈసీ) సోమవారం ఎన్నికల షెడ్యూల్ విడుదల చేసింది. ఈ మేరకు ఎన్నికల నిర్వహణకు జిల్లా యంత్రాంగం ఏర్పాట్లు చేస్తున�