ర్ణాటక అసెంబ్లీ ఎన్నికలకు కేంద్ర ఎన్నికల సంఘం బుధవారం షెడ్యూల్ ప్రకటించింది. ఇదే సమయంలో కేరళలోని వయనాడ్ లోక్సభ స్థానానికి కూడా ఉప ఎన్నిక నిర్వహణకు నోటిఫికేషన్ విడుదల అవుతుందని అందరూ భావించారు. అయి�
CEC Rajiv Kumar | ఆమ్ ఆద్మీ పార్టీ (AAP)కి జాతీయ పార్టీ హోదా (National Party Status) అంశం తమ పరిశీలనలో ఉన్నదని కేంద్ర ఎన్నికల సంఘం (CEC) తెలిపింది. ఈ విషయాన్ని భారత చీఫ్ ఎలక్షన్ కమిషనర్ రాజీవ్కుమార్ స్వయంగా ప్రకటించారు.
Vinod Kumar | దేశ రాజధాని ఢిల్లీలో కేంద్ర ఎన్నికల కమిషన్ సభ్యుడు అనూప్ చంద్రపాండేతో రాష్ట్ర ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు, రాష్ట్ర హైకోర్టు అడిషనల్ జనరల్ రాంచందర్రావు మంగళవారం సమావేశమయ్యారు. రాష్ట్రంలో మున
గుజరాత్ అసెంబ్లీ ఎన్నికల తేదీలు ప్రకటించకపోవడంలో ఎలాంటి నిబంధనలను ఉల్లంఘించలేదని ప్రధాన ఎన్నికల కమిషనర్ రాజీవ్ కుమార్ తెలిపారు. గత ప్రాధాన్యతను అనుసరించినట్లు ఆయన చెప్పారు.
ఒక్క స్థానం నుంచే అభ్యర్థి పోటీ ఆధార్తో ఓటరు కార్డు లింకింగ్ న్యాయశాఖకు ఈసీ ప్రతిపాదనలు న్యూఢిల్లీ, జూన్ 13: ఎన్నికల ప్రధాన అధికారిగా (సీఈసీ) ఇటీవలే బాధ్యతలు చేపట్టిన రాజీవ్ కుమార్ న్యాయమంత్రిత్వ శాఖ
న్యూఢిల్లీ, మే 12: భారత ప్రధాన ఎన్నికల కమిషనర్(సీఈసీ)గా రాజీవ్ కుమార్ గురువారం నియమితులయ్యారు. ప్రస్తుత సీఈసీ సుశీల్ చంద్ర పదవీకాలం శనివారంతో ముగియనున్నది. రాజీవ్ ఆదివారం సీఈసీగా బాధ్యతలు స్వీకరిస్త�
కేంద్ర ఎన్నికల సంఘం తదుపరి ప్రధాన కమిషనర్గా రాజీవ్ కుమార్ నియమితులయ్యారు. ప్రస్తుతం ప్రధాన కమిషనర్గా ఉన్న సుశీల్ చంద్ర పదవీ కాలం ఈ నెల 14 తో ముగియనుంది. ఈ నెల 15 న నూతన ఎన్నికల సంఘం ప్ర�
కేంద్ర ఎన్నికల కమిషన్ క్లీన్చిట్: కలెక్టర్ వెంకట్రావు మహబూబ్నగర్, మే 11(నమస్తే తెలంగాణ ప్రతినిధి): మంత్రి శ్రీనివాస్గౌడ్ సమర్పించిన ఎన్నికల అఫిడవిట్ సరైనదేనని కేంద్ర ఎన్నికల సంఘం స్పష్టంచేసింద�
న్యూఢిల్లీ: అయిదు రాష్ట్రాలకు జరగాల్సిన అసెంబ్లీ ఎన్నికల తేదీలను ఈ నెల 10 నుంచి 13వ తేదీ మధ్య కేంద్ర ఎన్నికల సంఘం ప్రకటించే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తోంది. ఉత్తరప్రదేశ్, పంజాబ్, ఉత్తరాఖండ్
న్యూఢిల్లీ: వచ్చే ఏడాది జరగనున్న అయిదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలను షెడ్యూల్ ప్రకారమే నిర్వహించాలని కేంద్ర ఎన్నికల సంఘం భావిస్తున్నట్లు తెలుస్తోంది. ఒమిక్రాన్ వేరియంట్ ఆందోళన నేపథ్యంల�
ఢిల్లీ : కేంద్ర ఎన్నికల కమిషనర్గా రిటైర్డ్ ఐఏఎస్ అధికారి అనూప్చంద్ర పాండే బుధవారం బాధ్యతలు స్వీకరించారు. అనూప్చంద్ర పాండేను ఎన్నికల కమిషనర్గా నియమిస్తూ రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ మ�