న్యూఢిల్లీ, జూన్ 13: ఎన్నికల ప్రధాన అధికారిగా (సీఈసీ) ఇటీవలే బాధ్యతలు చేపట్టిన రాజీవ్ కుమార్ న్యాయమంత్రిత్వ శాఖకు ఆరు కీలక ప్రతిపాదనలు చేశారు. ఎంతో కాలంగా పెండింగ్లో ఉన్న పలు కీలక అంశాలు కూడా ఈ జాబితాలో ఉన్నట్టు ‘ఇండియన్ ఎక్స్ప్రెస్’ పత్రిక వెల్లడించింది.