Karnataka Elections | ఈ నెల 10న కర్ణాటక అసెంబ్లీ ఎన్నికలు జరుగనున్నాయి. ఈ క్రమంలో కేంద్ర ఎన్నికల సంఘం దక్షిణాది రాష్ట్రాల ప్రభుత్వ ప్రధాన కార్యదర్శులు, డీజీపీలతో సమావేశం నిర్వహించింది. దక్షిణాదికి చెందిన ఆరు రాష్ట్రా�
Karnataka Elections | కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల (Karnataka Elections) నగారా మోగింది. మొత్తం 224 అసెంబ్లీ స్థానాల (Assembly Constituencies)కు మే 10వ తేదీన ఎన్నికలు నిర్వహించనున్నట్లు సీఈసీ రాజీవ్ కుమార్(CEC Rajiv Kumar) బుధవారం ప్రకటించారు. మే 13వ తేదీన ఎన్నికల ఫ�
Rajiv Kumar:రాహుల్ గాంధీకి కోర్టు 30 రోజుల గడువు ఇచ్చింది. వయనాడ్ నియోజవకర్గం ఉప ఎన్నిక విషయంలో తామేమీ తొందరపడడం లేదని సీఈసీ రాజీవ్ కుమార్ తెలిపారు. ప్రజాప్రతినిధుల చట్టం 1951 ప్రకారం .. బై పోల్స్ ని�
CEC Rajiv Kumar | ఆమ్ ఆద్మీ పార్టీ (AAP)కి జాతీయ పార్టీ హోదా (National Party Status) అంశం తమ పరిశీలనలో ఉన్నదని కేంద్ర ఎన్నికల సంఘం (CEC) తెలిపింది. ఈ విషయాన్ని భారత చీఫ్ ఎలక్షన్ కమిషనర్ రాజీవ్కుమార్ స్వయంగా ప్రకటించారు.
CEC Rajiv Kumar: ఇటీవల అయిదు రాష్ట్రాల్లో జరిగిన ఎన్నికల సమయంలో.. సుమారు 1028 కోట్ల విలువైన నగదు, వస్తువుల్ని సీజ్ చేసినట్లు సీఈసీ రాజీవ్ కుమార్ తెలిపారు. కర్నాటక అసెంబ్లీ ఎన్నికల తేదీని ప్రకటించిన ఆయ�
Karnataka election: మే 10వ తేదీన కర్నాటక అసెంబ్లీ ఎన్నిక జరగనున్నది. ఒకే రోజు 224 అసెంబ్లీ స్థానాలకు ఎన్నికలు నిర్వహిస్తున్నారు. మే 13వ తేదీన ఎన్నికల ఫలితాలను వెల్లడించనున్నారు. సీఈసీ రాజీవ్ కుమార్ ఇవాళ మీ�
Karnataka elections:80 ఏళ్లు దాటినవాళ్లకు, దివ్యాంగులకు .. ఇంటి నుంచే ఓటు వేసే అవకాశాన్ని కలించారు. కర్నాటక అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్ను ప్రకటిస్తూ.. సీఈసీ రాజీవ్ కుమార్ ఈ విషయాన్ని తెలిపారు. 224 అసెంబ్లీ స్థా
CEC Rajiv Kumar | ప్రతి ఎన్నిక తమకు అగ్నిపరీక్షేనని కేంద్ర ఎన్నికల సంఘం ప్రధాన కమిషనర్ రాజీవ్ కుమార్ చెప్పారు. గత 70 ఏండ్ల కాలంలో ఇలాంటి అగ్నిపరీక్షలు ఎన్నో ఎదుర్కొన్నామని ఆయన తెలిపారు.
Tripura, Meghalaya, Nagaland electionsత్రిపుర, మేఘాలయా, నాగాలాండ్ రాష్ట్రాలకు చెందిన అసెంబ్లీ ఎన్నికల తేదీలను ఇవాళ కేంద్రం ఎన్నికల సంఘం ప్రకటించింది. నాగాలాండ్, మేఘాలయా, త్రిపుర రాష్ట్రాల అసెంబ్లీలు వరుసగా మార్చి 12,
CEC Rajiv Kumar | స్వతంత్ర భారతదేశంలో మొదటి ఎన్నికల్లో ఓటు హక్కు వినియోగించుకున్న కురువృద్ధుడు శ్యామ్ శరణ్ నేగి (106)కి కేంద్ర ఎన్నికల సంఘం ప్రధానాధికారి
Gujarat Assembly polls:గుజరాత్ అసెంబ్లీ ఎన్నికల నగారా మోగింది. ఆ రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల తేదీలను ఇవాళ కేంద్రం ఎన్నికల సంఘం ప్రకటించింది. రెండు దశల్లో గుజరాత్ అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. డిసెంబర్ �
Gujarat assembly elections:గుజరాత్ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి ఇవాళ కేంద్ర ఎన్నికల సంఘం ప్రకటన చేసింది. సీఈసీ రాజీవ్ కుమార్ మీడియాతో మాట్లాడారు. గుజరాత్లో మొత్తం 182 అసెంబ్లీ స్థానాలు ఉన్నాయి. జనరల్ 142, ఎస్టీ 13,
ఒక్క స్థానం నుంచే అభ్యర్థి పోటీ ఆధార్తో ఓటరు కార్డు లింకింగ్ న్యాయశాఖకు ఈసీ ప్రతిపాదనలు న్యూఢిల్లీ, జూన్ 13: ఎన్నికల ప్రధాన అధికారిగా (సీఈసీ) ఇటీవలే బాధ్యతలు చేపట్టిన రాజీవ్ కుమార్ న్యాయమంత్రిత్వ శాఖ
న్యూఢిల్లీ : రాష్ట్రపతి ఎన్నికకు కేంద్ర ఎన్నికల సంఘం షెడ్యూల్ను ప్రకటించింది. ఈ సందర్భంగా సీఈసీ రాజీవ్ కుమార్ మాట్లాడుతూ.. జులై 18న రాష్ట్రపతి ఎన్నికకు పోలింగ్ నిర్వహించి, అదే నెల 21న ఓట్ల లెక్క