CEC Rajiv Kumar | కేంద్ర ఎన్నికల కమిషనర్ రాజీవ్ కుమార్ కీలక ప్రకటన చేశారు. ఢిల్లీ ఎన్నికల షెడ్యూల్ను మంగళవారం ఆయన ప్రకటించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సీఈసీగా ఇదే నా చివరి ఎన్నికల మీడియా సమావేశమని వ్యాఖ్యాన�
‘ఆశావహ అంచనాకు, సాధించిన ఫలితానికి మధ్య ఉండే తేడా ఆశాభంగం తప్ప మరేమీ కాదు’ ఈ మాటలు చెప్పింది తత్వవేత్తో లేదా వ్యక్తిత్వ వికాస నిపుణుడో కాదు. సాక్షాత్తూ భారత ఎన్నికల సంఘం ప్రధాన కమిషనర్ (సీఈసీ) రాజీవ్ కు�
EVM | ఈవీఎంల విషయంలో వస్తున్న ఆరోపణలపై కేంద్ర ప్రధాన ఎన్నికల కమిషనర్ రాజీవ్ కుమార్ కొట్టిపడేశారు. ఇటీవల అసెంబ్లీ ఎన్నికల ఫలితాల అనంతరం కాంగ్రెస్ చేసిన ఆరోపణలను ఈసీ తోసిపుచ్చిన విషయం తెలిసిందే. మహారాష్
లోక్సభ ఎన్నికలు ముగియడంతో సీఈసీ రాజీవ్ కుమార్, ఇద్దరు ఎన్నికల కమిషనర్లు గురువారం రాష్ట్రపతిని కలిసి 18వ లోక్సభకు ఎన్నికైన ఎంపీల వివరాలను సమర్పించారు.
CEC Rajiv Kumar: త్వరలోనే జమ్మూకశ్మీర్లో అసెంబ్లీ ఎన్నికల నిర్వహణకు సంబంధించిన ప్రక్రియను మొదలుపెట్టనున్నట్లు కేంద్ర ఎన్నికల సంఘం కమీషనర్ రాజీవ్ కుమార్ వెల్లడించారు. ఇవాళ మీడియాతో మాట్లాడ�
CEC Rajiv Kumar: భారత్ చరిత్ర సృష్టించింది. లోక్సభ ఎన్నికల్లో దేశవ్యాప్తంగా 64.2 కోట్ల మంది భారతీయులు ఓటేశారు. దీంట్లో 31.2 కోట్ల మంది మహిళలు ఉన్నారని సీఈసీ రాజీవ్ కుమార్ తెలిపారు.
CEC Rajiv Kumar | ప్రధాన ఎన్నికల కమిషనర్ (సీఈసీ) రాజీవ్ కుమార్ శనివారం ఢిల్లీలో ఓటు వేశారు. తన ఓటు హక్కును వినియోగించుకున్న ఆయన పోలింగ్ డేటా వివాదంపై మాట్లాడారు. సందేహాల వాతావరణాన్ని సృష్టించే ప్రయత్నంగా ఆయన ఆరోప
CEC Rajiv Kumar | భారత ప్రధాన ఎన్నికల అధికారి (Chief Election Commissioner of India) రాజీవ్ కుమార్కు కేంద్ర ప్రభుత్వం భద్రతను పెంచింది. కేంద్ర హోంశాఖ ఆయనకు ‘Z’ కేటగిరి భద్రత కల్పించింది. నిఘా వర్గాల నుంచి వచ్చిన సమాచారం మేరకు కేంద్రం ఈ ని
Jammu Kashmir Elections | జమ్మూ కశ్మీర్లో అసెంబ్లీ ఎన్నికలు లోక్సభ ఎన్నికల తర్వాత నిర్వహిస్తామని కేంద్ర ఎన్నికల కమిషనర్ రాజీవ్ కుమార్ స్పష్టం చేశారు. లోక్సభ ఎన్నికల షెడ్యూల్ విడుదల సందర్భంగా ఆయన మీడియా సమావేశం
Lok Sabha Elections | ధన బలం, కండబలం నియంత్రణ మందున్న అతిపెద్ద సవాలని కేంద్ర ఎన్నికల కమిషనర్ రాజీవ్ కుమార్ అన్నారు. ఎన్నికల షెడ్యూల్ను ప్రకటించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎన్నికల్లో పోటీ చేస్తున్న అభ్యర్థుల ప
Lok Sabha Elections | సార్వత్రిక ఎన్నికలకు షెడ్యూల్ విడుదలైంది. కేంద్ర ఎన్నికల కమిషనర్ రాజీవ్ కుమార్ షెడ్యూల్ను ప్రకటించారు. తెలంగాణలో లోక్సభ ఎన్నికలు నాలుగో దశలో నిర్వహించనున్నట్లు ఆయన వెల్లడించారు.
CEC Rajiv Kumar | ఎన్నికల్లో హింసను సహించేది లేదని చీఫ్ ఎలక్షన్ కమిషనర్ రాజీవ్ కుమార్ స్పష్టం చేశారు. పశ్చిమ బెంగాల్లో ఆయన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎన్నికల సమయంలో హింసను నిర�
రాజకీయ పార్టీలు ఇచ్చే ఎన్నికల హామీల అమలు సాధ్యాసాధ్యాల గురించి తెలుసుకునే హక్కు ఓటర్లకు ఉంటుందని కేంద్ర ఎన్నికల సంఘం ముఖ్య అధికారి రాజీవ్ కుమార్ అన్నారు.
తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలకు (Assembly Elections) నగారా మోగింది. నవంబర్ 3న నోటిఫికేషన్ (Notification) విడుదల కానుంది. అదే నెల 30న పోలింగ్ నిర్వహించనున్నారు.