రాష్ట్రంలో ఎన్నికల నగారా మోగింది. తెలంగాణ (Telangana) సహా ఐదు రాష్ట్రాల ఎన్నికల షెడ్యూల్ను సీఈసీ రాజీవ్ కుమార్ (CEC Rajiv Kumar) ప్రకటిస్తున్నారు. ఇందులో భాగంగా రాష్ట్రంలో 35,356 పోలింగ్ కేంద్రాలను (Poling Stations) ఏర్పాటు చేసినట�
తెలంగాణ సహా ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్ (Election Schedule) నేడు విడుదల కానుంది. సోమవారం మధ్యాహ్నం 12 గంటలకు కేంద్ర ఎన్నికల సంఘం షెడ్యూల్ ప్రకటించనుంది.
వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో వయోవృద్ధులు, వికలాంగులకు ఇంటినుంచి ఓటు హక్కు వినియోగించుకొనే అవకాశం కల్పిస్తున్నట్టు కేంద్ర ఎన్నికల ప్రధాన కమిషనర్ (సీఈసీ) రాజీవ్కుమార్ తెలిపారు. 80 ఏండ్లు పైబడిన వృద్ధులు, 40
ఎన్నికల్లో జరిగే అక్రమాలు, అవకతవకలు, మద్యం, డబ్బు పంపిణీ తదితర వాటిపై ప్రజలు ఫిర్యాదులు చేయడానికి సీ విజిల్ యాప్ ఏర్పాటు చేశామని రాజీవ్కుమార్ తెలిపారు.
రాష్ట్రంలో సాధారణ ఎన్నికలు స్వేచ్ఛగా, శాంతియుతంగా, ప్రశాంత వాతావరణంలో కొనసాగే విధంగా జిల్లా ఎన్నికల అధికారులు, పోలీసులు కృషిచేయాలని కేంద్ర చీఫ్ ఎలక్షన్ కమిషనర్ రాజీవ్కుమార్ సూచించారు. ఓటర్లందరూ స
Karnataka Elections | ఈ నెల 10న కర్ణాటక అసెంబ్లీ ఎన్నికలు జరుగనున్నాయి. ఈ క్రమంలో కేంద్ర ఎన్నికల సంఘం దక్షిణాది రాష్ట్రాల ప్రభుత్వ ప్రధాన కార్యదర్శులు, డీజీపీలతో సమావేశం నిర్వహించింది. దక్షిణాదికి చెందిన ఆరు రాష్ట్రా�
Karnataka Elections | కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల (Karnataka Elections) నగారా మోగింది. మొత్తం 224 అసెంబ్లీ స్థానాల (Assembly Constituencies)కు మే 10వ తేదీన ఎన్నికలు నిర్వహించనున్నట్లు సీఈసీ రాజీవ్ కుమార్(CEC Rajiv Kumar) బుధవారం ప్రకటించారు. మే 13వ తేదీన ఎన్నికల ఫ�
Rajiv Kumar:రాహుల్ గాంధీకి కోర్టు 30 రోజుల గడువు ఇచ్చింది. వయనాడ్ నియోజవకర్గం ఉప ఎన్నిక విషయంలో తామేమీ తొందరపడడం లేదని సీఈసీ రాజీవ్ కుమార్ తెలిపారు. ప్రజాప్రతినిధుల చట్టం 1951 ప్రకారం .. బై పోల్స్ ని�
CEC Rajiv Kumar | ఆమ్ ఆద్మీ పార్టీ (AAP)కి జాతీయ పార్టీ హోదా (National Party Status) అంశం తమ పరిశీలనలో ఉన్నదని కేంద్ర ఎన్నికల సంఘం (CEC) తెలిపింది. ఈ విషయాన్ని భారత చీఫ్ ఎలక్షన్ కమిషనర్ రాజీవ్కుమార్ స్వయంగా ప్రకటించారు.
CEC Rajiv Kumar: ఇటీవల అయిదు రాష్ట్రాల్లో జరిగిన ఎన్నికల సమయంలో.. సుమారు 1028 కోట్ల విలువైన నగదు, వస్తువుల్ని సీజ్ చేసినట్లు సీఈసీ రాజీవ్ కుమార్ తెలిపారు. కర్నాటక అసెంబ్లీ ఎన్నికల తేదీని ప్రకటించిన ఆయ�
Karnataka election: మే 10వ తేదీన కర్నాటక అసెంబ్లీ ఎన్నిక జరగనున్నది. ఒకే రోజు 224 అసెంబ్లీ స్థానాలకు ఎన్నికలు నిర్వహిస్తున్నారు. మే 13వ తేదీన ఎన్నికల ఫలితాలను వెల్లడించనున్నారు. సీఈసీ రాజీవ్ కుమార్ ఇవాళ మీ�
Karnataka elections:80 ఏళ్లు దాటినవాళ్లకు, దివ్యాంగులకు .. ఇంటి నుంచే ఓటు వేసే అవకాశాన్ని కలించారు. కర్నాటక అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్ను ప్రకటిస్తూ.. సీఈసీ రాజీవ్ కుమార్ ఈ విషయాన్ని తెలిపారు. 224 అసెంబ్లీ స్థా
CEC Rajiv Kumar | ప్రతి ఎన్నిక తమకు అగ్నిపరీక్షేనని కేంద్ర ఎన్నికల సంఘం ప్రధాన కమిషనర్ రాజీవ్ కుమార్ చెప్పారు. గత 70 ఏండ్ల కాలంలో ఇలాంటి అగ్నిపరీక్షలు ఎన్నో ఎదుర్కొన్నామని ఆయన తెలిపారు.
Tripura, Meghalaya, Nagaland electionsత్రిపుర, మేఘాలయా, నాగాలాండ్ రాష్ట్రాలకు చెందిన అసెంబ్లీ ఎన్నికల తేదీలను ఇవాళ కేంద్రం ఎన్నికల సంఘం ప్రకటించింది. నాగాలాండ్, మేఘాలయా, త్రిపుర రాష్ట్రాల అసెంబ్లీలు వరుసగా మార్చి 12,