Uttar Pradesh | ఓ భూ వివాదం కేసులో ఉత్తరప్రదేశ్ పోలీసులు అత్యుత్సాహం ప్రదర్శించారు. ఓ వ్యక్తి బైక్లో తుపాకీ పెట్టి.. అతడిని అరెస్టు చేసేందుకు యత్నించారు పోలీసులు. ఈ దృశ్యాలు అక్కడున్న సీసీటీవీ కెమెరాల్�
కేంద్ర ప్రభుత్వ విధానాలను ప్రశ్నించినందుకు ఓ దళిత యువకుడిపై బీజేపీ నాయకులు దాడి చేశారు. రంగారెడ్డి జిల్లా బడంగ్పేట మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని అల్మాస్గూడ వైఎస్సార్ కాలనీలో మహేశ్వరం నియోజకవర
Indian student in UK | చదువు కోసం విదేశాలకు వెళ్లిన భారతీయ విద్యార్థి (Indian student in UK) మద్యం మత్తులో ఉన్న ఒక యువతిని తన ఫ్లాట్కు తీసుకెళ్లాడు. అనంతరం ఆమెపై లైంగిక దాడికి పాల్పడ్డాడు. బాధితురాలి ఫిర్యాదుతో కేసు నమోదు కాగా, ఏడా
నల్లగొండ (Nalgonda) పట్టణంలో అర్ధరాత్రి దొంగల (Thieves) ముఠా హల్చల్ చేసింది. పట్టణంలోని మిర్యాలగూడ రోడ్లో ఉన్న లక్ష్మీనివాస్ అపార్ట్మెంట్, బృందావన్ కాలనీ, విశ్వనాథ కాలనీల్లో నలుగురు సభ్యుల దొంగల ముఠా సంచరించి�
వాహనాలతో మనుషులను ఢీకొట్టి కేసుల నుంచి తప్పించుకునే ప్రయత్నంలో ఈడ్చుకెళ్తున్న ఘటనలు ఈ మధ్య తరచూ జరుగుతున్నాయి. గడిచిన రెండు నెలల్లో ఢిల్లీలో, ఒడిశాలోని భువనేశ్వర్లో, మధ్యప్రదేశ్లోని ఇండోర్లో ఇలాంట�
Theft news | దేశ రాజధాని ఢిల్లీలో దోపిడీ దొంగలు తెగబడ్డారు. రూప్ నగర్ ఏరియాలోని శక్తినగర్లో రాత్రివేళ బైకుపై వెళ్తున్న ఓ వ్యక్తిని దొంగలు బైకులతో ఢీకొట్టి అతని జేబులో ఉన్నకాడికి
జగిత్యాల జిల్లా కోరుట్ల పట్టణంలోని తాండ్రియాల్ ఎస్బీఐ బ్యాంకు ఏటీఎంలో ఆదివారం అర్ధరాత్రి నలుగురు దొంగలు చోరీకి పాల్పడ్డారు. డబ్బులు కాజేసి పారిపోతుండగా, పోలీసులు పక్కా సమాచారంతో స్పాట్కు చేరుకొని �
చండీగఢ్లో ఘోర ప్రమాదం చోటు చేసుకుంది. రోడ్డుపై వీధి కుక్కలకు ఆహారం వేస్తున్న ఓ యువతిపైకి కారు దూసుకెళ్లింది. ఈ ప్రమాదంలో యువతి తీవ్ర గాయాలతో ఆసుపత్రిలో చికిత్స పొందుతోంది. ఘటనకు సంబంధించి వివరాలు ఇలా ఉ�
దొంగిలించిన బైక్పై వచ్చి రాత్రి ఓ ఏటీఎంలో చోరీకి యత్నించిన దొంగ.. అలారం మోగడం, పోలీసులు వెంటపడడంతో పారిపోయాడు. కాగా, పోలీసులు ఈ కేసుపై పక్కా ప్రణాళికతో నిఘా పెట్టారు.
Sheena Bora Case | షీనా బోరా హత్య కేసులో విచారణ ఎదుర్కొంటున్న ఇంద్రాణి ముఖర్జీ పిటిషన్పై ప్రత్యేక కోర్టు జనవరి 5 నాటి సీసీటీవీ ఫుటేజీని భద్రపరిచి కోర్టుకు సమర్పించాలని గువాహటి ఎయిర్పోర్ట్ అధికారులను ఆదేశించిం�
మొబైల్ ఫోన్లో సచార్ రికార్డ్ చేసిన వీడియో క్లిప్తోపాటు ఆమె అఫిడవిట్ను కోర్టుకు సమర్పించింది. ఈ నెల 5న ఉదయం 5.30 గంటల నుంచి 6 గంటల మధ్య గౌహతి ఎయిర్పోర్ట్లోని బోర్డింగ్ గేట్ వద్ద..
తాజాగా మరో ఘటన బయటపడింది. ప్రమాద సమయంలో అంజలితోపాటు మరో యువతి కూడా ఉన్నట్లు తాజాగా బయటకొచ్చిన సీసీటీవీ ఫుటేజ్ ద్వారా తెలుస్తోంది. కొత్త ఏడాది సందర్భంగా పార్టీ అనంతరం వీరిద్దరూ స్కూటీలో బయలు దేరినట్లు అ
కొత్త సంవత్సరం వేళ దేశ రాజధాని ఢిల్లీలో దారుణ ఘటన చోటు చేసుకున్న విషయం తెలిసిందే. ఆదివారం తెల్లవారుజామున స్కూటీపై వెళ్తున్న 20 ఏండ్ల యువతిని ఢీకొన్న ఓ కారు.. ఆమెను దాదాపు 4 కిలోమీటర్ల దూరం అలాగే ఈడ్చుకెళ్లి