Man Murdered Inside Bakery | ఏడుగురు వ్యక్తులు ఒక వ్యక్తిని వెంబడించారు. బేకరీ షాపులోకి పరుగెత్తిన అతడిపై అక్కడ దాడి చేశారు. కత్తులతో నరికి చంపారు. ఆ బేకరీ షాపులో ఉన్న వారు ఇది చూసి భయాందోళన చెందారు. సీసీటీవీలో రికార్డైన వ�
బీజేపీ మద్దతు గల జిల్లా పంచాయతీ సభ్యురాలి భర్త మనోహర్లాల్ ధాకడ్ వేరొక మహిళతో నడిరోడ్డుపై పట్టుబడ్డారు. ధాకడ్ భార్య మధ్య ప్రదేశ్లోని మందసార్ జిల్లా పంచాయతీ ఎనిమిదో వార్డు సభ్యురాలిగా ఉన్నారు.
DHARMAPURI | వెల్గటూర్, ఏప్రిల్ 02. మండలంలోని కిషన్ రావు పేట లోని నాగపల్లి లక్ష్మీనరసింహస్వామి ఆలయంలో బుధవారం సీసీ కెమెరాలను ధర్మపురి సీఐ రాంనర్సింహారెడ్డి ప్రారంభించారు.
ఇద్దరు కవల సోదరులు చాకచక్యంగా పోలీసుల కళ్లుగప్పి దొంగతనాలు చేశారు. ఒకరు దొంగతనం చేస్తూ ఉంటే, మరొకరు అదే సమయంలో వేరొక చోట ఉన్నట్టు పోలీసులను నమ్మించేలా సీసీటీవీలో రికార్డయ్యేలా ప్రవర్తించేవారు.
ఎన్నికలకు సంబంధించిన సీసీటీవీ, వెబ్క్యాస్టింగ్ ఫుటేజీ, అభ్యర్థుల వీడియో రికార్డులు వంటి ఎలక్ట్రానిక్ డాక్యుమెంట్లను ప్రజల పరిశీలన నుంచి నివారించేందుకు ఎన్నికల నిబంధనను కేంద్రం సవరించింది.
ఆఫీసులో అలసటొచ్చి రెప్ప వాల్చిన ఉద్యోగిని కంపెనీ విధుల నుంచి తొలగించింది. ఆ మాత్రానికే తొలగిస్తారా? అంటూ కోర్టుకెక్కిన ఉద్యోగికి అనుకూలంగా తీర్పు వచ్చింది. అతడికి రూ.41.6 లక్షల పరిహారం చెల్లించాలని కోర్టు
NRI Shot | అమెరికా నుంచి వచ్చిన ఎన్నారైపై ఇద్దరు వ్యక్తులు అతడి ఇంట్లో కాల్పులు జరిపారు. బుల్లెట్ గాయాలైన అతడ్ని ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ఆ ఇంట్లోని సీసీటీవీలో రికార్డైన వీడియో క్లిప్ సోష�
Woman On Morning Walk Groped | మార్నింగ్ వాక్కు వెళ్తున్న మహిళను ఒక వ్యక్తి లైంగికంగా వేధించాడు. ఆమె పట్ల అసభ్యకరంగా ప్రవర్తించారు. గట్టిగా కేకలు వేసిన ఆ మహిళ చివరకు అతడి బారి నుంచి తప్పించుకుంది. ఆ ప్రాంతంలోని సీసీటీవీల
నగరంలోని మాలపల్లికి చెందిన ఏడేండ్ల బాలుడు మహ్మద్ మిహాజ్ కిడ్నాప్ కేసు సుఖాంతమయ్యింది. జనవరి 30న బాలుడు కిడ్నాప్నకు గురికాగా.. కుటుంబీకుల ఫిర్యాదు మేరకు వన్టౌన్ పోలీసులు కేసు నమోదు చేశారు. సీసీ టీవీ
ఓ యువ యూట్యూబర్ (YouTuber) ప్రైవేట్ జీవితానికి సంబంధించిన కొన్ని దృశ్యాలు ఆన్లైన్లో లీక్ అవడం కలకలం రేపింది. ముంబైకి చెందిన 21 ఏండ్ల యూట్యూబర్ ఈ ఘటనలో బాధితుడిగా మారాడు.
హాజరు నమోదుకు చేతివేళ్లు పెట్టాల్సిన పనిలేదు.. కండ్లను స్కాన్ చేయాల్సిన అవసరం అంతకన్నా లేదు. కేవలం నడుచుకొంటూ వెళ్తే చాలు.. ఆటోమేటిక్గా హాజరు నమోదవుతుంది. ఇలాంటి అధునాతన ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, మ�
కెనడాలో మరో హిందూ ఆలయంపై దాడి జరిగింది. ఒంటారియో ప్రావిన్స్లోని విండ్సర్లో బీఏపీఎస్ స్వామినారాయణ దేవాలయంపై బుధవారం ఇద్దరు గుర్తు తెలియని వ్యక్తులు దాడికి పాల్పడ్డారు.