Child Jumps Off Moving Bike To Avoid School | స్కూల్కు వెళ్లకుండా ఉండేందుకు బాలుడు పెద్ద సాహసం చేశాడు. కదులుతున్న బైక్ నుంచి కిందకు దూకాడు. దీంతో ఆ బైక్ అదుపుతప్పి రోడ్డుపై పడింది. ఆ తర్వాత ఆ బాలుడు అక్కడి నుంచి ఇంటికి పరుగెత్తాడ�
Drunk' teen reverses car | మద్యం మత్తులో ఉన్న యువకుడు కారు డ్రైవ్ చేశాడు. రివర్స్ గేర్లో నడిపిన అతడు కారుపై కంట్రోల్ తప్పాడు. దీంతో ఆ కారు రివర్స్లో ఫుట్పాత్పై ఉన్న వ్యక్తి మీదకు దూసుకెళ్లింది. కాలు విరిగిన అతడు త�
Man Ran away with Gold Chains | ఒక వ్యక్తి కస్టమర్గా నటించాడు. సూటు, బూటు ధరించి జ్యూయలరీ షాపులోకి ప్రవేశించాడు. గోల్డ్ చైన్స్ కొనుగోలు పేరుతో వాటిని పరిశీలించాడు. షాపు ఓనర్, సిబ్బంది పరధ్యానంలో ఉండటం చూసి మూడు బంగారు గొ
Rajasthan Gang War | శతృత్వం ఉన్న రెండు గ్రూపుల మధ్య గ్యాంగ్ వార్ జరిగింది. బైక్పై వెళ్తున్న ముగ్గురు వ్యక్తులను థార్ వాహనంతో ఢీకొట్టారు. దీంతో వారు కాల్పులు జరిపారు. మరో కారులోని వ్యక్తులు ఆ ముగ్గురిని ఢీకొట్టే�
(Domestic Worker Kills Pet Dog | ఒక పనిమనిషి దారుణానికి పాల్పడింది. పెంపుడు కుక్కను లిఫ్ట్ లోపల చంపింది. లిఫ్ట్ నేలకేసి బాది కుక్క ప్రాణం తీసింది. ఆ లిఫ్ట్లోని సీసీటీవీలో ఇది రికార్డ్ అయ్యింది. ఈ వీడియో క్లిప్ సోషల్ మీ�
(student thrashed by police | ఒక విద్యార్థిని పోలీసులు చుట్టుముట్టారు. అతడి చొక్కా విప్పించి కర్రతో దారుణంగా కొట్టారు. తీవ్రంగా గాయపడిన ఆ యువకుడు మరణించాడు. ఈ వీడియో క్లిప్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది.
Father Kidnaps Daughter | ఏడాదిన్నర వయస్సున్న కుమార్తెను ఆమె తండ్రి కిడ్నాప్ చేశాడు. పుట్టింట్లో ఉంటున్న భార్య వద్ద ఉన్న ఆ చిన్నారిని అపహరించాడు. ఆ ప్రాంతంలోని సీసీటీవీలో రికార్డైన ఈ వీడియో క్లిప్ సోషల్ మీడియాలో వైర
Man Murdered Inside Bakery | ఏడుగురు వ్యక్తులు ఒక వ్యక్తిని వెంబడించారు. బేకరీ షాపులోకి పరుగెత్తిన అతడిపై అక్కడ దాడి చేశారు. కత్తులతో నరికి చంపారు. ఆ బేకరీ షాపులో ఉన్న వారు ఇది చూసి భయాందోళన చెందారు. సీసీటీవీలో రికార్డైన వ�
బీజేపీ మద్దతు గల జిల్లా పంచాయతీ సభ్యురాలి భర్త మనోహర్లాల్ ధాకడ్ వేరొక మహిళతో నడిరోడ్డుపై పట్టుబడ్డారు. ధాకడ్ భార్య మధ్య ప్రదేశ్లోని మందసార్ జిల్లా పంచాయతీ ఎనిమిదో వార్డు సభ్యురాలిగా ఉన్నారు.
DHARMAPURI | వెల్గటూర్, ఏప్రిల్ 02. మండలంలోని కిషన్ రావు పేట లోని నాగపల్లి లక్ష్మీనరసింహస్వామి ఆలయంలో బుధవారం సీసీ కెమెరాలను ధర్మపురి సీఐ రాంనర్సింహారెడ్డి ప్రారంభించారు.
ఇద్దరు కవల సోదరులు చాకచక్యంగా పోలీసుల కళ్లుగప్పి దొంగతనాలు చేశారు. ఒకరు దొంగతనం చేస్తూ ఉంటే, మరొకరు అదే సమయంలో వేరొక చోట ఉన్నట్టు పోలీసులను నమ్మించేలా సీసీటీవీలో రికార్డయ్యేలా ప్రవర్తించేవారు.
ఎన్నికలకు సంబంధించిన సీసీటీవీ, వెబ్క్యాస్టింగ్ ఫుటేజీ, అభ్యర్థుల వీడియో రికార్డులు వంటి ఎలక్ట్రానిక్ డాక్యుమెంట్లను ప్రజల పరిశీలన నుంచి నివారించేందుకు ఎన్నికల నిబంధనను కేంద్రం సవరించింది.