ఆఫీసులో అలసటొచ్చి రెప్ప వాల్చిన ఉద్యోగిని కంపెనీ విధుల నుంచి తొలగించింది. ఆ మాత్రానికే తొలగిస్తారా? అంటూ కోర్టుకెక్కిన ఉద్యోగికి అనుకూలంగా తీర్పు వచ్చింది. అతడికి రూ.41.6 లక్షల పరిహారం చెల్లించాలని కోర్టు
NRI Shot | అమెరికా నుంచి వచ్చిన ఎన్నారైపై ఇద్దరు వ్యక్తులు అతడి ఇంట్లో కాల్పులు జరిపారు. బుల్లెట్ గాయాలైన అతడ్ని ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ఆ ఇంట్లోని సీసీటీవీలో రికార్డైన వీడియో క్లిప్ సోష�
Woman On Morning Walk Groped | మార్నింగ్ వాక్కు వెళ్తున్న మహిళను ఒక వ్యక్తి లైంగికంగా వేధించాడు. ఆమె పట్ల అసభ్యకరంగా ప్రవర్తించారు. గట్టిగా కేకలు వేసిన ఆ మహిళ చివరకు అతడి బారి నుంచి తప్పించుకుంది. ఆ ప్రాంతంలోని సీసీటీవీల
నగరంలోని మాలపల్లికి చెందిన ఏడేండ్ల బాలుడు మహ్మద్ మిహాజ్ కిడ్నాప్ కేసు సుఖాంతమయ్యింది. జనవరి 30న బాలుడు కిడ్నాప్నకు గురికాగా.. కుటుంబీకుల ఫిర్యాదు మేరకు వన్టౌన్ పోలీసులు కేసు నమోదు చేశారు. సీసీ టీవీ
ఓ యువ యూట్యూబర్ (YouTuber) ప్రైవేట్ జీవితానికి సంబంధించిన కొన్ని దృశ్యాలు ఆన్లైన్లో లీక్ అవడం కలకలం రేపింది. ముంబైకి చెందిన 21 ఏండ్ల యూట్యూబర్ ఈ ఘటనలో బాధితుడిగా మారాడు.
హాజరు నమోదుకు చేతివేళ్లు పెట్టాల్సిన పనిలేదు.. కండ్లను స్కాన్ చేయాల్సిన అవసరం అంతకన్నా లేదు. కేవలం నడుచుకొంటూ వెళ్తే చాలు.. ఆటోమేటిక్గా హాజరు నమోదవుతుంది. ఇలాంటి అధునాతన ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, మ�
కెనడాలో మరో హిందూ ఆలయంపై దాడి జరిగింది. ఒంటారియో ప్రావిన్స్లోని విండ్సర్లో బీఏపీఎస్ స్వామినారాయణ దేవాలయంపై బుధవారం ఇద్దరు గుర్తు తెలియని వ్యక్తులు దాడికి పాల్పడ్డారు.
Delhi firing incident | ఓ కేబుల్ ఆఫీస్లోకి ముగ్గురు గుర్తుతెలియని వ్యక్తులు చొరబడి.. ఆఫీస్ లోపల ఉన్న సిబ్బందిపై కాల్పులు దిగారు. ఇంతలో సిబ్బంది లేచి ప్రాణ భయంతో ఆఫీస్లోపల ఉన్న మరో గదిలోకి పరుగులు తీసి తలుపు వేసుకున
ఏడుపాయల జాతర మొత్తం సీసీటీవీ పరిధిలో ఉందని ఎలాంటి సంఘటనలు జరిగినా తెలిసిపోతుందని ఎస్పీ రోహిణీ ప్రియదర్శిని అన్నారు. శుక్రవారం రాత్రి పోలీసు అధికారులతో సమావేశం నిర్వహించి మాట్లాడారు.
తమిళనాడు రాష్ట్రం వెల్లూరులో దారుణం చోటు చేసుకుంది. భార్యను భర్త నడిరోడ్డుపై దారుణంగా కత్తితో పొడిచి చంపాడు. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం వైరల్ అవుతోంది.
సంక్రాంతి వచ్చిందంటే చాలు.. రెండు తెలుగు రాష్ర్టాల్లో పండుగ సందడి మొదలవుతుంది. చలి తీవ్రత, సంక్రాంతి పండుగ నేపథ్యంలో ప్రభుత్వం కూడా సెలవులు ప్రకటిస్తుంది. దీంతో నగరాలు, పట్టణాలకు వలస వచ్చిన చాలా మంది తమ స�
నాగోల్లో కాల్పులు జరిపి బంగారం దోచుకుపోయిన కేసును ఛేదించేందుకు 15 ప్రత్యేక బృందాలు రంగంలోకి దిగాయి. నిందితుల కోసం రాచకొండ పోలీసులు ముమ్మరంగా గాలింపు చర్యలు చేపట్టారు. దర్యాప్తులో భాగంగా 800 సీసీ కెమెరాలన
Noida | అరెస్టు నుంచి తప్పించుకునేందుకు అత్యాచార కేసులో నిందితుడుగా ఉన్న ఓ వ్యక్తి సెక్యూరిటీ గార్డుపైకి కారుతో దూసుకెళ్లాడు. ఈ ఘటన నోయిడాలో మంగళవారం సాయంత్రం చోటు చేసుకుంది. ఇందుకు సంబంధించి పోలీసులు తెలి�
భారత పోలీస్ బలగాల్లో మహిళల సంఖ్య కేవలం 10.5 శాతం కాగా, ప్రతి మూడు పోలీస్ స్టేషన్లకు గాను కేవలం ఒక పోలీస్ స్టేషన్లోనే సీసీటీవీ కెమెరాలున్నాయని ఇండియన్ జస్టిస్ రిపోర్ట్ (ఐజేఆర్) అధ్యయనంలో �
దవాఖానకు తరలింపు న్యూఢిల్లీ, మే 26: ప్రొఫెసర్ జీఎన్ సాయిబాబాను జైలు అధికారులు దవాఖానకు తరలించారు. సాయిబాబా నాలుగు రోజులుగా నిరాహార దీక్ష చేస్తున్నారు. తన జైలు గదిలో ఉన్న సీసీటీవీ కెమెరాను తొలగించాలని ఆయ