హాజరు నమోదుకు చేతివేళ్లు పెట్టాల్సిన పనిలేదు.. కండ్లను స్కాన్ చేయాల్సిన అవసరం అంతకన్నా లేదు. కేవలం నడుచుకొంటూ వెళ్తే చాలు.. ఆటోమేటిక్గా హాజరు నమోదవుతుంది. ఇలాంటి అధునాతన ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, మ�
కెనడాలో మరో హిందూ ఆలయంపై దాడి జరిగింది. ఒంటారియో ప్రావిన్స్లోని విండ్సర్లో బీఏపీఎస్ స్వామినారాయణ దేవాలయంపై బుధవారం ఇద్దరు గుర్తు తెలియని వ్యక్తులు దాడికి పాల్పడ్డారు.
Delhi firing incident | ఓ కేబుల్ ఆఫీస్లోకి ముగ్గురు గుర్తుతెలియని వ్యక్తులు చొరబడి.. ఆఫీస్ లోపల ఉన్న సిబ్బందిపై కాల్పులు దిగారు. ఇంతలో సిబ్బంది లేచి ప్రాణ భయంతో ఆఫీస్లోపల ఉన్న మరో గదిలోకి పరుగులు తీసి తలుపు వేసుకున
ఏడుపాయల జాతర మొత్తం సీసీటీవీ పరిధిలో ఉందని ఎలాంటి సంఘటనలు జరిగినా తెలిసిపోతుందని ఎస్పీ రోహిణీ ప్రియదర్శిని అన్నారు. శుక్రవారం రాత్రి పోలీసు అధికారులతో సమావేశం నిర్వహించి మాట్లాడారు.
తమిళనాడు రాష్ట్రం వెల్లూరులో దారుణం చోటు చేసుకుంది. భార్యను భర్త నడిరోడ్డుపై దారుణంగా కత్తితో పొడిచి చంపాడు. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం వైరల్ అవుతోంది.
సంక్రాంతి వచ్చిందంటే చాలు.. రెండు తెలుగు రాష్ర్టాల్లో పండుగ సందడి మొదలవుతుంది. చలి తీవ్రత, సంక్రాంతి పండుగ నేపథ్యంలో ప్రభుత్వం కూడా సెలవులు ప్రకటిస్తుంది. దీంతో నగరాలు, పట్టణాలకు వలస వచ్చిన చాలా మంది తమ స�
నాగోల్లో కాల్పులు జరిపి బంగారం దోచుకుపోయిన కేసును ఛేదించేందుకు 15 ప్రత్యేక బృందాలు రంగంలోకి దిగాయి. నిందితుల కోసం రాచకొండ పోలీసులు ముమ్మరంగా గాలింపు చర్యలు చేపట్టారు. దర్యాప్తులో భాగంగా 800 సీసీ కెమెరాలన
Noida | అరెస్టు నుంచి తప్పించుకునేందుకు అత్యాచార కేసులో నిందితుడుగా ఉన్న ఓ వ్యక్తి సెక్యూరిటీ గార్డుపైకి కారుతో దూసుకెళ్లాడు. ఈ ఘటన నోయిడాలో మంగళవారం సాయంత్రం చోటు చేసుకుంది. ఇందుకు సంబంధించి పోలీసులు తెలి�
భారత పోలీస్ బలగాల్లో మహిళల సంఖ్య కేవలం 10.5 శాతం కాగా, ప్రతి మూడు పోలీస్ స్టేషన్లకు గాను కేవలం ఒక పోలీస్ స్టేషన్లోనే సీసీటీవీ కెమెరాలున్నాయని ఇండియన్ జస్టిస్ రిపోర్ట్ (ఐజేఆర్) అధ్యయనంలో �
దవాఖానకు తరలింపు న్యూఢిల్లీ, మే 26: ప్రొఫెసర్ జీఎన్ సాయిబాబాను జైలు అధికారులు దవాఖానకు తరలించారు. సాయిబాబా నాలుగు రోజులుగా నిరాహార దీక్ష చేస్తున్నారు. తన జైలు గదిలో ఉన్న సీసీటీవీ కెమెరాను తొలగించాలని ఆయ
సీసీటీవీల నిర్వహణకు ప్రత్యేక సంస్థ తెలంగాణ స్టేట్ సొసైటీ ఫర్ పబ్లిక్ సేఫ్టీకి బాధ్యతలు సిబ్బంది సంక్షేమానికి వెల్ఫేర్ సొసైటీ’ ప్రారంభించిన డీజీపీ మహేందర్రెడ్డి పోలీసుల సంక్షేమానికి ముఖ్యమంత్ర�
ప్రజలకు మెరుగైన భద్రత కల్పించేందుకు ప్రభుత్వం రాష్ట్రంలో 8,51,644 సీసీ కెమెరాలు ఏర్పాటుచేసింది. దేశంలో అత్యధిక సీసీ కెమెరాలున్న రాష్ట్రం తెలంగాణేనని 2022 ఆర్థిక సర్వే తెలిపింది. మొత్తం సీసీ కెమెరాల్లో ఎంపీ, ఎమ�
మాదన్నపేట: ప్రియుడికి వివాహం నిశ్చయం కావడంతో కేసులో ఇరికేందుకు యువతి గ్యాంగ్ రేప్ నాటకమాడి పోలీసులను పరుగులు పెట్టించింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం బుధవారం సాయంత్రం ఓ యువతి తనను ముగ్గురు ఆటో �
న్యూఢిల్లీ: ఒక మహిళ బిల్డింగ్ నాలుగో అంతస్తు నుంచి కిందపడింది. ఒక వ్యక్తి ఆమెను తీసుకెళ్లి ఒకచోట పడేశాడు. ఆ మహిళ మరణానికి కారణమైన నిందితుడ్ని సీసీటీవీ ఫుటేజ్ ద్వారా పోలీసులు గుర్తించి అరెస్ట్ చేశారు. �