ఉస్మానియా యూనివర్సిటీలోని దైరతుల్ మారిఫిల్ ఉస్మానియా విభాగంలో పనిచేసే ఉద్యోగులకు సంబంధించిన జీతం డబ్బులు రూ.1.12 కోట్లు గల్లంతయ్యాయి. ఓయూ అధికారుల ఫిర్యాదు మేరకు ఉస్మానియా యూనివర్సిటీ పోలీసు స్టేషన్�
దొంగల ముఠా కారుపై పోలీసులు కాల్పులు జరిపిన సంఘటన కలకలం రేపింది. కొన్ని రోజులుగా ఈ ముఠా పంట పొలాల్లోని ట్రాన్స్ఫార్మర్లను ధ్వంసం చేస్తూ కాపర్ తీగలు చోరీ చేస్తూ.. ఇటు రైతులకు.. అటు పోలీసులకు కునుకు లేకుండ�
ఆర్టీసీ ఉద్యోగుల సహకార పరపతి సంఘానికి (సీసీఎస్ ) మే 15లోగా రూ.50 కోట్లు డిపాజిట్ చేయాలని హైకోర్టు టీఎస్ఆర్టీసీ యాజమాన్యాన్ని ఆదేశించింది. సీసీఎస్కు జమ చేయాల్సిన నిధులను ఆర్టీసీ సొంత అవసరాలకు వాడుకోవడం�
ఆర్టీసీ ఉద్యోగుల వేతనాల నుంచి నెలవారీగా తీసుకున్న నిధులను వారి సహకార పరపతి సంఘానికి (సీసీఎస్కు) జమ చేయాలని హైకోర్టు ఆదేశించింది. ఆర్టీసీ సొంత అవసరాలకు ఆ నిధులను వాడకూడదని తేల్చిచెప్పింది. విచారణను 18కి వ
పేస్కేల్ను అమలు చేస్తూ జీవో విడుదల చేయడంపై జిల్లా సెర్ప్ ఉద్యోగులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ప్రభు త్వం అధికారికంగా జీవో నం.11ను విడుదల చేయడంతో జిల్లాలో సెర్ఫ్ ఉద్యోగులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు
అపార్ట్మెంట్లో ఫ్లాట్ల విక్ర యం పేరిట కోట్లు వసూలు చేసి మోసం చేశారని సాహితీ ఇన్ఫ్రాటెక్ వెంచర్స్ ఎండీ బూదాటి లక్ష్మీనారాయణపై వచ్చి న ఫిర్యాదులను స్టేట్మెంట్లుగా రికార్డు చేయాలని పోలీసులను హైకో�
పోలండ్ దేశానికి పంపిస్తామని చెప్పి.. నిజామాబాద్, హైదరాబాద్ ప్రాంతాలకు చెందిన యువకులను అక్రమం గా సెర్బియాకు తరలించి, నరకయాతనకు గురిచేసిన ఓ కన్సల్టెన్సీ బాగోతం వెలుగులోకి వచ్చింది.
Vinod Kumar | విద్యారంగంలో తెలంగాణ దేశంలోనే అగ్రగామిగా నిలిచిందని రాష్ట్ర ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడు బోయినపల్లి వినోద్కుమార్ అన్నారు. తెలంగాణ గురుకులాలు యావత్తు దేశానికే
జిల్లా కేంద్రంలోని ఐదో టౌన్ పోలీస్స్టేషన్ పరిధిలో ఉన్న రాజారాం స్టేడియంలో ఎస్సై, కానిస్టేబుల్ అభ్యర్థులకు ఎనిమిదో రోజైన శుక్రవారం ఈవెంట్స్ కొనసాగాయి. ఉదయం 5 గంటలకు ప్రారంభమైన దేహదారుఢ్య పరీక్షలను
నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని రాజారాం స్టేడియంలో ఎస్సై, కానిస్టేబుల్ అభ్యర్థుల ఈవెంట్స్ రెండో రోజైన శుక్రవారం కొసాగాయి. ఉదయం 5 గంటలకు ప్రారంభమైన శారీరదారుఢ్య పరీక్షలను కమిషనర్ ఆఫ్ పోలీస్ కె.ఆర్.�
Telugu akademi | హైదరాబాద్: తెలుగు అకాడమీ ఫిక్స్డ్ డిపాజిట్ల గోల్మాల్పై సీసీఎస్ దర్యాప్తు కొనసాగుతున్నది. రూ.64 కోట్లు దారిమళ్లించినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. రూ.8 కోట్ల డిపాజిట్ విత్డ్రాపై చందానగర్