పర్యావరణ పరిరక్షణలో భాగంగా మౌస్ డీర్ (ఎలుకను పోలిన జింక)ల సంఖ్యను పెంచేందుకు సీసీఎంబీ పరిశోధనలు చేస్తున్నది. అంతరించిపోయే దశలో ఉన్న ఈ జీవులను పరిరక్షించేందుకు వాటి పునరుత్పత్తిపై పదేండ్లుగా అధ్యయనం �
ప్రస్తుతం వేగంగా అంతరించిపోతున్న ప్రాచీన జీవుల్లో ‘కామన్ ఇండియన్ మానిటర్' ఒకటి. బెంగాల్ మానిటర్ (వారనస్ బెంగాలెన్సిస్)గానూ ప్రసిద్ధి పొందిన ఈ సరీసృప జీవులు వేటగాళ్ల నిర్వాకానికి బలైపోతున్నాయి.
మత్స్య సంపదకు హాని తలపెడుతున్న క్యాట్షిష్ ఉనికిని గుర్తించేందుకు హైదరాబాద్లోని సెంటర్ ఫర్ సెల్యులర్ అండ్ మాలిక్యులర్ బయాలజీ (సీసీఎంబీ) సరికొత్త విధానాన్ని ఆవిష్కరించింది
మత్స్య సంపదకు సవాల్ గా మారిన క్యాట్షిష్ల ఉనికిని తక్కువ ఖర్చులోనే గుర్తించేందుకు సెంటర్ ఫర్ సెల్యూలార్ అండ్ మాలిక్యూలర్ బయాలజీ సంస్థ నూ తన విధానాన్ని అభివృద్ధి చేసింది.
మురుగునీటిపై సూపర్బగ్లతో యుద్ధం చేసేందుకు సీసీఎంబీ సిద్ధమవుతున్నది. సూపర్ బగ్ల ఉనికి, వ్యాప్తి, యాంటిబయాటిక్స్ను ఎదుర్కొనేలా వాటిలో జరుగుతున్న జన్యు మార్పిడిని శాస్త్రీయంగా గుర్తించడంపై సెంటర్�
30న గీతం స్నాతకోత్సవంలో ప్రదానం పటాన్చెరు, జూలై 26 : బాల కార్మిక వ్యవస్థ నిర్మూలన కోసం పాటుపడిన ప్రొఫె సర్ శాంతాసిన్హాతోపాటు ప్రఖ్యాత తెలుగు నవలా రచయిత అంపశయ్య నవీన్కు గౌరవ డాక్టర్ ఆఫ్ లెటర్స్ (డీ.లిట�
హైదరాబాద్ : ఉస్మానియా యూనివర్సిటీ పోలీసు స్టేషన్ పరిధిలోని తార్నాక సీసీఎంబీ వద్ద ఆదివారం రాత్రి ఘోర రోడ్డుప్రమాదం సంభవించింది. అతివేగంతో దూసుకొచ్చిన బెంజ్ కారు అదుపుతప్పి డివైడర్ను ఢీకొట్�
కరోనాకు ఓ టీకా, మలేరియాకు ఓ టీకా, డెంగ్యూకి ఓ టీకా.. ఇలా ఒక్కో రోగానికి ఒక్కో టీకా కాకుండా నాలుగైదు రోగాలకు కలిపి ఒకే టీకా ఉంటే..! ఆ దిశగా దృష్టి సారించిన సెంటర్ ఫర్ సెల్యూలర్ అండ్ మాలిక్యులర్ బయాలజీ (సీస�
Omicran | ఆంధ్రప్రదేశ్లో తొలి ఒమిక్రాన్ (Omicran) కేసు నమోదయింది. ఈ మేరకు రాష్ట్ర వైద్యారోగ్యశాఖ ధృవీకరించింది. ఐర్లాండ్ నుంచి విశాఖపట్నం వచ్చిన 34 ఏండ్ల వ్యక్తికి ఒమిక్రాన్
సీఎస్ఐఆర్, సీసీఎంబీ అధ్యయనంలో వెల్లడి పిల్లలను కనేముందు జన్యు పరీక్షలు తప్పనిసరి హైదరాబాద్, సెప్టెంబర్ 28 (నమస్తే తెలంగాణ): నవ దంపతులు జన్యు పరీక్షలు చేయించుకోవడం వల్ల పుట్టబోయే పిల్లల్లో చాలా రకాల సమ
రోగి శరీరంలోనే వైరస్ సమూల మార్పులుహైదరాబాద్, జూలై 29: కరోనా మహమ్మారి కొత్త రూపాలు సంతరించుకోవడం వెనకున్న కారణాలను పరిశోధకులు గుర్తించారు. కరోనా సోకిన రోగిలో వైరస్ కొన్ని మార్పులకు లోనవుతున్నదని పేర్క
అయినా ఆంక్షలు కొనసాగాలి అందరమూ బాధ్యతగా ఉండి మూడో ముప్పు ఎదుర్కొందాం డెల్టా వేరియంట్ వేగంగా విస్తరించినా అంత తీవ్రత లేదు సీసీఎంబీ సలహాదారు రాకేశ్ మిశ్రా వ్యాఖ్యలు ప్రత్యేక ప్రతినిధి, జూన్ 7 (నమస్తే త�
యాంటీ-కొవిడ్ డ్రగ్ 2-డీజీ ఫస్ట్ బ్యాచ్ రేపు విడుదల కానున్నది. కరోనాపై పోరులో కీలకాస్త్రం కానున్న ఈ ఔషధాన్ని హైదరాబాద్కు చెందిన డాక్టర్ రెడ్డీస్ ల్యాబ్స్ సహకారంతో డీఆర్డీఓ అభివృద్ధి చేసింది.