అసలైన రైతుల పత్తి పంటను ఎడ్లబండ్లలో తీసుకొస్తే సీసీఐ అధికారులు కొనుగోలు చేయడానికి నిరకరిస్తున్నారని, దీంతో వ్యాపారస్తులకు తక్కువ ధరకే పత్తి అమ్మి ఆర్థికంగా నష్టపోతున్నామని రైతులు మంగళవారం ఆందోళనకు ద�
ఆదిలాబాద్ జిల్లాలో పత్తి కొనుగోళ్లు ఈ నెల 20వ తేదీ నుంచి నిలిచిపోనున్నాయి. ఈ మేరకు ఆదిలాబాద్ జిల్లా మార్కెటింగ్ శాఖ అధికారులు ఆదేశాలు జారీ చేశారు. సీసీఐ కేంద్రాలు మూసివేస్తున్న నేపథ్యంలో పత్తి రైతులు �
సీసీఐ నిబంధనలు ప్రకారం..తేమ శాతం నిబంధనలు పాటిస్తూ నాణ్యమైన పత్తిని తీసుకువచ్చినందుకు ఇవ్వాల్సిన ఇన్సెంటివ్ ఇవ్వడం లేదని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అడిగితే గాని కొంత మందికి మాత్రమే నామమాత్రంగ
రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ రాజన్న ఆల య ఖజానా ఖాతా లో జమైన రైతు ఏదుల సత్తెమ్మకు చెందిన పత్తి డబ్బులు రూ.2,14,549 ఆలయ అధికారులు తిరిగి ఆమె ఖాతాకు బదిలీ చేయించారు.
‘బాంచెన్.. మీ కాల్మొక్తా.. ఎలాగైనా మా పత్తి కొనండి సారూ’ అంటూ ఓ పత్తి రైతు అధికారి కాళ్లపై పడి వేడుకున్నాడు. జోగుళాంబ గద్వాల జిల్లా అలంపూర్కు చెందిన రైతు మల్లేశ్ స్లాట్ బుక్ చేసుకొని గురువారం 90 క్వింట�
ఖమ్మం మార్కెట్ యార్డుకు ధీటుగా పత్తి కొనుగోలు చేపడుతున్న జూలూరుపాడు మండల కేంద్రంలో సిసిఐ కొనుగోలు కేంద్రం ఏర్పాటు చేయాలని రాజ్యసభ సభ్యుడు వద్దిరాజు రవిచంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. బీఆర్ఎస్ పార�