ఆదిలాబాద్ సీసీఐ ఫ్యాక్టరీ పునరుద్ధరణ కోసం చేపడుతున్న ఉద్యమాన్ని రాష్ట్రస్థాయికి తీసుకెళ్లేందుకు కార్యాచరణ రూపొందిస్తున్నట్లు మాజీ మంత్రి జోగు రామన్న తెలిపారు. హైదరాబాద్లోని సుందరయ్య విజ్ఞాన కేంద�
సీసీఐ పరిశ్రమ పునఃప్రారంభం అంశంపై కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా చేసిన వ్యాఖ్యలపై స్థానిక ఎంపీ నగేశ్, ఎమ్మెల్యే పాయల్ శంకర్లు ప్రజలకు స్పష్టత ఇవ్వాలని మాజీ మంత్రి జోగు రామన్న డిమాండ్ చేశారు. సీసీఐ ప�
Adilabad : ఆదిలాబాద్లో మూతపడిన సిమెంట్ పరిశ్రమను కేంద్ర ప్రభుత్వం వెంటనే ప్రారంభించాలంటూ రాష్ట్రంలోని కాంగ్రెస్ ప్రభుత్వం అసెంబ్లీలో తీర్మానం చేయాలని ప్రొఫెసర్ ఖాసీం డిమాండ్ చేశారు. బుధవారం సీసీఐ సాధన కమి�
సీసీఐ సిమెంట్ పరిశ్రమను పునఃప్రారంభించాలనే డిమాండ్తో సీసీఐ సాధన కమిటీ ఆధ్వర్యంలో ఆదివారం ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలోని ఆర్అండ్బీ విశ్రాంతి భవనం ఎదుట రిలే నిరాహార దీక్షలు ప్రారంభించారు. ఈనెల 9 నుంచ
నీట్ పేపర్ లీకేజీ అంశంలో ఢిల్లీలో ఆందోళనలు చేపడుతున్న విద్యార్థులపై కేంద్రం తీరుకు నిరసనగా సీపీఐ పోరు బాట పట్టనున్నది. హైదరాబాద్లోని పార్టీ రాష్ట్ర కార్యాలయం మగ్దూం భవన్లో శుక్రవారం పార్టీ రాష్ట్�
మూతపడిన సిమెంట్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (సీసీఐ) ఫ్యాక్టరీని తిరిగి ప్రారంభించే వరకు అన్ని రాజకీయ పార్టీలు, ప్రజా సంఘాలు, కార్మిక సం ఘాలు, ప్రజలు ఐక్యంగా ఉద్యమించాలని మాజీ మంత్రి జోగు రామన్న పిలుపునిచ్చ�
ఆదిలాబాద్ యువత భవిష్యత్ కోసం సీసీఐ పరిశ్రమ పునఃప్రారంభం అత్యవసరమని, ఈ లక్ష్యంతో మంగళవారం నిర్వహించనున్న ‘హలో యువత.. చలో సీసీఐ’ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని మాజీ మంత్రి జోగు రామన్న ఒక ప్రకటనలో పిలుప
రిటైర్డ్ ఐఏఎస్ అధికారి, కాంపిటీషన్ కమిషన్ ఆఫ్ ఇండియా(సీసీఐ) మొదటి చీఫ్ ధనేంద్ర కుమార్ బుధవారం అర్ధరాత్రి తన ఇంట్లో జరిగిన అగ్ని ప్రమాదంలో ఊపిరాడక చనిపోయారు.
మూత పడిన ఆదిలాబాద్ సిమెంటు పరిశ్రమ (సీసీఐ)ను కేం ద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు వెంటనే ప్రారంభించాలని, లేనిపక్షంలో రైతుల వద్ద సేకరించిన భూములను తిరిగి అ ప్పగించాలంటూ సీసీఐ సాధన కమిటీ సభ్యులు డి మాండ్ చేశారు.
అసలైన రైతుల పత్తి పంటను ఎడ్లబండ్లలో తీసుకొస్తే సీసీఐ అధికారులు కొనుగోలు చేయడానికి నిరకరిస్తున్నారని, దీంతో వ్యాపారస్తులకు తక్కువ ధరకే పత్తి అమ్మి ఆర్థికంగా నష్టపోతున్నామని రైతులు మంగళవారం ఆందోళనకు ద�
ఆదిలాబాద్ జిల్లాలో పత్తి కొనుగోళ్లు ఈ నెల 20వ తేదీ నుంచి నిలిచిపోనున్నాయి. ఈ మేరకు ఆదిలాబాద్ జిల్లా మార్కెటింగ్ శాఖ అధికారులు ఆదేశాలు జారీ చేశారు. సీసీఐ కేంద్రాలు మూసివేస్తున్న నేపథ్యంలో పత్తి రైతులు �
సీసీఐ నిబంధనలు ప్రకారం..తేమ శాతం నిబంధనలు పాటిస్తూ నాణ్యమైన పత్తిని తీసుకువచ్చినందుకు ఇవ్వాల్సిన ఇన్సెంటివ్ ఇవ్వడం లేదని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అడిగితే గాని కొంత మందికి మాత్రమే నామమాత్రంగ