అకాల వర్షాలతో తడిసి ముద్దయిన పత్తి.. సగానికి సగం పడిపోయిన దిగుబడి.. 12% తేమ నిబంధనతో సీసీఐ కొర్రీలు.. బహిరంగ మార్కెట్లో మద్దతు ధర దక్కని దైన్యం.. నేటికీ ప్రారంభంకాని కొనుగోలు కేంద్రాలు.. వెరసి... పత్తి రైతు గుండె
పత్తి అమ్మకానికి రైతులు పడిగాపులు పడుతున్నారు. సీసీఐ అధికారులు పత్తి పంటకు 8110 మద్దతు ధర ప్రకటించినప్పటికీ తేమ శాతం 12 కన్నా ఎక్కువగా ఉంటే కొనుగోళ్లు చేయడంలేదు. ఆదిలాబాద్లో సోమవారంనుంచి సీసీఐ ఆధ్వర్యంలో �
ఆరుగాలం కష్టించి పండించిన పత్తి పంటలకు మద్దతు ధర కల్పించేందుకే ప్రభుత్వం సీసీఐ కొనుగోలు కేంద్రాలను ప్రారంభిస్తుందని పెద్దపల్లి ఎమ్మెల్యే సీహెచ్ విజయరమణారావు అన్నారు. పెద్దపల్లి మండలంలోని రాఘవపూర్ లో
వర్షాలతో పత్తి రైతులు తీవ్రంగా నష్టపోతున్నా ప్రభుత్వం సీసీఐ కొనుగోలు కేంద్రాలను ప్రారంభించకుండా దళారులను ప్రోత్సహిస్తుందని నకిరేకల్ మాజీ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య అన్నారు. గురువారం చ�
రైతుల సంక్షేమమే తమ ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని వైరా ఎమ్మెల్యే మలోత్ రాందాస్ నాయక్, ఇల్లెందు ఎమ్మెల్యే కోరం కనకయ్య అన్నారు. బుధవారం సింగరేణి మండలం అప్పాయ్యగూడెం గ్రామ పంచాయతీ పరిధిలోని శ్రీ లక్ష్మీప్రియ క�
షరతులతో పత్తి కొనుగోలు టెండర్లలో పాల్గొనేందుకు జిన్నింగ్ మిల్లులు యాజమాన్యాలు అంగీకరించాయి. జిన్నింగ్ మిల్లుల డిమాండ్లలో కొన్నింటిని పరిష్కరించిన సీసీఐ.. మరికొన్ని అంశాలపై నవంబర్లో మరోసారి చర్చలు
కేంద్ర ప్రభుత్వం ఏటా పంటలకు మద్దతు ధర పెంచుతోంది. దీంతో రైతులు తమకు మద్దతు ధర లభిస్తోందని ఆశించినా కాటన్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా(సీసీఐ) నిర్వాకం ఫలితంగా రైతులకు మద్దతు ధర లభించడం లేదు.
పత్తి కొనుగోళ్లలో భారీగా అక్రమాలు జరిగినట్టు తెలుస్తున్నది. అడ్డగోలు టీఆర్ (టెంపరరీ రిజిస్ట్రేషన్లు)లు జారీ చేసి అవకతవకలకు పాల్పడినట్టు మార్కెటింగ్ శాఖ అధికారులు అంచనాకు వచ్చినట్టు తెలిసింది.
రాష్ట్రంలో పత్తి రైతులకు తీవ్ర అన్యాయం జరుగుతున్నదని బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి (Peddi Sudarshan Reddy) అన్నారు. మార్కెట్లలో వందలాది మంది బ్రోకర్లతో దందా కొనసాగుతున్నదని ఆరోపించారు. కుట్రపూరి
ఆదిలాబాద్ సిమెంటు పరిశ్రమ పునఃప్రారంభానికి సంబంధించి జరుగుతున్న ఆందోళన కార్యక్రమంలో భాగంగా బుధవారం రాజ్యసభ బీఆర్ఎస్ ఫ్లోర్ లీడర్ సురేశ్రెడ్డి, డిప్యూటీ ఫ్లోర్ లీడర్ వద్దిరాజు రవిచంద్ర, రాజ్య
మూతబడిన ఆదిలాబాద్ సిమెంట్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా(సీసీఐ)ను తిరిగి ప్రారంభించాలని కేంద్ర పరిశ్రమల శాఖ మంత్రి కుమారస్వామిని బీఆర్ఎస్ నాయకులు కోరారు. బుధవారం ఢిల్లీలోని ఆయన చాంబర్లో రాజ్యసభ బీఆర్�
ఆదిలాబాద్ జిల్లావాసుల చిరకాల ఆకాంక్ష అయినటు వంటి సిమెంట్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (సీసీఐ)ను పునరుద్ధరించాల్సిందే అని, ప్రాణం ఉన్నంత వరకు పోరాటం చేస్తామని మాజీ మంత్రి, బీఆర్ఎస్ పార్టీ ఆదిలాబాద్ జిల�
ఆదిలాబాద్ ప్రజలకు ఆయువుపట్టు లాంటి సీసీఐని తిరిగి ప్రారంభించకుండా ఆ సంస్థ ఆస్తులను వేలం వేసేందుకు సిద్ధమవడం మోదీ ప్రభుత్వ కుటిలత్వానికి పరాకాష్ట అని, సీసీఐని తుక్కుకింద అమ్మే నిర్ణయాన్ని కేంద్రం వెన�
బీజేపీ అంటే నమ్మకం కాదు అమ్మకమని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ (KTR) అన్నారు. ఆదిలాబాద్లోని సిమెంట్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (CCI)ని తుక్కు కింద తెగనమ్మేందుకు కేంద్ర ప్రభుత్వం సిద్ధమవడం అత్యంత ద�