ముంబై: ఐపీఎల్ విజయవంతం కావడంలో తెర వెనుక పాత్ర పోషించిన హీరోలను భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) తగిన రీతిలో గౌరవించింది. వారి సేవలకు గుర్తింపునిస్తూ రూ.కోటి 25 లక్షల నగదు బహుమతి ప్రకటించింది. రెండు
ఆదిలాబాద్లోని సీసీఐని విక్రయించేందుకు కేంద్రం తీసుకుంటున్న చర్యలపై రాజకీయ విశ్లేషకులు, మాజీ ఎమ్మెల్సీ ప్రొఫెసర్ నాగేశ్వర్ మండిపడ్డారు. ఆ పరిశ్రమను ఎందుకు అమ్ముతున్నారో చెప్పాలంటూ ట్విట్టర్
ఆదిలాబాద్ సిమెంట్ పరిశ్రమలో యంత్ర సామగ్రి వేలాన్ని నిలివేయాలని కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ సీసీఐ భూ నిర్వాసితులు గురువారం ఆందోళనకు దిగారు. ఆదిలాబాద్-నాగ్పూర్ రహదారిపై ఎడ్లబండ్లతో రాస్త
ఆదిలాబాద్ : సిమెంట్ పరిశ్రమ యంత్ర సామగ్రి కేంద్ర ప్రభుత్వం వేలం వేయడం నిరసిస్తూ పరిశ్రమలకు భూములు ఇచ్చిన రైతులు ఆందోళన చేపట్టారు. గురువారం అదిలాబాద్ నాగ్పూర్ రోడ్డుపై ఎడ్లబండ్లతో రాస్తారోకో నిర్వహించ
కేంద్రమంత్రి పీయూష్జీ, భారత ప్రభుత్వం సీసీఐ పరిశ్రమ యంత్రాల తొలగింపు ఉత్తర్వులను పునఃసమీక్షించి, పునరుద్ధరణ దిశగా సానుకూల నిర్ణయం తీసుకోవాలి. పరిశ్రమల పునరుద్ధరణకు రాష్ట్ర ప్రభుత్వం నుంచి పూర్తి సహక�
ఆదిలాబాద్లోని సీసీఐని అమ్మేందుకు కేంద్ర ప్రభుత్వం టెండర్ జారీ చేయడంపై జిల్లా ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కేంద్ర ప్రభుత్వ వైఖరిని నిరసిస్తూ జిల్లా కేంద్రంలో సీసీఐ సాధన కమిటీ ఆధ్వర్యలో ఆందోళన
ఆదిలాబాద్ : ఆదిలాబాద్లోని సిమెంట్ పరిశ్రమను కేంద్ర ప్రభుత్వం అమ్మకానికి పెట్టడాన్ని నిరసిస్తూ సీసీఐ సాధన సమితి ఆధ్వర్యంలో కేంద్ర ప్రభుత్వ దిష్టిబొమ్మను దహనం చేశారు. ఈ సందర్భంగా సాధన సమితి నాయకుడు నా�