Clashes Two Groups | పెద్ద కొడప్గల్ మండలంలోని జగన్నాథ్ పల్లి గ్రామంలో సీసీ రోడ్డు (CC Roads ) నిర్మాణం విషయంలో ఇరు వర్గాల ఘర్షణ లో ముగ్గురికి గాయాలయ్యాయి.
కాంగ్రెస్ ప్రభుత్వంలో జనాలకు కూల్చివేతల భయం పట్టుకున్నది. ప్రజా సంక్షేమానికి పాటుపడుతామని చెప్పి అధికారంలోకి వచ్చిన ప్రజాపాలన ప్రభుత్వం ప్రజలకు చుక్కలు చూపుతోంది. ఇప్పటికే హై దరాబాద్తోపాటు పలు పట్�
ఇందారం ఓపెన్కాస్టు గని నుంచి ఓబీ మట్టిని తరలిస్తున్న వాహనాలను గురువారం రామారావుపేట గ్రామానికి చెందిన రైతులు అడ్డుకున్నారు. రామారావుపేట గ్రామం నుంచి గోదావరికి వెళ్లే వందల ఏళ్లనాటి రహదారిని మట్టిపోసి �
బీసీకాలనీలో సీసీరోడ్డు నిర్మాణ పనులను వర్ధన్నపేట ఎమ్మెల్యే కేఆర్ నాగరాజు శనివారం కొబ్బరికాయ కొట్టి ప్రారంభించారు. రూ. 3 లక్షల నిధులతో 80 మీటర్ల సీసీరోడ్డు నిర్మిస్తున్నట్లు ఎమ్మెల్యే తెలిపారు. కార్యక్ర
సంగారెడ్డి జిల్లా కోహీర్ పట్టణంలోని ప్రధాన రహదారి దెబ్బతిన్నడం తో రాకపోకలకు ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. కోహీర్ పట్టణంలోని డీసీసీ బీ బ్యాంకు ఎదురుగా ఉన్న బీటీ రోడ్డు ధ్వం సం కావడంతో అక్కడ సీసీ �
ఇది కౌటాల మండలం తలోడి గ్రామంలో రూ. 5 లక్షలతో వేసిన సీసీ రోడ్డు. పదికాలాల పాటు నాణ్యతగా ఉండాల్సింది పోయి.. న్లైనా గడవకముందే పగుళ్లు తేలింది. కాంట్రాక్టర్ల ధన దాహానికి లక్షలాది రూపాయలు వృథా అవుతున్నాయనడానిక�
నియోజకవర్గ అభివృద్ధికి నిరంతరం కృషి చేస్తానని దేవరకొండ ఎమ్మెల్యే నేనావత్ బాలూనాయక్ అన్నారు. శనివారం మండలంలో పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన, ప్రారంభోత్సవాలు చేశారు. వావిల్కోల్ నుంచి బ్రాహ్మణపల్ల�
గ్రామాల అభివృద్ధికి కట్టుబడి ఉన్నామని చొప్పదండి ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం పేర్కొన్నారు. శుక్రవారం ఆయన మండల కేంద్రంతోపాటు తడగొండ, స్తంభంపల్లి, గుండన్నపల్లి, కోరెం, బూరుగుపల్లి గ్రామాల్లో రూ.35లక్షలతో చేప
మండల పరిధిలోని రుక్మాపూర్ గ్రామంలో ఎన్ఆర్ఈజీఎస్ నిధులు రూ. ఐదు లక్షలతో నిర్మిస్తున్న సీసీ రోడ్డు నిర్మాణ పనులను పెద్దేముల్ ఎఫ్ఎస్సీఎస్ డైరెక్టర్ నారాయణరెడ్డి గురువారం ప్రారంభించారు.
నియోజకవర్గంలోని అన్ని రంగాల్లో అభివృద్ధికి పాటుపడతానని ఎమ్మెల్యే బాలూనాయక్ అన్నారు. మండలంలోని కట్టకొమ్ముతండా, గుడ్డి లచ్చాతండా, ముదిగొండ, జర్పులతండా, పాత్లావత్తండాల్లో రూ. 5 లక్షలతో నిర్మించిన సీసీ ర�
గ్రామాల్లో అధ్వానంగా ఉన్న అంతర్గత రహదారులను జాతీయ ఉపాధి హామీ పథకం నిధులతో సీసీ రోడ్లుగా మార్చాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఇందుకుగాను వికారాబాద్ జిల్లాలోని 19 మండలాల్లో 766 సీసీ రోడ్ల నిర్మాణానికి ప్రభు�
ఎన్నికల వరకే రాజకీయాలు చేయాలని, ఎన్నికల తర్వాత అందరూ అభివృద్ధికి సహకరించాలని రాష్ట్ర రవాణా, బీసీ సంక్షేమ శాఖల మంత్రి పొన్నం ప్రభాకర్ సూచించారు. సోమవారం సైదాపూర్ మండలంలోని ఆరెపల్లిలో గ్రామ పంచాయతీ భవన�
సమైక్య పాలనలో కుంటుపడిన హుజూర్నగర్ నియోజకవర్గం స్వరాష్ట్రంలో అభివృద్ధి పథంలో పయనిస్తున్నది. బీఆర్ఎస్ ప్రభుత్వంలో ముఖ్యమంత్రి కేసీఆర్ సహకారం, ఎమ్మెల్యే శానంపూడి సైదిరెడ్డి
కృషితో నాలుగేండ్లలో ర
సీఎం కేసీఆర్తోనే తెలంగాణ రాష్ట్రం అన్నిరంగాల్లో అభివృద్ధి సాధించిందని రాష్ట్ర పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు అన్నారు. కేశంపేట మండలంలోని సంగెం, అల్వాల గ్రామాల్లో 30 కోట్లతో నూతనంగా నిర�