పెద్దేముల్, ఫిబ్రవరి 29: మండల పరిధిలోని రుక్మాపూర్ గ్రామంలో ఎన్ఆర్ఈజీఎస్ నిధులు రూ. ఐదు లక్షలతో నిర్మిస్తున్న సీసీ రోడ్డు నిర్మాణ పనులను పెద్దేముల్ ఎఫ్ఎస్సీఎస్ డైరెక్టర్ నారాయణరెడ్డి గురువారం ప్రారంభించారు.
అనంతరం గ్రామస్తులు నారాయణ రెడ్డి ని సన్మానించారు. కార్యక్రమంలో మల్లేశం, చంద్రప్ప, శివరాజ్, శ్రీని వాస్, సురేందర్,పెద్ద రాచయ్య, వీరప్ప, శేఖర్, మహేశ్ పెంటప్ప తదితరులు పాల్గొన్నారు.