సిద్దిపేట జిల్లా మండల కేంద్రం బెజ్జంకి నుంచి బేగంపేట వర కు నిర్మిస్తున్న తారు రోడ్డు పనులు పూర్తి చేయాలని కోరుతూ బేగంపేట గ్రామస్తులు బుధవారం గ్రామంలో ధర్నా చేశారు. ఈ సందర్భంగా మాజీ ఎంపీపీ చింతలపల్లి రవీ
సీసీ రోడ్ల నిర్మాణ పనుల్లో నాణ్యత ప్రమాణాలను తప్పనిసరిగా పాటించాలని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు సూచించారు. ఖమ్మం నగరంలో సోమవారం పర్యటించిన ఆయన.. 18వ డివిజన్ శ్రీరామ్నగర్లో 1.75 కోట్ల ట
సీసీ రోడ్డు నిర్మాణ పనులు పది కాలాలపాటు మన్నికగా ఉండే విధంగా నాణ్యతతో చేపట్టాలని రాష్ట్ర వ్యవసాయ, మారెటింగ్, సహకార, చేనేత, జౌళీ శాఖల మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అన్నారు.
బీసీకాలనీలో సీసీరోడ్డు నిర్మాణ పనులను వర్ధన్నపేట ఎమ్మెల్యే కేఆర్ నాగరాజు శనివారం కొబ్బరికాయ కొట్టి ప్రారంభించారు. రూ. 3 లక్షల నిధులతో 80 మీటర్ల సీసీరోడ్డు నిర్మిస్తున్నట్లు ఎమ్మెల్యే తెలిపారు. కార్యక్ర
రైతు రుణమాఫీ విషయంలో అనుమానాలకు తావు లేకుండా అర్హత గల ప్రతి ఒక్కరికీ మాఫీ జరిగేలా చూస్తామని మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి అన్నారు. ఆదివారం నేలకొండపల్లి మండలంలోని పలు గ్రామాల్లో అభివృద్ధి పనులకు మంత
జిల్లాలో సీసీ రోడ్ల అభివృద్ధి పనులు ఇప్పటివరకు 60 శాతం పనులు పూర్తి చేసుకున్నామని, మిగతా 40 శాతం పనులు కూడా పెండింగ్ ఉంచకుండా పూర్తి చేయాలని వికారాబాద్ కలెక్టర్ నారాయణరెడ్డి అధికారులను ఆదేశించారు.
మండల పరిధిలోని రుక్మాపూర్ గ్రామంలో ఎన్ఆర్ఈజీఎస్ నిధులు రూ. ఐదు లక్షలతో నిర్మిస్తున్న సీసీ రోడ్డు నిర్మాణ పనులను పెద్దేముల్ ఎఫ్ఎస్సీఎస్ డైరెక్టర్ నారాయణరెడ్డి గురువారం ప్రారంభించారు.
మండల కేంద్రంతోపాటు కాటవరం, తిమ్మాయిపల్లి, శాఖాపూర్ తదితర గ్రామాల్లో సీసీ రోడ్డు నిర్మాణానికి దేవరకద్ర ఎమ్మెల్యే జీ మధుసూదన్రెడ్డి ఆదివారం భూమి పూజ చేసి పనులను ప్రారంభించారు. అదేవిధంగా ఆయా గ్రామాల్లో
ఒకపక్క ముమ్మరంగా సాగుతున్న జాతీయ రహదారి విస్తరణ నిర్మాణ పనులు, మరోపక్క మున్సిపల్ అధికారుల అలసత్వం, కాంట్రాక్టర్ నిర్లక్ష్యం కారణంగా సీసీ రోడ్డు నిర్మాణ పనులను అర్ధాంతరంగా నిలిపివేయడంతో స్థానిక కాలన�
ఖమ్మం వ్యవసాయ మార్కెట్ సరికొత్త సొబగులు సంతరించుకోబోతున్నది. యావత్ తెలంగాణలోనే అతిపెద్ద మార్కెట్లలో ఒకటైన ఖమ్మం మార్కెట్కు మరింత శోభ రానున్నది. కొద్దినెలల క్రితమే మంత్రి పువ్వాడ అజయ్కుమార్ స్వీ�
పేదల సంక్షేమానికి పాటుపడే నాయకుడు దేశంలో సీఎం కేసీఆర్ మాత్రమేనని ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య అన్నారు. మండలంలోని తాళ్లవెల్లెంల గ్రామంలో రూ.10లక్షల ఎస్డీఎఫ్ నిధులతో చేపట్టనున్న సీసీ రోడ్డు నిర్మాణ పన�
డ్చర్ల మున్సిపాలిటీని సుందరంగా తీర్చిదిద్దడమే లక్ష్యమని ఎమ్మెల్యే లక్ష్మారెడ్డి అన్నారు. పట్టణంలోని 15వ వార్డులో రూ.20లక్షలతో చేపట్టనున్న సీసీరోడ్డు నిర్మాణ పనులను శనివారం ప్రా రంభించారు. అంతకుముందు వా�
గోల్నాక : నియోజకవర్గ వ్యాప్తంగా ప్రధాన రహదారులతో పాటు అంతర్గత రహదారుల అభివృద్ధికి ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నట్లు ఎమ్మెల్యే కాలేరు వెంకటేశ్ తెలిపారు. ఇందుకు సంబంధించి పనులు వేగవంతం చేశామన్నారు. గుర�