మండల కేంద్రం పట్టణ రూపు సంతరించుకోనున్నది. ఎమ్మెల్యే పట్నం నరేందర్రెడ్డి కృషితో మండల కేంద్రంలోని ప్రధాన రహదారిని నాలుగు లేన్లుగా విస్తరించేందుకు ప్రభుత్వం రూ.3.20 కోట్లు మంజూరు చేసింది.
నర్సంపేట నియోజకవర్గ అభివృద్ధిని పరుగులు పెట్టిస్తానని ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్రెడ్డి అన్నారు. మండలంలోని పలు గ్రామాల్లో రూ.8.01కోట్లతో చేపట్టనున్న బీటీ, సీసీ రోడ్ల నిర్మాణ పనులకు శుక్రవారం ప్రారంభించా�
ఆ కాలనీలకు తలభాగానే పట్టణ ప్రాథమిక ఆరోగ్య కేంద్రం ఉంది.. జ్వరమొచ్చినా..నొప్పొచ్చినా అత్యవసరంగా ఆసుపత్రికి వెళ్లాలంటే ఆ కాలనీల గుండా అంబులెన్స్ వెళ్లేందుకు సైతం అవకాశం లేకుండా ఉండేది... ఆటో, ఇతరత్రా వాహాన
ప్రభుత్వ నిధులతో మండలంలోని అన్ని గ్రామాలను ఆదర్శంగా తీర్చిదిద్దుతామని షాబాద్ జడ్పీటీసీ పట్నం అవినాశ్రెడ్డి అన్నారు. సోమవారం షాబాద్ మండల పరిధిలోని కుర్వగూడలో రూ.10 లక్షల ప్రభుత్వ నిధులతో చేపడుతున్న �
భోలక్పూర్లో యుద్ధ ప్రాతిపదికన సీసీ రోడ్డు నిర్మాణ పనులు జరుగుతున్నాయి. గత 20 రోజుల క్రితం ముషీరాబాద్ ఎమ్మెల్యే ముఠా గోపా ల్, భోలక్పూర్ డివిజన్ కార్పొరేటర్ గౌసొద్దీన్ తహతో కలిసి డివిజన్లోని బడీ