జహీరాబాద్ పట్టణంలో నేరాలను నియంత్రించడంలో సీసీ కెమెరాలు దోహదపడుతాయని సంగారెడ్డి జిల్లా ఎస్పీ పరితోజ్ పంకజ్ అన్నారు. శుక్రవారం జహీరాబాద్ పట్టణంలోని పోలీస్స్టేషన్లో పిరమిల్ కంపెనీ సహకారంతో ఏర్�
సీసీ కెమెరాల ఏర్పాటుతో శాంతి భద్రతల పరిరక్షణతో పాటు నేరాలను నియంత్రించడానికి ఎంతగానో ఉపయోగపడుతుందని బీఆర్ఎస్ జిల్లా నాయకుడు మాజీ సహకార సంఘం చైర్మన్ మొద్దు సికిందర్ రెడ్డి అన్నారు. ఆదివారం మంచాల మండలం �
సీసీ కెమెరాలను ఏర్పాటు చేసుకోవడం వలన కాలనీల్లో భద్రత పెంపొందుతుందని ఎమ్మెల్సీ బొగ్గారపు దయానంద్ గుప్తా తెలిపారు. హైదరాబాద్ కొత్తపేట డివిజన్ పరిధి న్యూ మారుతి నగర్ కాలనీలో నూతనంగా ఏర్పాటు చేసిన 56 సీసీ �
ఒయో రూంలోకి వచ్చిన జంటలను లక్ష్యంగా చేసుకున్న ఓ హోటల్ యజమాని.. ఆ గదుల్లో సీక్రెట్ కెమెరాలు ఏర్పాటు చేసి, వారిని బ్లాక్ మెయిల్ చేస్తున్న ఘటన శంషాబాద్ ఎయిర్పోర్టు పోలీస్స్టేషన్ పరిధిలో చోటు చేసుకు
Biometric | రాష్ట్రంలోని 35 వేల అంగన్వాడీ కేంద్రా ల్లో బయోమెట్రిక్ విధానం అమలు చేయాలని, అన్ని కేంద్రాల్లో సీసీ కెమెరాలు ఏర్పాటు చేయాలని సీఎం రేవంత్రెడ్డి ఆదేశించారు. అంగన్వా డీ కేంద్రాల్లో చిన్నారులతోపాటు �
ఒక్క సీసీ కెమెరా 100 మంది పోలీసులతో సమానమని.. వీటి ఏర్పాటుతో నేరగాళ్లలో భయం పుట్టడం ఖాయమన్నారు. ఎల్బీనగర్ నియోజకవర్గం పరిధిలోని 104 కాలనీల్లో ఎమ్మెల్యే దేవిరెడ్డి సుధీర్రెడ్డి, ఎమ్మెల్సీలు ఎగ్గె మల్లేశం, �
సికింద్రాబాద్ రైల్వే స్టేషన్లో కిడ్నాప్కు గురైన ఐదు ఏళ్ల బాలుడిని కిడ్నాపర్ల నుంచి రైల్వే పోలీసులు రక్షించారు. బెగ్గింగ్ మాఫియాలో ఉండి సహజీవనం చేస్తున్న ఓ జంటను రైల్వే పోలీసులు అరెస్టు చేశారు.
ప్రజల భాగస్వామ్యంతో హైదరాబాద్ నగరంలో పెద్ద ఎత్తున సీసీ కెమెరాలను ఏర్పాటు చేయడం ద్వారా నేరాలకు పాల్పడిన నిందితులను నిమిషాల వ్యవధిలోనే గుర్తించగలుగుతున్నామని నగర పోలీస్ కమిషనర్ సీవీ ఆనంద్ అన్నారు.
Naya Mall | ఎండాకాలమే కాదు, ఉక్కపోతగా ఉంటే వానాకాలమూ ఏసీలు అవసరం అవుతాయి. కాకపోతే, అందులోంచి నీళ్లు కారుతుండటం కొన్నిసార్లు సమస్యగా మారుతుంది. ఈ ఇబ్బందికి పరిష్కారంగా గోద్రెజ్ సంస్థ లీక్ప్రూఫ్ ఏసీని మార్కె�
తెలంగాణలో ఇంజినీరింగ్, అగ్రికల్చర్ కోర్సుల్లో ప్రవేశాల కోసం నిర్వహించే టీఎస్ ఎంసెట్-2023 ప్రవేశ పరీక్ష ఈ నెల 10 నుంచి ఆన్లైన్ విధానంలో జరుగనున్నది.
ప్రత్యేక తెలంగాణ ఏర్పడిన తర్వాత అన్ని రంగాలతోపాటు పోలీసు వ్యవస్థనూ రాష్ట్ర ప్రభుత్వం పటిష్టం చేసింది. ప్రజల భద్రతపై ప్రత్యేక దృష్టి సారించింది. ఫ్రెండ్లీ పోలీసింగ్ వంటి అనేక సంస్కరణలకు శ్రీకారం చుట్ట
ఈ నెల 3వ తేదీ నుంచి ప్రారంభం కానున్న పదో తరగతి పరీక్షలను పకడ్బందీగా నిర్వహించేందుకు విద్యాశాఖ అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తిచేశారు. ప్రతి కేంద్రంలో సీసీ కెమెరాల నిఘా ఏర్పాటు చేస్తున్నారు. ఇప్పటికే హాల
ఏపీ సరిహద్దుల నుంచి తెలంగాణలోకి తల్లి పులి వచ్చింది. నం ద్యాల జిల్లా కొత్తపల్లి మండలం పెద్ద గుమ్మడాపురం ప్రాంతంలో చెట్లపొదల్లో నాలుగు పిల్లలకు జన్మనిచ్చిన తల్లి పులి 6వ తేదీన కృష్ణానది దాటి తెలంగాణలోని